మహారాష్ట్ర శాసనమండలి ఎన్నికల్లో అధికార బీజేపీ కూటమికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. మొత్తం అయిదు స్థానాల్లో ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) మూడు స్థానాలను గెలుచుకుంది. బీజేపీ సిట్టింగ్ సీటైన అమరావతి పట�
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత హోదాలో ముఖ్యమంత్రి కేసీఆర్ తొలిసారి పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రలో అడుగు మోపుతున్నారు. ఆదివారం నాందేడ్లో జరగనున్న సభలో బీఆర్ఎస్ శంఖాన్ని పూరించనున్నారు.
మహారాష్ట్రలోని నాందేడ్లో ఈ నెల 5న బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సభలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో సభ ఏర్పాట్లను దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
రైతుల ఆదాయంపై పన్ను విధించాలనే ప్రతిపాదనను ముందుకు తేవడంలో మోదీ ప్రభుత్వ రైతు వ్యతిరేకత మరోసారి వెల్లడైంది. సాక్షాత్తూ ప్రధాని ఆర్థిక సలహా మండలి చైర్మన్ చేత రైతులపై పన్ను భారం వేయాలంటూ పలికించడం మోదీ �
పెద్ద నగరాల్లో యాప్ ఆధారిత బైక్, ఆటో, కారు రైడ్ సర్వీసులు ఇటీవల బాగా పెరిగాయి. దీంతో నాన్ ట్రాన్స్పోర్ట్ కేటగిరీకి చెందిన బైక్లు, ఆటోలు, వైట్ నంబర్ ప్లేట్ కలిగిన ప్రైవేట్ కార్లను కూడా కొందరు వాణ�
మహారాష్ట్రలో కొందరు ఆటోవాలాలకు రివర్స్ ఆటోరిక్షా డ్రైవింగ్ పోటీలు పెట్టారు. సంఘమేశ్వర యాత్రలో భాగంగా సంగ్లీ జిల్లా హరిపూర్ గ్రామంలో ఈ పోటీలను నిర్వహించారు.
prisoners missing | కరోనా మహమ్మారి సమయంలో కోర్టు ఆదేశాలతో చాలా ఖైదీలను జైలు నుంచి అధికారులు విడుదల చేశారు. ఇందులో చాలా మంది ఇప్పటి వరకు పెరోల్ గడువు ముగిసినా ఇంకా తిరిగి జైలుకు రాలేదు. ఈ క్రమంలోనే
మనం ఏకోపాధ్యాయ పాఠశాలల గురించి విన్నాం.. చూశాం. కానీ ఒక్క విద్యార్థి కోసమే నడుస్తున్న పాఠశాలలను ఎక్కడైనా చూశామా. అవును ఇది నిజమే. మహారాష్ట్రలోని వాషిమ్ జిల్లాలో ఓ సర్కారు బడి
మండలంలోని గంగాపురంలో స్వయంభూగా వెలిసిన లక్ష్మీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు ఆదివా రం నుంచి నిర్వహించనునట్లు ఆలయ అధి కారులు తెలిపారు. ఈ నెల 30 వరకు జరిగే బ్రహ్మోత్సవాలకు తెలంగాణ ప్రజలే కాకుం డా ఆంధ్రప్