వ్యాయామం చేస్తూ 67 ఏళ్ల వ్యక్తి ఒక్కసారిగా కుప్పకూలాడు. ఈ ఘటన పల్గర్ జిల్లాలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
Mumbai | మహారాష్ట్రలోని రాయ్గడ్ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చిన్నారి సహా తొమ్మిది మంది దుర్మరణం చెందారు. గురువారం ఉదయం 5 గంటల సమయంలో రాయ్గడ్ జిల్లా రెపోలి
Eggs Shortage మహారాష్ట్రలో కోడిగుడ్ల కొరత తీవ్రంగా ఉంది. ఆ రాష్ట్రానికి ప్రతి రోజు సుమారు కోటి కోడిగుడ్ల కొరత ఉన్నట్లు పశుసంవర్ధక శాఖ పేర్కొన్నది. ఆ కొరతను తీర్చేందుకు ఆ శాఖ ప్రణాళికలు రచించినట
దేశవాళీ ప్రతిష్ఠాత్మక టోర్నీ రంజీ ట్రోఫీలో హైదరాబాద్ పేలవ ఆటతీరు కొనసాగుతున్నది. గ్రూప్-‘బి’లో భాగంగా ఆడిన ఐదు మ్యాచ్ల్లో నాలుగింట ఓడి ఒక ‘డ్రా’ నమోదు చేసుకున్న హైదరాబాద్.. మంగళవారం మహారాష్ట్రతో ఆర�
Aishwarya Rai | బాలీవుడ్ నటి ఐశ్యర్యారాయ్ బచ్చన్కు రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు. సిన్నార్లోని ఓ భూమికి సంబంధించి ఆమె పన్ను చెల్లించకపోవడంతో ఈ నోటీసులు జారీ చేశారు. ఏడాది నుంచి భూములకు
తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు చాలా బాగున్నాయని మహారాష్ట్రలోని దెగ్లూర్కు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు ప్రశంసించారు
మహారాష్ట్రలోని దెగ్లూర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు తెలంగాణ రాష్ట్రశాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డితో ఆదివారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు�
Nitin Gadkari | కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని చంపేస్తామని, ఆయన కార్యాలయాన్ని పేల్చేస్తామని ఇవాళ ఉదయం ఓ గుర్తు తెలియని వ్యక్తి బెదిరింపు కాల్స్ చేశాడు. మహారాష్ట్రలోని నాగ్పూర్ సిటీలోగల
Nitin Gadkari | కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. ఇవాళ ఉదయం 11.30 గంటల సమయంలో మహారాష్ట్రలోని నాగ్పూర్ సిటీలోగల ఆయన కార్యాలయానికి
Selfie | కోతులతో సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు లోయలో పడి మరణించిన ఘటన మహారాష్ట్రలోని పుణెలో చోటుచేసుకున్నది. అబ్దుల్ షేక్ అనే వ్యక్తి తన కారులో పుణె జిల్లా
Viral Video | పెద్ద పులులను చూస్తేనే శరీరమంతా వణికిపోతోంది. అలాంటి ఓ రెండు పులులు రోడ్డు దాటుతుండగా.. వాహనాలన్నీ ఒక్కసారిగా ఆగిపోయాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్
మహారాష్ట్రలో విద్యుత్తు ఉద్యోగులు సమ్మె సైరన్ పూరించారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మూడు ప్రభుత్వ విద్యుత్తు సంస్థల ఉద్యోగులు బుధవారం నుంచి 72 గంటలు నిరవధిక సమ్మె చేస్తున్నట్టు ప్రకటించారు. రాష్ట్రంలో
మహారాష్ట్రలో బీజేపీకి చెందిన ఎమ్మెల్యే లక్ష్మణ్ జగ్తప్ (59) మంగళవారం ఉదయం మృతి చెందారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బేనర్ (Baner) లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. తుది శ్వాస విడిచినట్లు కుట