వాయువ్య కశ్మీర్లో ఆదివారం ఉదయం 11.51 గంటల సమయంలో రిక్టర్ స్కేల్పై 5.7 తీవ్రతతో భూంకంప సంభవించిందని భూకంప అధ్యయన శాస్త్ర జాతీయ కేంద్రం (ఎన్సీఎస్) సోమవారం వెల్లడించింది. లేహ్-లద్దాఖ్ కేంద్రంగా 171 కి.మీ లో�
Ladakh earthquake | కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్లో సోమవారం భూకంపం సంభవించింది. 5.7 తీవ్రతతో కూడిన భూ ప్రకంపనలు లేహ్ను కుదిపేశాయి. ఉదయం 11:51 గంటలకు ఈ భూకంపం సంభవించినట్లు జాతీయ భూకంప శాస్త్ర కేంద్రం (ఎన్సీఎస్) తెలిపింది.
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఆదివారం స్పల్పంగా భూమి కంపించింది. హౌసింగ్ బోర్డ్, బృందావన్, పవనపుత్రకాలనీ, క్రాంతినగర్కాలనీ, తిరుమలకాలనీల్లో సాయంత్రం 6.42 గంటల సమయంలో కొన్ని సెకండ్లపాటు భూమి కంపించిం�
Mexico Earthquake | మెక్సికోను భూకంపం వణికించింది. దక్షిణ-మధ్య మెక్సికో ప్రాంతాల్లో 6.5 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. గెరెరో రాష్ట్రంలోని శాన్మాక్రోస్కు సమీపంలోని అకాపుల్కో నగరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించా�
Earthquake | గుజరాత్లోని కచ్ జిల్లాలో శుక్రవారం స్వల్ప భూకంపం సంభవించింది. ఉదయం 4.30 గంటల ప్రాంతంలో భూ ప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.4 గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించిం�
జపాన్ తీరం మరోసారి భారీ భూకంపంతో (Japan Earthquake) వణికిపోయింది. శుక్రవారం ఉదయం ఈశాన్య జపాన్లోని కుజీ పట్టణంలో భూమి కంపించింది. దీని తీవ్రత భూకంప లేఖినిపై 6.7గా నమోదైంది.
హిమాలయ పర్వతాలు అత్యధిక భూకంప ముప్పు పరిధిలో ఉన్నాయి. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) విడుదల చేసిన తాజా సీస్మిక్ జోనేషన్ మ్యాప్లో దీని గురించి వివరించారు.
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాను భూకంపం వణికించింది. శుక్రవారం ఉదయం సంభవించిన ఈ విపత్తుతో బంగ్లాదేశ్, ఐర్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు కొద్దిసేపు నిలిచిపోయింది.
Earthquake | పొరుగుదేశం బంగ్లాదేశ్ (Bangladesh)లో భారీ భూకంపం (Earthquake) సంభవించింది. రాజధాని ఢాకా (Dhaka)లో శుక్రవారం ఉదయం 10:08 గంటల సమయంలో భూ ప్రకంపనలు నమోదయ్యాయి.
టిబెట్లో (Tibet) స్వల్ప భూకంపం (Earthquake) వచ్చింది. 4.1 తీవ్రతతో భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మొలజీ (NCS) వెల్లడించింది. భూ అంతర్భాగంలో 60 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని తెలిపింది.