భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)లో చేరికల పర్వం కొనసాగుతున్నది. బీఆర్ఎస్ విధానాలతో ఆకర్షితులైన పలు పార్టీల నాయకులు, ప్రముఖులతో బీఆర్ఎస్ పార్టీ రోజురోజుకీ దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నది. ఈ నేపథ్యంలో
BRS Party | భారత రాష్ట్ర సమితి (BRS)లో చేరికల పర్వం కొనసాగుతున్నది. మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకులు శంకరన్న ధోంగే నేతృత్వంలో మహారాష్ట్రకు చెందిన పలువురు సీనియర్ రాజకీయ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రముఖులు సోమవార�
మహారాష్ట్రలోని (Maharashtra) అకోలా (Akola) జిల్లాలో విషాదం చోటుచేసుకున్నది. జిల్లాలో కురిసిన భారీ వర్షం, ఈదురు గాలులతో పరాస్ (Paras) గ్రామంలో ఉన్న బాబుజీ మహరాజ్ మందిర్ సంస్థాన్కు (Babuji Maharaj Mandir Sansthan) చెందిన రేకుల షెడ్డుపై (Tin she
మహారాష్ట్రలో బీఆర్ఎస్లో చేరికల జోరు కొనసాగుతున్నది. గులాబీ పార్టీలో చేరేందుకు వివిధ పార్టీలకు చెందిన సీనియర్ నాయకులు, యువకులు భారీగా ముందుకొస్తున్నారు. బీఆర్ఎస్ కిసాన్ సమితి మహారాష్ట్ర అధ్యక్ష�
మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీలో చేరికల జోరు కొనసాగుతూనే ఉన్నది. మాజీ ఎమ్మెల్యే, రైతు నేత శంకరన్న దోండ్గే సమక్షంలో శనివారం గంగాఖేడ్ నియోజకవర్గం అంబేజోగైకి చెందిన ఎన్సీపీ ఆఫీస్ బేరర్లు బీఆర్ఎస్ పా
తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు రైతురాజ్యం కోసం ప్రతి ఒక్కరూ కదలిరావాలని, బీఆర్ఎస్లో చేరాలని బీఆర్ఎస్ మహారాష్ట్ర కిసాన్ సమితి రాష్ట్ర అధ్యక్షుడు మాణిక్ కదమ్ పిలుపు�
రాజకీయ సంసరణల కోసం బీఆర్ఎస్లో చేరాలని బీఆర్ఎస్ కిసాన్ సమితి మహారాష్ట్ర అధ్యక్షుడు మాణిక్ కదమ్ పిలుపునిచ్చారు. ఉత్తర మహారాష్ట్రలోని విజయపురిలో గురువారం జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మ
BRS Party | మహారాష్ట్ర నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి. శివసేనకు చెందిన కీలక నేత బీఆర్ఎస్ పార్టీలో చేశారు. బీడ్ జిల్లాకు చెందిన దిలీప్ గోరె బుధవారం హైదరాబాద్లో బీఆర్ఎస్ జాతీయ అధ్యక్
Kerala train fire case | కేరళలో కదులుతున్న రైలులో తోటి ప్రయాణికులకు నిప్పపెట్టి తప్పించుకు తిరుగుతున్న నిందితుడు షారూఖ్ సైఫీ (Sharukh Saifi) ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సెంట్రల్ ఇంటెలిజెన్స్, మహారాష్ట్ర ఏటీఎస్ పో�
మాయ మాటలు చెపుతూ ప్రజల్ని మోసం చేస్తున్న బీజేపీని తరిమికొట్టాలని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పిలుపునిచ్చారు. మేడ్చల్ పట్టణంలో మంగళవారం బీఆర్ఎస్ మున్సిపాలిటీ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కా
మహారాష్ట్రలో (Maharashtra) కరోనా కేసులు (Covid cases) మరోసారి విజృంభిస్తున్నాయి. కరోనా బారినపడుతున్నవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో 550 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయం అద్భుతంగా ఉన్నదని బీఆర్ఎస్ మహారాష్ట్ర ముఖ్య నేతలు అన్నారు. ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డితో కలిసి ఆదివారం స్వామిని దర్శించుకున్నారు.
‘దేశ్ కీ నేత కైసా హో.... కేసీఆర్ కే జైసా హో’ అంటూ మరాఠా రైతులు పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఆదివారం సిద్దిపేట జిల్లా పర్యటనలో భాగంగా గజ్వేల్ వెజ్, నాన్వెజ్ మార్కెట్ను మహారాష్ట్ర రైతు సంఘాల నాయకులు స