భక్తుల నుంచి విరాళాల రూపంలో అందిన 155 కేజీల బంగారం, 6 వేల కేజీల వెండిని కరిగించి భక్తుల కోసం మెడలో వేసుకొనే డాలర్స్(మెడల్స్), నాణేలు తయారు చేసేందుకు మహారాష్ట్రలోని షిర్డీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ సిద్ధ
తెలంగాణలో బీఆర్ఎస్కు మళ్లీ విజయం చేకూరాలని, హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ అధికారం చేపట్టాలని కోరుతూ బీఆర్ఎస్ మహారాష్ట్ర మహిళా విభాగ అధ్యక్షురాలు నీలం తాయి ఖేమ్కర్, కోపర్ గావ్ అసెంబ్లీ సమన్వయకర్త
మహారాష్ల్రలో తమ భాగస్వామ్య పక్షాలకు బీజేపీ షాకిచ్చింది. వచ్చే ఏడాది జరిగే లోక్సభ ఎన్నికలలో సీట్ల పంపకం గురించి కూటమి పార్టీలతో ఇంకా ఎలాంటి ఒప్పందం కుదరకపోయినా 48 స్థానాల్లో 26 సీట్లలో తాము పోటీ చేస్తామని
మహారాష్ట్రలో ఆదివారం ఉదయం భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు మునిగిపోగా, రోడ్లపై నీరు నిలిచింది. థానే, ఫాల్ఘర్ జిల్లాలోని అనేక ప్రాంతాల్లో పిడుగులతో భారీ వర్షం కురిసింది.
Telangana | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార హోరు మహారాష్ట్రలో కూడా కొనసాగుతున్నది. తెలుగువారు ఎకువగా ఉండే ముంబై, థానే, భీవండి, నవీముంబై, ఫుణె ప్రాంతాల్లో ఓటర్లను ఆకర్షించేందుకు అన్ని పార్టీలు పోటీ పడుతున్నాయి. �
Rain Alert | దేశంలోని పలు రాష్ట్రాల్లో మూడురోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. గుజరాత్, మహారాష్ట్ర తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ మేరకు ఎల్లో అలెర్ట్న�
మహారాష్ట్రలోనూ బీఆర్ఎస్ అధికారంలోకి రావాలని తమ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని ఆ రాష్ట్ర రైతు సంఘం నాయకుడు, మాజీ ఎమ్మెల్యే శంకరన్న దోండ్గె, ఆ రాష్ట్ర నాయకుడు సచిన్ తెలిపారు. గురువారం సంగారెడ్డి జిల్�
Viral Video | మహారాష్ట్ర ముఖ్యమంత్రి సొంత పట్టణమైన థాణేలో పట్టపగలే దారుణం జరిగింది. తమ వద్ద తీసుకున్న రూ. 300 తిరిగి చెల్లించలేదన్న కారణంతో 17 ఏళ్ల బాలుడిపై ఇద్దరు యువకులు అమానవీయంగా ప్రవర్తించారు. మిట్టమధ్యాహ్నం �
మహారాష్ట్రలో నివసిస్తున్న తెలంగాణ ప్రజల వెతలు పట్టించుకోవాలని ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్ ఆఫ్ మహారాష్ట్ర అధ్యక్షుడు గంజి జగన్బాబు కోరారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన మీడ
మహారాష్ట్రలో బీజేపీ-శివసేన (షిండే వర్గం) సర్కారుపై కాంట్రాక్టర్లు కన్నెర్ర చేశారు. పెండింగ్ బిల్లులపై ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో వారు పోరుబాట పట్టారు. ఈ నెల 26లోగా బిల్లు