మహారాష్ట్రలో బీజేపీ-సేన-ఎన్సీపీ సర్కార్పై యువ సేన నేత ఆదిత్య ఠాక్రే (Aaditya Thackeray) తీవ్ర విమర్శలు గుప్పించారు. మహారాష్ట్రలో ప్రస్తుతం ఒక సీఎం, ఇద్దరు “సగం” డిప్యూటీ సీఎంలు ఉన్నారని ఎద్దేవా చేశారు.
బీజేపీ పాలిత మహారాష్ట్రలో ప్రజా ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలింది. ప్రభుత్వ దవాఖానల్లో రోగుల మరణాలు ఆగటం లేదు. బుధవారం నాగపూర్లోని రెండు ప్రభుత్వ దవాఖానల్లో 25 మంది పేషెంట్లు ప్రాణాలు కోల్పోయారు.
Maharashtra | మహారాష్ట్రలోని ప్రభుత్వ దవాఖానల్లో మరణాలు ఆగడం లేదు. నిన్న నాందేడ్.. నేడు ఔరంగాబాద్ దవాఖానలో రోజూ పదుల సంఖ్యలో రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. రాష్ట్రంలో 48 గంటల వ్యవధిలో రెండు ప్రభుత్వ దవాఖానాల్�
‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్' పేరుతో మహారాష్ట్రలో అడుగుపెట్టి సంచలనం రేపిన భారత రాష్ట్రసమితి (బీఆర్ఎస్) ‘మహా’గడ్డపై ద్విముఖ వ్యూహంతో దూసుకుపోతున్నది. ఓవైపు తెలంగాణ మాడల్ కోసం రైతు ఉద్యమజోరు, మరోవై
Nanded | మహారాష్ట్ర (Maharashtra)లోని నాందేడ్ (Nanded) ప్రభుత్వ ఆసుపత్రిలో మరణ మృదంగం కొనసాగుతోంది (Patients Die). తాజాగా మరో 7 మరణాలు నమోదయ్యాయి. అందులో నలుగురు చిన్నారులే ఉండటం గమనార్హం.
మహారాష్ట్రలోని వసీం జిల్లాలో ఓ బర్రె మంగళసూత్రాన్ని మింగింది. జిల్లాకు చెందిన రైతు రామ్హరి భార్య స్నానం చేసేందుకు వెళుతూ.. దాణా ఉన్న గిన్నెలో రూ. లక్షన్నర విలువైన బంగారు మంగళసూత్రాన్ని దాచిపెట్టింది.
Maharashtra | మహారాష్ట్రలో దారుణ ఘటన చోటు చేసుకుంది. నాందేడ్ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో గత 24 గంటల్లో 24 మంది దుర్మరణం చెందారు. మృతుల్లో 12 మంది నవజాత శిశువులు ఉన్నారు. మందుల కొరత కారణంగానే మరణాలు సంభవించాయని ఆర�
ప్రసవం తర్వాత తల్లి పొత్తిళ్లలో అమ్మ ప్రేమను పొందాల్సిన పసిబిడ్డ రోడ్డు పక్కన ఉండే చెత్తబుట్టల్లో, చెట్ల గుట్టల్లో కనిపిస్తున్నది. ఎలుకలు, కుక్కలకు ఆహారం అవుతున్నది.
Ajit Pawar | మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ (Ajit Pawar) సంచలన వ్యాఖ్యలు చేవారు. తన మంత్రి పదవి రేపటికి ఉంటుందో లేదో చెప్పలేనని అన్నారు. అమిత్ షా ముంబై కార్యక్రమాలకు దూరంగా ఉన్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Maharashtra | మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టుల కుట్రను పోలీసులు భగ్నం చేశారు. అటవీ ప్రాంతంలో రహస్యంగా దాచి పెట్టిన మందుపాతరను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం మావోయిస్టుల వారోత్సవాలు కొనసాగుతున్న నే�