Earthquake | మహారాష్ట్ర (Maharashtra)లో భూకంపం (Earthquake) సంభవించింది. హింగోలి (Hingoli) ప్రాంతంలో సోమవారం ఉదయం 5:09 గంటల ప్రాంతంలో భూమి ఒక్కసారిగా కంపించింది. భూకంపం తీవ్రత రిక్టరు స్కేలుపై 3.5గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (National Centre for Seismology) వెల్లడించింది. భూమికి 5 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు తెలిపింది.
అయితే, ఈ భూకంపం ఘటనలో ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలు తెలియరాలేదు. మరోవైపు ఈ భూప్రకంపనలతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి ప్రాణ భయంతో ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు.
Earthquake of Magnitude:3.5, Occurred on 20-11-2023, 05:09:29 IST, Lat: 19.41 & Long: 77.34, Depth: 5 Km ,Location: Hingoli, Maharashtra, India for more information Download the BhooKamp App https://t.co/ivnpJXcxw9@KirenRijiju @Ravi_MoES @Dr_Mishra1966 @ndmaindia @Indiametdept pic.twitter.com/v1FmWiW93E
— National Center for Seismology (@NCS_Earthquake) November 19, 2023
Also Read..
Novak Djokovic | ఏటీపీ ఫైనల్స్లో జకోవిచ్ సంచలనం.. ఏడో టైటిల్తో సరికొత్త రికార్డు
Fire Accident | విశాఖపట్నం ఫిష్ హార్బర్లో ఘోర అగ్నిప్రమాదం.. కాలిబూడిదైన 40 పడవలు..!
Mohammad Siraj | వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమి.. కన్నీళ్లు పెట్టుకున్న సిరాజ్