“గాంధారి మైసమ్మ ఆలయ అభివృద్ధికి తెలంగాణ సర్కారు కృషి చేస్తున్నది. ఇప్పటికే చెన్నూర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ప్రత్యేక చొరవ తీసుకొని రూ.2.10 కోట్లు మంజూరు చేశారు. ఈ నిధులతో బొక్కలగుట్ట నుంచి ఖ
తెలంగాణ రాష్ర్టానికి ఆవల తొలిసారి నిర్వహించిన బీఆర్ఎస్ సభ సూపర్ హిట్ అయ్యింది. మహారాష్ట్ర లోని నాందేడ్లో బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు అక్కడి ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పట్ట�
‘అబ్కీ బార్ కిసాన్ సర్కార్' అంటూ దేశ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ మరాఠా ప్రజల మనసు గెలిచారు. తెలంగాణ వెలుపల భారత రాష్ట్ర సమితి నిర్వహించిన తొలి అంతర్రాష్ట్ర సభ దిగ్విజయమైంది.
Minister Ik Reddy | అందరి సమష్టి కృషితో మహారాష్ట్ర నాదేండ్లోని గురుగోవింద్ సింగ్ మైదానంలో నిర్వహించిన సీఎం కేసీఆర్ సభ విజయవంతమైందని దేవాయదాశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ మహారాష్ట్రలోని నాందేడ్కు బయల్దేరారు. ప్రగతి భవన్ నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రి.. ప్రత్యేక విమానంలో నాందేడ్కు పయనమయ్యారు.
బీఆర్ఎస్ పార్టీ విస్తరణలో భాగంగా మహారాష్ట్రలోని నాందేడ్లో జరగబోయే సభకు సర్వం సిద్ధమైంది. బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత తెలంగాణ వెలుపల జరుగుతున్న తొలి సభ కావడంతో సభా వేదికను సర్వాంగ సుందరంగా ముస్తాబు
అన్నదాత అప్పుల తిప్పలు తీర్చిన రైతుబంధు.. కష్టకాలంలో ఆర్థికంగా ఆదుకుంటున్న రైతు బీమా.. ఆడబిడ్డల తల్లిదండ్రులకు అండగా నిలుస్తున్న కల్యాణలక్ష్మి.. ఆసరా పింఛన్లు.. ఇలా తెలంగాణ రాష్ట్రం
మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కేంద్రం గులాబీమయమైంది. బీఆర్ఎస్ ఏర్పాటు అనంతరం రాష్ట్రం వెలుపల మొట్టమొదటి సారిగా నిర్వహించతలపెట్టిన సభకు సర్వం సిద్ధమైంది.
తెలంగాణలో రైతులు, పేద ప్రజల కోసం ఉన్న అద్భుత పథకాలను మహారాష్ట్రలో అమలు చేయాలని ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం, తాండూరులో జీవనం కొనసాగిస్తున్న మహారాష్ట్ర ప్రజలు ముక్తకంఠంతో కోరుకుంటున్నారు.
సన్నీలియోన్ అనగానే ఆమె అందం గురించే మాట్లాడుతారు. ఆమె తనువు మాత్రమే కాదు, మనసూ అందమైనదే! వివాదాస్పద పాత్రల్లో నటించినా.. వివక్ష, బెదిరింపులు ఎదుర్కొన్నా.. సమాజాన్ని ప్రేమించడంలో సన్నీలియోన్ ఎప్పుడూ వెన�