కాషాయ పార్టీ అధికారమే లక్ష్యంగా ఎంతకైనా దిగజారుతుందని శివసేన నేత (యూబీటీ), ఎంపీ సంజయ్ రౌత్ (Sanjay raut) పేర్కొన్నారు. ఇతర పార్టీలను చీల్చి ఆపై వారిని తమ పార్టీలో కలిపేసుకుంటున్నారని ఆరోపించారు.
ఈ దేశం యువతీయువకులదే. భారతదేశ పరివర్తనతోనే అభివృద్ధి సాధ్యం. దేశ ప్రజలను చైతన్యపరచాల్సిన ప్రధాన బాధ్యత యువత మీదే ఉన్నది. ఇతర దేశాలు ఎట్లా అభివృద్ధి చెందుతున్నాయి? మనం ఎందుకు ఇంకా వెనకబడే ఉన్నామన్నది ఆలో�
CM KCR | కిసాన్ సర్కార్తో మన జీవితాల్లో వెలుగులు నింపుకుందామని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పిలుపునిచ్చారు. మహారాష్ట్రకు చెందిన పలువురు సీఎం కేసీఆర్ సమక్షంలో తెలంగాణ భవన్లో బీఆర్ఎస్�
Iron Bridge Stolen | 90 అడుగుల పొడువు, 6వేల కిలోల బరువున్న ఐరన్ బ్రిడ్జిని దొంగలు మాయం చేశారు. వాహనదారులతో నిత్యం రద్దీగా ఉండే ముంబయి మలాడ్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకున్నది. సంస్థ ఫిర్యాదు మేరకు పోలీసులు.. రంగ ప్రవేశం చ�
CM KCR | తెలంగాణ భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో మహారాష్ట్ర షోలాపూర్కు చెందిన కార్పొరేటర్ నగేశ్తో పాటు ఆయన మద్దతుదారులు, ఇతర నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ వ�
Aaditya Thackeray | మహారాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే (Aaditya Thackeray) తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం పదవికి రాజీనామా చెయ్యాలని ఏక్నాథ్ షిండేకు చెప్పినట్లుగా తనకు తెలిసింద�
Devagiri Express | ముంబై - సికింద్రాబాద్ (Mumbai-Secunderabad) మధ్య నడుస్తున్న దేవగిరి ఎక్స్ ప్రెస్ (Devagiri Express) రైలుకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. కొందరు దుండగులు పట్టాలపై రాళ్లతో నింపిన డ్రమ్మును ఉంచారు. గుర్తించిన డ్రైవర్ వెంటన
మహారాష్ట్ర (Maharashtra) రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఎప్పుడు ఎవరు ఎవరి పక్షాన ఉంటారో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. ఎన్సీపీ (NCP) అధినేత శరద్ పవార్కు షాకిచ్చిన అజిత్ పవార్ (Ajit Pawar) తన మద్దతుదారులతో కల
Maharashtra | మహారాష్ట్రలో బీజేపీకి మరోసారి బీఆర్ఎస్ షాక్ ఇచ్చింది. మహారాష్ట్రలోని జల్గాన్, ధూలే, లాతూర్ జిల్లాల నుంచి బీజేపీసహా ఇతర పార్టీల నేతలు, రిటైర్డ్ అధికారులు గురువారం రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్
Ajit Pawar | నేషలిస్ట్ పార్టీ అధినేత శరద్ పవార్పై అజిత్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు 58 సంవత్సరాలకు ఉద్యోగ విరమణ చేస్తారని, ఐఏఎస్-ఐపీఎల్లు 60 సంవత్సరాలకే పదవీ విరమణ చేస్తారన్నారు.
Maharashtra | మహారాష్ట్రలో ప్రభుత్వంలో అజిత్ పవార్ చేరిన నుంచి రాజకీయాలు వేడెక్కాయి. ఎన్సీపీ, శివసేన (యూబీటీ) బీజేపీతో పాటు కేంద్రంపై విమర్శలు విరుచుకుపడ్డాయి. శివసేన ఉద్ధవ్ వర్గం మరోసారి బుధవారం బీజేపీపై ఆ�
దేశంలో 18 కోట్ల 10 లక్షల హెక్టార్ల వ్యవసాయ యోగ్యమైన భూమి అందుబాటులో ఉండగా అందులో 15 కోట్ల 40 లక్షల హెక్టార్ల భూమి సాగవుతున్నది. 7 కోట్ల 20 లక్షల హెక్టార్ల భూమి వివిధ పథకాల ద్వారా నీటి వసతిని పొందుతుండగా మిగతా 8 కోట
Road Accident | ముంబై : మహారాష్ట్రలోని ధులే జిల్లాలో మంగళవార ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ట్రక్కు అదుపుతప్పి కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పది మంది అక్కడికక్కడే దుర్మరణం చెం�