ఫిలిప్పీన్స్లోని మిండనావో ద్వీపాన్ని భారీ భూకంపం (Earthquake) కుదిపేసింది. శుక్రవారం ఉదయం 9.43 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) మిండనావో (Mindanao) ద్వీపంలో 7.4 తీవ్రతతో భూకంపం వచ్చింది.
Earthquake | చైనా (China)లో భారీ భూకంపం (Earthquake) సంభవించింది. సిచువాన్ (Sichuan) ప్రావిన్స్లోని జిన్లాంగ్ కౌంటీలో గురువారం మధ్యాహ్నం 1:17 గంటల సమయంలో భూమి ఒక్కసారిగా కంపించింది.
జపాన్లో 6.0 తీవ్రతతో భూకంపం ఏర్పడింది. శనివారం రాత్రి హూన్షు తూర్పు తీరంలో 50 కి.మీ లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్సీఎస్) తెలిపింది.
జపాన్లో భారీ భూకంపం (Earthquake) వచ్చింది. శనివారం సాయంత్రం (స్థానిక కాలమానం ప్రకారం) హోన్షు తూర్పు తీరానికి సమీపంలో భూమి కంపించింది. దీని తీవ్రత 6.0గా నమోదయింది. 50 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించినట్లు జర్మన్ ర�
భారీ భూకంపం (Earthquake)తో ఫిలిప్పీన్స్ (Philippines) వణికిపోయింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.9గా నమోదైంది. భూకంపం ధాటికి సెంట్రల్ ఫిలిప్పీన్స్లోని అనేక ఇండ్లు, బహుళ అంతస్తుల భవనాలు ధ్వంసమయ్యాయి. భూకంపం వల్ల ఇప్�
మయన్మార్లో భారత సరిహద్దుల వెంబడి స్వల్ప భూకంపం వచ్చింది. మంగళవారం ఉదయం 6.10 గంటలకు భూమి కంపించింది. దీని తీవ్రత 4.7గా నమోదయింది. మణిపూర్లోని ఉఖ్రుల్కు 27 కిలోమీటర్ల దూరంలోనే భూకంప కేంద్రం ఉండటంతో ఆ రాష్ట్ర�
దక్షిణ అమెరికా దేశమైన వెనిజులాలో (Venezuela) భారీ భూకంపం (Earthquake) వచ్చింది. గురువారం తెల్లవారుజామున (భారత కాలమానం ప్రకారం) 6.2 తీవ్రతతో భారీ ప్రకంపణలు చోటుచేసుకున్నాయి.
ఈశాన్య భారతం, పశ్చిమ బెంగాల్లలో ఆదివారం భూకంపం సంభవించింది. దీని తీవ్రత భూకంప లేఖినిపై 5.8గా నమోదైంది. ఆదివారం మధ్యాహ్నం 4.41 గంటలకు మొదటిసారి భూమి కంపించింది.
Earthquake | అస్సాంలో భూకంపం సంభవించింది. ఆదివారం సాయంత్రం 4:41 గంటలకు 5.8 తీవ్రతతో భూమి కంపించింది. రాజధాని గౌహతిపైనా ప్రభావం చూపింది. దీంతో భవనాల్లో నిసించే జనం భయంతో బయటకు పరుగులుతీశారు.
Earthquake : రష్యాలోని కామ్చట్కా ద్వీపంలో ఇవాళ శక్తివంతమైన భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై ఆ భూకం త్రీవత 7.7గా నమోదు అయ్యింది. దీంతో అధికారులు సునామీ వార్నింగ్ జారీ చేశారు.
Afghan quake | ఆఫ్ఘానిస్థాన్ (Afghanistan)ను భారీ భూకంపం (Earthquake) వణికించిన విషయం తెలిసిందే. రిక్టరు స్కేలుపై 6 తీవ్రతతో సంభవించిన ఈ భూకంపం ధాటికి భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది.
వరుస భూకంపాలు అఫ్గానిస్థాన్ను (Afghanistan) వణికిస్తున్నాయి. ఆదివారం రాత్రి సంభవించిన భూవిలయం నుంచి తేరుకోకక ముందే మళ్లీ భూమి కపించింది. శుక్రవారం ఉదయం గంటల వ్యవధిలోనే మూడు సార్లు ప్రకంపణలు చోటుచేసుకున్నాయి.
PM Modi | ఆఫ్ఘనిస్థాన్ (Afghanistan) లో భారీ భూకంపం (Earthquake) సంభవించి 800 మందికిపైగా ప్రజలు ప్రాణాలు కోల్పోవడంపై ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విపత్తులో కుటుంబసభ్యులను, సన్నిహితులను కోల్ప�