ప్రైవేట్ బస్సుల యజమానులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఉపాధి కోసం వివిధ రాష్ట్రాల నుంచి హైదరాబాద్కు రాకపోకలు సాగిస్తుండడాన్ని ఆసరాగా చేసుకుంటున్నారు. జాతీయ రహదారి-44 మీదుగా పదుల సంఖ్యలో బస్సులు న�
మహారాష్ట్రలో బీఆర్ఎస్ దూకుడును తట్టుకోలేక అక్కడి రాజకీయ దిగ్గజాలు దిగ్గున లేస్తున్నారు. బీఆర్ఎస్పైనా, సీఎం కేసీఆర్పైనా అపనమ్మకాలను వ్యాప్తి చేస్తున్నారు.
మహారాష్ట్రలోని బీజేపీ, ఎన్సీపీలకు ఆ పార్టీలకు చెందిన కీలక నేతలు షాక్ ఇచ్చారు. ఇరుపార్టీలకు చెందిన కార్యదర్శులు బీఆర్ఎస్లో చేరారు. దేశాభ్యున్నతే లక్ష్యంగా ఆవిర్భవించిన బీఆర్ఎస్ పార్టీ విస్తరణ విజ�
Adipurush | యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆదిపురుష్. గత శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఇప్పటి వరకు ఈ చిత్రం రూ.400కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది. అయితే, చిత్�
నృత్యంలో ఒక భారత విద్యార్థిని గిన్నిస్ రికార్డును సాధించింది. కథక్ను 127 గంటల పాటు నృత్యం చేసింది. అత్యంత దీర్ఘ సమయం డాన్స్ చేసిన వ్యక్తిగా గత గిన్నిస్ రికార్డును బద్దలు కొట్టింది.
తెలంగాణలో రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేశాం. వీఆర్వో వ్యవస్థను రద్దు చేసినం. వారి పొట్టకొట్టలేదు.. ఇతర శాఖలకు వారిని మార్చినం. రాష్ట్రంలో భూరికార్డులన్నీ డిజిటలైజ్ చేసినం. 20 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ �
CM KCR | నాగ్పూర్ : దేశంలో గుణాత్మక మార్పు రావాల్సిన అవసరం ఉందని, అన్ని వర్గాల ప్రజలు తీవ్ర నిరాశలో ఉన్నారని బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. దేశంలో గుణాత్మక మార్పు కోసం మేధావులు, యు�
CM KCR | నాగ్పూర్ : దేశమంతా తెలంగాణ మోడల్ అమలయ్యే వరకు పోరాడుతూనే ఉంటానని బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పునరుద్ఘాటించారు. దేశంలోని ప్రతి గ్రామానికి, ప్రతి గల్లీకి వెళ్లి తెలంగా�
CM KCR | నాగ్పూర్ : దేశం మారాల్సిన సమయం వచ్చేసింది.. ఆలోచన తీరు మారకపోతే ఎన్నికలు ఎన్ని వచ్చినా ఎలాంటి మార్పురాదు అని బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. మహారాష్ట్ర న
CM KCR | మహారాష్ట్రలోని నాగ్పూర్లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఆ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం మధ్యాహ్నం ప్రారంభించారు. పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా పార్టీ జ�
మహారాష్ట్రలో (Maharashtra) గులాబీ పార్టీ ప్రభంజనం సృష్టిస్తున్నది. మరఠ్వాడాలో పార్టీ విస్తరణపై దృష్టిసారించిన బీఆర్ఎస్ (BRS) అధినేత, సీఎం కేసీఆర్ (CM KCR).. నేడు నాగ్పూర్లో (Nagpur) పార్టీ శాశ్వత కార్యాలయాన్ని ప్రారంభి�
గత నెల 22న పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం మహారాష్ర్టలో మొదలైంది. ఒక ప్రభంజనంలా ఇది కొనసాగుతున్నది. ఇప్పటికే రాష్ట్రంలో మూడున్నర లక్షల మంది పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఇది ఆషామాషీ వ్యవహారం కాదు.
మహారాష్ట్రలోని వార్ధా జిల్లా ఆర్వీ విధానసభ బీఆర్ఎస్ ఇన్చార్జి జైకుమార్ బేల్ఖడే బుధవారం రైతులకు ఉచితంగా ఎరువులు, విత్తనాలు పంపిణీ చేశారు. సీఎం కేసీఆర్ పేరుమీద సుమారు 5 వేల మంది రైతులకు అందజేశారు.
CM KCR | హైదరాబాద్ : బీఆర్ఎస్ మహారాష్ట్రలో తొలి కార్యాలయాన్ని గురువారం ప్రారంభించనున్నది. నాగపూర్లో పార్టీ కార్యాలయాన్ని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు. దేశవ్యాప్తంగా పార్టీ కార్యాలయా