CM KCR | రైతుకు రాజ్యాధికారం తేవడమే బీఆర్ఎస్ లక్ష్యమని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రకటించారు. దేశవ్యాప్తంగా రైతులు సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన రెండే
మహారాష్ట్రకు చెందిన పలువురు రైతు సంఘాల నాయకులు శనివారం భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)లో చేరారు. బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తెలంగాణ భవన్లో శనివారం వారికి గులాబ�
తెలంగాణలో హిమాలయాలు లేకు న్నా తమది అంతకంటే ఎత్తయిన సంకల్ప బలమని, అందుకే ఏప్రిల్ నెలలో కూడా రాష్ట్ర నదులు, చెరువుల్లో నీళ్లు పారుతున్నాయని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అన్నారు.
Naxalite killed | మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో శనివారం ఉదయం 10 గంటల నుంచి ఎన్కౌంటర్ కొనసాగుతున్నది. ఇప్పటి వరకు ఓ మావోయిస్ట్ను హతమార్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. భమ్రాగఢ్ తాలూకాలోని కియార్కోటి-అబుజ్మద్ �
CM KCR | హైదరాబాద్ : దేశంలో రైతు సంఘటిత శక్తిని ఏకం చేద్దామని బీఆర్ఎస్ పార్టీ( BRS Party ) అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్( CM KCR ) పిలుపునిచ్చారు. 14 మంది ప్రధానులు మారినా దేశ ప్రజల తలరాత మాత్రం మారలేదు అని కేసీఆర్
CM KCR | హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ( CM KCR ) సమక్షంలో మహారాష్ట్ర షెట్కారీ సంఘటన్ రైతు నేత శరద్ జోషి ప్రణీత్ ( sharad joshi praneeth ) తో పాటు పలువురు రైతు నేతలు బీఆర్ఎస్ పార్టీ ( BRS Party ) లో చేరారు. ఈ సందరభంగా వారందర�
CM KCR | హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ( CM KCR ) తెలంగాణ భవన్ ( Telangana Bhavan ) కు చేరుకున్నారు. మహారాష్ట్ర ( Maharashtra ) కు చెందిన రైతు సంఘం కీలక నేత శరద్ జోషి ప్రణీత్ ( sharad joshi praneeth ) తో పాటు పలువురు రైతు నేతలు సీఎం కేసీఆర్ స�
BRS | దేశ రైతాంగాన్ని ఏకం చేసేందుకు, వారిలో రాజకీయ చైతన్యాన్ని రగిల్చేందుకు భారత రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన నినాదం ‘అబ్ కీ బార్.. కిసాన్ సర్కార్' గ్రామీణ ప్రాంతాల్లో మార్మోగుతున్న
శ్రీరామనవమి (Sri Rama Navami) గడిచి రెండు రోజులైనా పలు రాష్ట్రాల్లో ఉద్రిక్త పరిస్థితులు సద్దుమనగలేదు. నవమిరోజున మహారాష్ట్ర, గుజరాత్, పశ్చిమబెంగాల్, బీహార్లో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. దీంతో బీహార్ (Bihar), పశ్చిమ�
CM KCR | ‘మహారాష్ట్రలో ఏ ఇంట్లో చూసినా కేసీఆర్ ముచ్చటే.. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్పై కంధార్ లోహా సభలో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు సోషల్, మెయిన్ మీడియాలో వైరల్ అవుత
శ్రీరామనవమి పర్వదినాన బీజేపీ పాలిత మహారాష్ట్ర, గుజరాత్తోపాటు పశ్చిమబెంగాల్లో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. దీంతో ఆయా రాష్ర్టాల్లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో రెండు వర్�
మహారాష్ట్రలో (Maharashtra) కరోనా (Coronavirus) మహమ్మారి మరోసారి విజృంభిస్తున్నది. గత 24 గంటల్లో రాష్ట్రంలో 450 కేసులు కొత్తగా నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 81,42,509కి చేరిందని రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
CM KCR |మహారాష్ట్రలో బీఆర్ఎస్ ప్రభంజనం మొదలైంది. ఇప్పటిదాకా నిర్వహించింది రెండు సభలే అయినా టాక్ ఆఫ్ ది స్టేట్గా మారింది. ప్రధాన రాజకీయ పక్షాలన్నింటిలో బీఆర్ఎస్ ప్రకంపనలు సృష్టిస్తున్నది.