BRS Party | తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార�
దాదాపు 512 కిలోల ఉల్లిగడ్డలను అమ్మితే వచ్చింది 2 రూపాయలే. ఈ చేదు అనుభవం మహారాష్ట్రలోని సోలాపూర్కు చెందిన ఓ రైతుకు ఎదురైంది. రాజేంద్ర చవాన్ అనే రైతు ఈ నెల 17న 10 బస్తాల ఉల్లిగడ్డలను వ్యవసాయ మార్కెట్ కమిటీకి త
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన చీలికవర్గం నేత ఏక్నాథ్ షిండేపై ఉద్ధవ్ఠాక్రే వర్గం నాయకుడు, రాజ్యసభ సభ్యుడు సంజయ్రౌత్ సంచలన ఆరోపణలు చేశారు. షిండే వర్గం శివసేన పేరును, పార్టీ గుర్తు విల్లు-బాణాన్ని సం
మహా శివుడి కరుణాకటాక్షాలతో అందరూ సుఖశాంతులతో ఉండాలని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ కోరారు. శనివారం మహాశివరాత్రి సందర్భంగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని వీరన్నపేట పెద్ద శివాలయం,
బీజేపీయేతర ప్రభుత్వాలున్న అనేక రాష్ట్రాల్లో గవర్నర్లు రాష్ట్ర ప్రభుత్వాలతో తలపడుతున్న వేళ గవర్నర్ విధులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గవర్నర్లు ఎట్టిపరిస్థితుల్లో అక్కడి రాజకీయాల్లో వేల�
మహారాష్ట్ర (Maharashtra)లోని లాతూర్ (Latur )లో భయాందోళనలు నెలకొన్నాయి. నగరంలోని వివేకానంద్ చౌక్ (Vivekanand Chowk) సమీపంలో భూగర్భం నుంచి వింత శబ్దాలు (Mysterious Sounds) వచ్చాయి. దీంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు.
ఇటీవల సహజీవనం హత్యలు వెలుగుచూస్తున్నాయి. కొద్దికాలం కిందట ఢిల్లీలో సహజీవనం చేస్తున్న మహిళను హత్య చేసిన ఘటన మరువకముందే.. అలాంటి ఘటనే మహారాష్ట్రలో చోటుచేసుకున్నది.
Road Accident | రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్ర గాయాలకు గురయ్యారు. క్యాటరింగ్ కోసం కల్యాణమండపంలోకి వెళ్లేందుకు రోడ్డు దాటుతున్న మహిళలను ఎస్యూవీ ఢీకొట్టింది.
స్వరాష్ట్రం సిద్ధించాక తెలంగాణలో సాగు పండుగలా మారింది. బీడు భూములన్నీ సాగులోకి వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి పారుదల రంగంలో చేపట్టిన విప్లవాత్మక మార్పులతో బంజరు భూముల్లో కూడా పంటలు పండుతున్నాయి. �