Nepal floods : నేపాల్లో బుధవారం సంభవించిన ఆకస్మిక వరదలు 178 మందికిపైగా ప్రాణాల్ని బలిగొన్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో చైనాపై కూడా నేపాల్ ఆరోపణలు చేస్తోంది.
ఇండొనేషియాలో శనివారం ఉదయం 7.7 రిక్టర్ స్కేల్ తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. దీని వల్ల కనీసం 47 మంది చనిపోయారని, డజను మందికి పైగా గాయపడ్డారని అధికారులు తెలిపారు.
Indonesia Earthquake | ఇండోనేషియాలోని ఫ్లోరెస్ దీవి సమీపంలో 7.7 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. భవనాలు దెబ్బతినగా ఇద్దరు మృతి చెందారు. సునామీ హెచ్చరికతో వందలాది మంది సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు.
కొలంబియాలో సోమవారం సంభవించిన భారీ భూకంపంలో 132 మంది మరణించారు. కూలిపోయిన భవనాల కింద మరికొందరు చిక్కుకుని ఉండవచ్చని భావిస్తుండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
Colombia Earthquake | కొలంబియాలో భారీ భూకంపం పెను విషాదాన్ని మిగిల్చింది. సోమవారం పశ్చిమ కొలంబియాలో 7.4 తీవ్రతతో ఏర్పడిన భూకంపం ధాటికి మరణించిన వారి సంఖ్య 132కు చేరింది. మరో 570 మంది గాయపడ్డారు.
Colombia earthquake | కొలంబియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 7.4 తీవ్రత నమోదైంది. భారీగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళన చెందారు. పలు భవనాలు నేలమట్టమయ్యాయి. ప్రాణ నష్టం కూడా జరిగి ఉంటుందని అంచనా వేస్తున�
Earthquake | అరుణాచల్ప్రదేశ్లోని అప్పర్ సియాంగ్ జిల్లాలో గురువారం తెల్లవారుజామున భూమి కంపించింది.
ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.1 గా నమోదైంది. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ (ఎన్సీఎస్) ఈ విషయాన్ని వెల్లడించ�
Japan earthquake: జపాన్లో ఇవాళ భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 7.1 తీవ్రతతో భూకంపం నమోదు అయ్యింది. దీంతో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. కుమామాటో జిల్లాలో ఈ భూకంపం నమోదు అయ్యింది.
Nepal | బుధవారం తెల్లవారుజామున పశ్చిమ నేపాల్లోని(Nepal )సుదూర్పశ్చిమ్ ప్రావిన్స్లో గల బజాంగ్ జిల్లాలోని కోట్దేవాల్ కేంద్రంగా రిక్టర్ స్కేలుపై 4.2 తీవ్రతతో భూకంపం(Earthquake) సంభవించింది.
Earthquake | న్యూజిలాండ్ (New zealand) లో భారీ భూకంపం (Earthquake) సంభవించింది. రిక్టర్ స్కేలు (Ricter Scale) పై దాని తీవ్రత 5.9 గా నమోదైంది. సౌత్ ఐలాండ్ (South Island) లోని 'తే అనావ్ (Te Anau)' పట్టణానికి సమీపంలో భూకంపం సంభవించడంతో అధికారులు తొలుత సునామీ హ
మహారాష్ట్రలోని హింగోళి జిల్లాలో భూకంపం సంభవించింది. బుధవారం అర్థరాత్రి దాటిన తర్వాత 1.37 గంటలకు సంభవించిన భూకంపం ప్రభావం జిల్లాలో కనిపించింది. నిజామాబాద్ జిల్లా సరిహద్దుకు సమీపంలో హింగోళి జిల్లా, ఆ పక్క�
మహారాష్ట్రలోని హింగోళి జిల్లాలో భూకంపం సంభవించింది. బుధవారం అర్థరాత్రి దాటిన తర్వాత 1.37 గంటలకు సంభవించిన భూకంపం ప్రభావం జిల్లాలో కనిపించింది. నిజామాబాద్ జిల్లా సరిహద్దుకు సమీపంలో హింగోళి జిల్లా, ఆ పక్క�