మహారాష్ట్రలోని నాగ్పూర్ (Nagpur) సమీపంలో తెలంగాణ ఎక్స్ప్రెస్కు (Telangana Express) త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. శనివారం ఉదయం తెలంగాణ ఎక్స్ప్రెస్లో అగ్నిప్రమాదం (Fire accident) జరిగింది. ఎస్-2 బోగీలో మంటలు చెలరేగడంతో ప్�
Maharashtra | మహారాష్ట్రలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. రైతన్నల ఆత్మహత్యలు మాత్రం ఆగడం లేదు. పంట నష్టం, అప్పుల బాధ కారణంగా రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట రైతుల బలవన్మరణానికి సంబంధించిన వార్తలు వస్తూనే ఉన్నాయి. మరాఠ్వాడా, వ
Maharashtra BRS | శివసేన, కాంగ్రెస్, బీజేపీకి చెందిన పలువురు ముఖ్యనేతలు గురువారం ముంబైలో జరిగిన కార్యక్రమంలో బీఆర్ఎస్ మహారాష్ట్ర ఇన్చార్జి కల్వకుంట్ల వంశీధర్రావు సమక్షంలో గులాబీ కండువాలు కప్పుకొన్నారు.
Maharashtra | మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే సొంతూరు థానే ప్రభుత్వ దవాఖానలోనే మరణ మృదంగం మోగుతున్నది. చికిత్స కోసం దవాఖానకు వస్తే సరైన వైద్యం అందక పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపుతున్న�
‘అబ్ కీ బార్ కిసాన్ సరార్' నినాదం మహారాష్ట్రలోని సబ్బండ వర్గాలను ఆకర్షిస్తున్నది. బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఈ నినాదం మహారాష్ట్రలోని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, వృత్తి సంఘాలను కదిలిస్తున్నది. అందుల�
BRS Party | ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ నినాదంతో బీఆర్ఎస్ పార్టీ ముందుకు సాగుతున్నది. ఈ క్రమంలో పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, వృత్తి సంఘాలు సీఎం కేసీఆర్ నాయకత్వానికి మద్దతు తెలుపుతూ కలిసివస్తున్నా�
Sharad Pawar | బీజేపీ ప్రజల మధ్య చిచ్చుపెడుతోందని, మతం, వర్గాల ప్రాతిపదికన విభజిస్తోందని ఎన్సీపీ
అధినేత శరద్ పవార్ మండిపడ్డారు. మహారాష్ట్రలో కొనసాగుతున్న రాజకీయ పరిణామాల మధ్య ఆయన
బుధవారం ఛత్రపతి శంభాజీనగర్�
మహారాష్ట్రలో తెలంగాణ మాడల్ను అమలు చేయాలని ఆ రాష్ట్ర రైతులు నిరసన బాట పట్టారు. తెలంగాణలో అమలవుతున్న రైతుబంధు తరహాలో ఎకరానికి రూ.10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే వర్గానికి చెందిన ఎమ్మెల్యే ప్రకాశ్ సర్వ్ కుమారుడు ఓ వ్యక్తిని కిడ్నాప్ చేశాడు. గ్లోబల్ మ్యూజిక్ జంక్షన్ సంస్థ సీఈవో రాజ్కుమార్ సింగ్ను ఎమ్మెల్యే కుమారుడు తన అన
Man Slaps Armed Terrorist | ప్రముఖ ఆలయంలో పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు. ఉగ్రవాది మాదిరిగా ఉన్న పోలీస్ ఒక వ్యక్తి తలకు గన్ ఎక్కుపెట్టాడు. ఇది చూసి కొందరు వ్యక్తులు, పిల్లలు భయాందోళన చెందారు. ఈ నేపథ్యంలో ఒక వ్యక్తి
COVID Variant Eris | బ్రిటన్ను భయపెట్టిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఇప్పుడు భారత్లో కూడా విజృంభిస్తోంది. యూకేలో విస్తృతంగా వ్యాపిస్తున్న ఎరిస్ (EG.5.1) అని పిలిచే ఈ వేరియంట్ కేసులు మహారాష్ట్రలో కూడా గణనీయంగా పెరుగుత
లక్ష మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా నివారించాలంటే తెలంగాణ రైతు సంక్షేమ విధానాలను అమలు చేయాలని ఔరంగాబాద్ డివిజన్లోని ఐఏఎస్ అధికారి, కమిషనర్ ఇటీవల ప్రభుత్వానికి సూచించిండు. రైతుబంధు, రైతుబీమా, 24 �