ఈనెల 18 నుంచి 22 వరకు జరుగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలపై మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే సంచలన వ్యాఖ్యలు చేశారు. హఠాత్తుగా పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేయడం వెనుక పెద్ద కుట్ర ఉన్నదని,
మహారాష్ట్రలో మరాఠా కోటా ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. మరాఠా కోటా లక్ష్యంగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న ఉద్యమకారుడు మనోజ్ జరాంగే ఫ్లూయిడ్స్గానీ, నీళ్లుగానీ తీసుకోవడం లేదు. ఔషధాలను కూడా నిరాకరిస్తున
విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలంటూ మరాఠాలు చేస్తున్న ఆందోళన రోజురోజుకు ఉధృతమవుతున్నది. రిజర్వేషన్ల కోసం ఆందోళన చేస్తున్న వారిపై ఇటీవల జాల్నాలో పోలీసుల అమానుష లాఠీచార్జికి నిరసనగా సోమవారం థ�
Maharashtra | మహారాష్ట్ర థానేలో ఆదివారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. ఓ భవనంలో ప్రమాదవశాత్తు లిఫ్ట్ కూలిపోయింది. ఈ ఘటనలో ఆరుగు ప్రాణాలు కోల్పోయారు. ఘోడ్బందర్ రోడ్డులో ఉన్న భవనంలో ఈ ఘటన జరిగిందని థానే మున్సిపల�
1940, మే 11న హైదరాబాద్ పాతబస్తీలోని శాలిబండలో జన్మించారు భాస్కర్ శివాల్కర్. ఆయ న పూర్తిపేరు భాస్కర్ దత్తాత్రేయ్ శివాల్కర్. ఐదవ ఏటనే తండ్రి మరణించడంతో బాల్యం నుంచే అనేక కష్టాలకోర్చి చదువుకున్నారు.
బీఆర్ఎస్ పార్టీ మహారాష్ట్రలో దూకుడు పెంచింది. ఇప్పటికే 20 లక్షల మంది పదాధికారులను కలిగిన బీఆర్ఎస్.. ఈ నెలాఖరు నాటికి మరో 30 లక్షల మందితో ఆ రాష్ట్రంలో అనతికాలంలోనే అత్యధిక పదాధికారులున్న పార్టీగా అవతరి�
Maharashtra | అనారోగ్యంతో బాధపడుతున్న ఓ మహిళ.. ప్రమాదవశాత్తు మంచం మీద నుంచి కింద పడిపోయింది. దీంతో ఆమెను మంచంపై ఉంచేందుకు అగ్నిమాపక సిబ్బంది సహాయాన్ని ఆమె కుటుంబ సభ్యులు కోరారు. ఎందుకంటే బాధిత మహిళ 160
Hyderabad | సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు, కొల్లూరు పోలీసులు కలిసి మంగళవారం సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా వైజాగ్ నుంచి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు తరలిస్తున్న గంజాయిని సీజ్
హైదరాబాద్లో మరోసారి భారీగా గంజాయి (Ganja) పట్టుబడింది. ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం (Vijayanagaram) నుంచి మహారాష్ట్రకు (Maharashtra) లారీలో గంజాయిని తరలిస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు.
పార్లమెంటు ప్రత్యేక సమావేశాలకు తాము హాజరవడం లేదని శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ (Sanjay Raut) అన్నారు. గణేశ్ ఉత్సవాల (Ganesh Utsav) సమయంలోనే పార్లమెంటు సమావేశాలు (Parliament Special Session) నిర్వహిస్తున్నారని అందుకే తాము వెళ్లబోమన్�
Maharashtra | మహారాష్ట్రలోని థానే జిల్లాలో విషాదం నెలకొంది. భీవండి పట్టణంలో ఆదివారం రాత్రి ఓ రెండు అంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో చిన్నారి సహా ఇద్దరు మహిళలు మృతి చెందారు. మరో నలుగు
మహారాష్ట్రలో రైతుల ఆత్మహత్యలకు అక్కడ అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ వైఫల్యమే కారణమని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు విమర్శించారు. అనేక మంది రైతులు పిట్టల్లా రాలిపోతున్నా బీజేపీ సర్�