మహారాష్ట్రలో బీఆర్ఎస్ను గెలిపిస్తే రెం డు-రెండున్నరేండ్లలోనే వెలుగులు విరచిమ్మే మహారాష్ట్రను తయారుచేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ప్రజలు చైతన్యంతో ముందుకు సాగాలని, ఎంత త్వర గా �
మన జీవితాలను మార్చే శక్తి ఓటుకు ఉన్నదని, దానిని ఆలోచించి వేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు కోరారు. అప్పుడే సమాజంలో మార్పు సాధ్యమని అన్నారు. రై తుల జీవితాలు బాగుపర్చేందుకు ప్రతి ఒక్క రూ ఒక కేసీఆర్ క�
మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీ బలోపేతమవుతున్నది. అక్కడ రోజురోజుకూ పార్టీకి ఆదరణ పెరుగుతున్నది. వివిధ పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరేందుకు క్యూకడుతున్నారు. బుధవారం బల్లార్షా, వీస�
CM KCR | మహారాష్ట్రలోని ప్రతీ గ్రామంలో భారత్ రాష్ట్ర సమితి కమిటీలు వేయనున్నట్లు బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రకటించారు. మహారాష్ట్ర చంద్రాపూర్కు చెందిన పలువురు తెలంగాణ భవన్లో సీఎం కేసీఆ�
CM KCR | దేశంలో కావాల్సినంత నీరుందని, అయినా ఎందుకు ఇవ్వలేకపోతున్నారని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్నించారు. మహారాష్ట్ర చంద్రాపూర్కు చెందిన పలువురు నేతలు కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస
BRS Party | హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో మహారాష్ట్రకు చెందిన చంద్రపూర్ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ నాయకులందరికీ సీఎం కేసీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీ
CM KCR | హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి తెలంగాణ భవన్కు బయల్దేరారు. మరికాసేపట్లో మహారాష్ట్రకు చెందిన చంద్రపూర్ నాయకులు బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. వారందరిక
మహారాష్ట్ర రాజకీయాలు కీలక మలుపు తిరుగుతున్నాయి. సీఎం ఏక్నాథ్ షిండే తాను సెలవుపై ఎక్కడికీ వెళ్లడం లేదని స్పష్టం చేసినప్పటికీ, ఎమ్మెల్యేల అనర్హత విషయంలో సుప్రీం కోర్టు తీర్పు ఏక్నాథ్ షిండే వర్గానికి
CM KCR | తమకు కేసీఆర్ తప్ప మరో ప్రత్యామ్నాయ నాయకుడు లేడని కన్నాడ్ మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ అన్నారు. మహారాష్ట్రలో రైతుల ఆత్మహత్యలు ఆగాలన్నా, సాగునీరు, తాగునీరు లాంటి మౌలిక సమస్యలు పరిష్కారం కావాలన్నా ఆయన�
CM KCR | (ఛత్రపతి శంభాజీనగర్ నుంచి నమస్తే తెలంగాణ ప్రతినిధి బృందం):‘తెలంగాణ సీఎం కేసీఆర్ జరూర్ ఆనా .. మహారాష్ట్రకో బదల్నా’ ఇదీ ఛత్రపతి శంభాజీనగర్ బహిరంగ సభ అనంతరం మరాఠీ ప్రజల అభిమతం. బీఆర్ఎస్ అధినేత, ముఖ్�
BRS Public Meeting | బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో సోమవారం నిర్వహించిన బహిరంగ సభ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కేంద్ర ఇంటెలిజెన్స్, రాజకీయ వర్గాలు సైతం ఊహించని విధంగా బీఆర్ఎస్ స�
CM KCR | అంబేద్కర్ పుట్టిన గడ్డపై దళితులకు దళితబంధు పథకాన్ని ఎందుకు ప్రవేశపెట్టరని బీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రశ్నించారు. కొత్తగా నిర్మించిన పార్లమెంటు భవనానికి అంబేద్కర్ �
మహారాష్ట్రీయులు కలిసిరావాలి బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ గులాబీమయమైన ఔరంగాబాద్ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే మహారాష్ట్రలో కూడా తలాటీ (వీఆర్వో) వ్యవస్థను రద్దు చేస్తాం. ఇంకా తానాషాహీలు ఉండవు.
CM KCR | దేశగతి మారే వరకు మడమ తిప్పని పోరాటం కొనసాగిస్తూనే ఉంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. దేశంలో రోజుకు వందల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ప్రధాని ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. రైతు�