BRS | మహారాష్ట్రలోని నాందేడ్, కంధార్-లోహా సభల సక్సెస్తో ఫుల్ జోష్లో ఉన్న భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) మూడో సభకు ముమ్మర కసరత్తు చేస్తున్నది. రెండు సభలతో మరాఠ్వాడా ప్రాంత ప్రజల అభిమానం చూరగొన్న బీఆర్�
ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర(బీవోఎం)..తాజాగా తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్లను(ఎంసీఎల్ఆర్)ని 10 బేసిస్ పాయిం ట్లు పెంచింది.
మహారాష్ట్రలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొన్న నవీ ముంబై సభలో వడదెబ్బతో మరణించిన వారి సంఖ్య 12కి చేరింది. చికిత్స పొందుతూ సోమవారం మరో 55 ఏండ్ల వ్యక్తి మరణించాడని అధికారులు తెలిపారు.
మహారాష్ట్రలోని (Maharashtra) నవీ ముంబైలో (Navi Mumbai) నిర్వహించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) సభలో ఎండ వేడిమి (Heat stroke) భరించలేక మరణించిన వారి సంఖ్య 11కు చేరింది.
సమైక్య పాలనలో వలసబాట పట్టిన తెలంగాణకు.. నేడు ఇతర రాష్ర్టాల నుంచి కూలీలు, కార్మికులు, ఉద్యోగులు వరుసకడుతున్నారు. స్వరాష్ట్రంలో కేసీఆర్ పాలన వచ్చాక.. సాగు విస్తీర్ణం, రియల్ ఎస్టేట్, ఐటీ ఎగుమతులు అనూహ్యంగ�
మహారాష్ట్ర భూషణ్-2022 అవార్డు ప్రదానోత్సవంలో అపశృతి చోటుచేసుకొన్నది. నవీ ముంబైలో కేంద్ర హోంమంత్రి అమిత్షా పాల్గొన్న సభలో ఎండ వేడిమి భరించలేక ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. తీవ్రమైన ఎండ కారణంగా వడదెబ�
కారును ఆపేందుకు ప్రయత్నించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ను ఢీకొట్టి పది కిలోమీటర్ల వరకు ఈడ్చుకెళ్లాడో వ్యక్తి. మహారాష్ట్రలోని వాశిలో ఈ సంఘటన జరిగింది. ఓ కారు రోడ్డుపై అడ్డదిడ్డంగా వెళ్తుండటాన్ని గమనించి�
Viral Video | ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ సిద్ధేశ్వర్ మాలి ఒక రోడ్డు కూడలి వద్ద విధులు నిర్వహించారు. ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు అనుమానాస్పదంగా కనిపించిన ఒక కారును ఆపేందుకు ఆయన ప్రయత్నించారు. అయితే డ్రై�
మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ర్టాల్లో శనివారం రెండు వేర్వేరు ఘోర రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకొన్నాయి. మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లాలో బస్సు బోల్తా పడిన ఘటనలో 13 మంది మృతిచెందగా, 25 మందికి పైగా గాయాలయ్యాయి.
అంతరించిపోతున్న కప్ప జాతులు మళ్లీ పునర్జీవం పోసుకుంటున్నా యి. భూమిపై 144కు పైగా కప్ప జాతులు ఉండగా, ఇందులో పర్యావరణ మార్పులు, అడవుల నరికివేతతో 20కిపైగా జాతులు మ నుగడ కోల్పోయాయి. ఇటీవల వాటి జాడ ను పరిశోధకులు గు
Maharashtra:కాలువలో బస్సు పడడంతో.. అందులో ప్రయాణిస్తున్న 12 మంది మృతిచెందారు. మరో 25 మంది గాయపడ్డారు. ఈ ఘటన మహారాష్ట్రలోని రాయ్గడ్ జిల్లాలో జరిగింది.
ప్రగతిపథంలో పయనిస్తూ దేశానికి రోల్ మాడల్గా నిలిచిన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని చూసి మహారాష్ట్ర నేతలు మంత్ర ముగ్ధులయ్యారు. మహారాష్ట్ర బీఆర్ఎస్ ఇన్చార్జ్ సహా ఇటీవల పార్టీలో చేరిన నాయకులు రాష్ట్ర�
BRS Party | హైదరాబాద్ : భారత్ రాష్ట్ర సమితి పార్టీలోకి చేరికల జోరు కొనసాగుతూనే ఉంది. పొరుగు రాష్ట్రాల్లోని ఆయా పార్టీలకు చెందిన నేతలు, మేధావులు, డాక్టర్లు, ఇంజినీర్లు, అడ్వకేట్లు బీఆర్ఎస్ పార్టీలో చేరు�
KCR | తెలంగాణలో సాగుతున్న ప్రగతి ప్రస్థానం, ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలనా విధా నం ఈ ప్రాంత వాసులనే కాదు, పొరుగు రాష్ర్టాలైన కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ వాసులను కూడా ఆకట్టుకుంటున్నది. కేవలం ఆకర్షించ�