మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ర్టాల్లో శనివారం రెండు వేర్వేరు ఘోర రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకొన్నాయి. మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లాలో బస్సు బోల్తా పడిన ఘటనలో 13 మంది మృతిచెందగా, 25 మందికి పైగా గాయాలయ్యాయి.
అంతరించిపోతున్న కప్ప జాతులు మళ్లీ పునర్జీవం పోసుకుంటున్నా యి. భూమిపై 144కు పైగా కప్ప జాతులు ఉండగా, ఇందులో పర్యావరణ మార్పులు, అడవుల నరికివేతతో 20కిపైగా జాతులు మ నుగడ కోల్పోయాయి. ఇటీవల వాటి జాడ ను పరిశోధకులు గు
Maharashtra:కాలువలో బస్సు పడడంతో.. అందులో ప్రయాణిస్తున్న 12 మంది మృతిచెందారు. మరో 25 మంది గాయపడ్డారు. ఈ ఘటన మహారాష్ట్రలోని రాయ్గడ్ జిల్లాలో జరిగింది.
ప్రగతిపథంలో పయనిస్తూ దేశానికి రోల్ మాడల్గా నిలిచిన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని చూసి మహారాష్ట్ర నేతలు మంత్ర ముగ్ధులయ్యారు. మహారాష్ట్ర బీఆర్ఎస్ ఇన్చార్జ్ సహా ఇటీవల పార్టీలో చేరిన నాయకులు రాష్ట్ర�
BRS Party | హైదరాబాద్ : భారత్ రాష్ట్ర సమితి పార్టీలోకి చేరికల జోరు కొనసాగుతూనే ఉంది. పొరుగు రాష్ట్రాల్లోని ఆయా పార్టీలకు చెందిన నేతలు, మేధావులు, డాక్టర్లు, ఇంజినీర్లు, అడ్వకేట్లు బీఆర్ఎస్ పార్టీలో చేరు�
KCR | తెలంగాణలో సాగుతున్న ప్రగతి ప్రస్థానం, ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలనా విధా నం ఈ ప్రాంత వాసులనే కాదు, పొరుగు రాష్ర్టాలైన కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ వాసులను కూడా ఆకట్టుకుంటున్నది. కేవలం ఆకర్షించ�
దేశంలో కిసాన్ సర్కార్ రావాలని మహారాష్ట్ర రైతు ప్రతినిధులు ప్రదీప్ సాలుంఖే, నాయక్ షోలిద్ ఆకాంక్షించారు. తెలంగాణలో అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అద్భు
Alphonso Mangoes | ఇప్పటి వరకు ఫోనో, ల్యాప్టాపో, ఫ్రిజ్జో, వాషింగ్ మెషినో లేదంటే ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను దుకాణదారులు ఈఎంఐలో విక్రయించడం, వినియోగదారులు కొనుగోలు చేయడం చూసే ఉంటారు. కానీ, ఓ వ్యాపారి మామిడిపండ్ల �
BRS | సీఎం కేసీఆర్ ఇచ్చిన ‘అబ్కీ బార్ కిసాన్ సర్కార్' నినాదానికి రైతులే కాదు.. ఐటీ ఉద్యోగులు సైతం ఫిదా అవుతున్నారు. తెలంగాణ మాడల్కు ముగ్ధుడై.. లక్షల్లో వచ్చే వార్షిక వేతనాన్ని వదిలి, ఎంతోమంది కలలుగనే ఐ�
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)లో చేరికల పర్వం కొనసాగుతున్నది. బీఆర్ఎస్ విధానాలతో ఆకర్షితులైన పలు పార్టీల నాయకులు, ప్రముఖులతో బీఆర్ఎస్ పార్టీ రోజురోజుకీ దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నది. ఈ నేపథ్యంలో
BRS Party | భారత రాష్ట్ర సమితి (BRS)లో చేరికల పర్వం కొనసాగుతున్నది. మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకులు శంకరన్న ధోంగే నేతృత్వంలో మహారాష్ట్రకు చెందిన పలువురు సీనియర్ రాజకీయ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రముఖులు సోమవార�
మహారాష్ట్రలోని (Maharashtra) అకోలా (Akola) జిల్లాలో విషాదం చోటుచేసుకున్నది. జిల్లాలో కురిసిన భారీ వర్షం, ఈదురు గాలులతో పరాస్ (Paras) గ్రామంలో ఉన్న బాబుజీ మహరాజ్ మందిర్ సంస్థాన్కు (Babuji Maharaj Mandir Sansthan) చెందిన రేకుల షెడ్డుపై (Tin she
మహారాష్ట్రలో బీఆర్ఎస్లో చేరికల జోరు కొనసాగుతున్నది. గులాబీ పార్టీలో చేరేందుకు వివిధ పార్టీలకు చెందిన సీనియర్ నాయకులు, యువకులు భారీగా ముందుకొస్తున్నారు. బీఆర్ఎస్ కిసాన్ సమితి మహారాష్ట్ర అధ్యక్ష�