నేషనల్ కాంగ్రెస్ పార్టీకి నిజమైన అధ్యక్షుడిని తానేనని అ పార్టీ రెబల్ నేత అజిత్ పవార్ స్పష్టం చేశారు. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ నుంచి 8 మంది ఎమ్మెల్యేలతో విడిపోయి మహారాష్ట్రలోని ఏక్నాథ్ ష�
Leopard | మహారాష్ట్ర పుణె జిల్లాలోని జున్నార్ ఏరియాలో దారుణం జరిగింది. ఓ పులి నాలుగేండ్ల బాలుడిని దాడి చేసి చంపింది. ఈ ఘటనను అటవీ శాఖ అధికారులు ధృవీకరించారు.
Raj Thackeray | మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే (Raj Thackeray) మహారాష్ట్ర ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలో టోల్ ట్యాక్స్ వసూళ్లను నిలిపివేయాలని సోమవారం డిమాండ్ చేశారు. లేనిపక్ష
Cyber Crime | ఇటీవల కాలంలో ఆన్లైన్ స్కాములు విపరీతంగా పెరిగాయి. ఎంత అవగాహన కల్పిస్తున్నా ఎక్కడో ఎవరో ఒకరు సైబర్ నేరగాళ్ల బారినపడుతున్నారు. తాజాగా ఓ మహిళ గూగుల్లో సెర్చ్ చేస్తూ రూ.11లక్షలు మోసపోయింది.
తెలంగాణలో సర్కారీ విద్య కొత్త పుంతలు తొక్కుతుంటే.. డబుల్ ఇంజిన్ సర్కారు పాలనలోని మహారాష్ట్రలో మాత్రం తక్కువ విద్యార్థులున్న ప్రభుత్వ బడుల మూసివేతకు రంగం సిద్ధమైంది! 20 మంది కంటే తకువ విద్యార్థులున్న ద�
మహారాష్ట్ర ప్రభుత్వ దవాఖానాల్లో మృత్యుతాండవం కొనసాగుతున్నది. నాందేడ్ ప్రభుత్వ దవాఖానలో గురువారం మరో 14 మంది మరణించారు. నాసిక్ ప్రభుత్వ దవాఖానలో ఇద్దరు నవజాత శిశువులు మరణించారు.
ఏ దేశమైనా అభివృద్ధి సాధించాలంటే విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రపంచ దేశాలన్ని గుర్తించాయి. ఆ దిశలోనే ముందుకుసాగుతున్నాయి. కానీ, మన దేశంలో మాత్రం పాలకులు ఓట్లు దండుకునే పథకాలకే ప్రాధాన్యం ఇవ్
మహారాష్ట్రలో బీజేపీ-సేన-ఎన్సీపీ సర్కార్పై యువ సేన నేత ఆదిత్య ఠాక్రే (Aaditya Thackeray) తీవ్ర విమర్శలు గుప్పించారు. మహారాష్ట్రలో ప్రస్తుతం ఒక సీఎం, ఇద్దరు “సగం” డిప్యూటీ సీఎంలు ఉన్నారని ఎద్దేవా చేశారు.
బీజేపీ పాలిత మహారాష్ట్రలో ప్రజా ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలింది. ప్రభుత్వ దవాఖానల్లో రోగుల మరణాలు ఆగటం లేదు. బుధవారం నాగపూర్లోని రెండు ప్రభుత్వ దవాఖానల్లో 25 మంది పేషెంట్లు ప్రాణాలు కోల్పోయారు.
Maharashtra | మహారాష్ట్రలోని ప్రభుత్వ దవాఖానల్లో మరణాలు ఆగడం లేదు. నిన్న నాందేడ్.. నేడు ఔరంగాబాద్ దవాఖానలో రోజూ పదుల సంఖ్యలో రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. రాష్ట్రంలో 48 గంటల వ్యవధిలో రెండు ప్రభుత్వ దవాఖానాల్�
‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్' పేరుతో మహారాష్ట్రలో అడుగుపెట్టి సంచలనం రేపిన భారత రాష్ట్రసమితి (బీఆర్ఎస్) ‘మహా’గడ్డపై ద్విముఖ వ్యూహంతో దూసుకుపోతున్నది. ఓవైపు తెలంగాణ మాడల్ కోసం రైతు ఉద్యమజోరు, మరోవై