Earthquake | ఇవాళ 5.2 తీవ్రతతో సంభవించిన భూకంపం (Earthquke) ఈశాన్య రాష్ట్రాల (North Eastern States) ను వణికించింది. మంగళవారం ఉదయం మణిపూర్ (Manipur) కేంద్రంగా భూకంపం సంభవించింది. ఆ భూకంపం ప్రభావంతో మణిపూర్తోపాటు నాగాలాండ్ (Nagaland), అస్సాం (Assam), మేఘ�
Earthquake | ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో భూకంపం (Earthquake) వచ్చింది. శనివారం రాత్రి 11:30 గంటలకు అరకు వ్యాలీ, పాడేరు, పెదబయలు, హుకుంపేట , ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది.
అఫ్ఘానిస్థాలోని హిందూ కుష్ ప్రాంతంలో 5.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. దాని ప్రభావంతో ఢిల్లీ, ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో తీవ్ర ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.
Earthquake : దేశ రాజధాని ఢిల్లీలో భూమి ఒక్కసారిగా కంపించింది. ఢిల్లీ - ఎన్సీఆర్తో పాటు ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం భూకంపం (Earthquake) సంభవించింది.
ఇండోనేషియాలోని సుమిత్రా ద్వీపంలో మంగళవారం భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 6.1గా నమోదైందని యూఎన్ జియోలజికల్ సర్వే పేర్కొంది. ఎక్కువగా భూకంపాలు వచ్చే ఈ సుమిత్రా ద్వీపం సమీపంలోని సముద్ర జ�
Kolkata Earthquake | పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో భారీ భూకంపం సంభవించింది. శుక్రవారం మధ్యాహ్నం 1:22 గంటల సమయంలో రిక్టర్ స్కేల్పై 5.5 తీవ్రత నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (ఎన్సీఎస్) తెలిపింది.
మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో భూమి కంపించింది. బుధవారం అర్ధరాత్రి బెజ్జూర్ మండలం మర్తిడి గ్రామంలో 3 సెకన్లపాటు భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. దీంతో ఇండ్లలోని వస్తువులు ఒక్కసారిగా కిందపడ�
Earthqauke | ఏపీలో భూప్రకంపనలు భయాందోళనలు సృష్టించాయి. పల్నాడు జిల్లాలో గురువారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 3.5 తీవ్రత నమోదైంది. ఈ విషయాన్ని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ నిర్ధారించింది.
వాయువ్య కశ్మీర్లో ఆదివారం ఉదయం 11.51 గంటల సమయంలో రిక్టర్ స్కేల్పై 5.7 తీవ్రతతో భూంకంప సంభవించిందని భూకంప అధ్యయన శాస్త్ర జాతీయ కేంద్రం (ఎన్సీఎస్) సోమవారం వెల్లడించింది. లేహ్-లద్దాఖ్ కేంద్రంగా 171 కి.మీ లో�
Ladakh earthquake | కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్లో సోమవారం భూకంపం సంభవించింది. 5.7 తీవ్రతతో కూడిన భూ ప్రకంపనలు లేహ్ను కుదిపేశాయి. ఉదయం 11:51 గంటలకు ఈ భూకంపం సంభవించినట్లు జాతీయ భూకంప శాస్త్ర కేంద్రం (ఎన్సీఎస్) తెలిపింది.
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఆదివారం స్పల్పంగా భూమి కంపించింది. హౌసింగ్ బోర్డ్, బృందావన్, పవనపుత్రకాలనీ, క్రాంతినగర్కాలనీ, తిరుమలకాలనీల్లో సాయంత్రం 6.42 గంటల సమయంలో కొన్ని సెకండ్లపాటు భూమి కంపించిం�