మహారాష్ట్ర రత్నగిరి జిల్లాలో 123 హెక్టార్ల భూమిని 2015-2018 మధ్య చట్ట విరుద్ధంగా అదానీ ట్రాన్స్మిషన్ లిమిటెడ్(ఏటీఎల్)కు బదిలీ చేశారని శివసేన ఎంపీ వినాయక్ రౌత్ ఆరోపించారు. ఉద్ధవ్ ఠాక్రేకు విధేయుడైన వినా�
ఓ మహిళా ఐఏఎస్ అధికారిని బదిలీ చేయాలని కోరుతూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ లేఖ రాయడం వివాదంగా మారింది. తన భార్య సలహాదారుగా ఉన్న సంఘం ప్రయోజనాల కోసమే ఆయన ఈ లేఖ రాశ�
మహారాష్ట్రలోని కంధార్లోహలో 26న నిర్వహించే సీఎం కేసీఆర్ సభకు పెద్దసంఖ్యలో తరలిరావాలని బీఆర్ఎస్ మహారాష్ట్ర కిసాన్ సమితి రాష్ట్ర అధ్యక్షుడు మాణిక్రావు కదం పిలుపునిచ్చారు.
మహారాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్ బలమైన శక్తిగా ఎదుగుతున్నదని ఆ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి చెప్పారు. ఇందుకు పార్టీలో భారీ చేరికలే
BRS | మహారాష్ట్ర బీఆర్ఎస్ కిసాన్ సమితి ఈనెల 26న కంధార్-లోహాలో బహిరంగ సభను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్నది. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ గతనెల 5న నాందేడ్లో నిర్వహించిన సమావేశం అనంతరం మహారాష్ట్�
మహారాష్ట్రలో బీఆర్ఎస్ శరవేగంగా విస్తరిస్తున్నది. రోజు రోజుకూ పార్టీలో చేరే ప్రముఖుల సంఖ్య పెరుగుతున్నది. మహారాష్ట్ర రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న పలువురు నేతలు ఉగాది పండుగ రోజు ముఖ్యమంత్రి కేసీఆర�
BRS Party | మహారాష్ట్రలోని కాందార్ లోహలో ఈ నెల 26న జరగనున్న సభను బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కాందార్ లోహ సభ సక్సెస్కు పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడ�
మహారాష్ట్రలోని కాందార్ లోహలో ఈ నెల 26న జరగనున్న బీఆర్ఎస్ సభలో అద్భుతమైన తెలంగాణ మోడల్ను బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రజలకు నివేదిస్తారని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి తెలిపారు.
CJI Chandrachud | ధనుంజయ యశ్వంత్ చంద్రచూడ్.. భారత ప్రధాన న్యాయమూర్తి. అపార అనుభవం ఉన్న న్యాయ కోవిదుడు. ఉన్నత వ్యక్తిత్వంతో, స్వతంత్ర భావాలతో వ్యవహరిస్తారని ఆయనకు పేరు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి�
ఎండనకా వాననకా.. రోడ్ల పక్కనే విశ్రాంతి తీసుకుంటూ.. కాళ్లు పొక్కినా లెక్కచేయకుండా లక్ష్య సాధన కోసం కదం తొక్కిన మహారాష్ట్ర రైతుల పాదయాత్ర శుక్రవారం థాణె చేరుకున్నది.
మహారాష్ట్రలోని కాందార్-లోహలో ఈ నెల 26న బీఆర్ఎస్ నిర్వహించనున్న బహిరంగ సభకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. గత నెల 5న నాందేడ్లో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన తరువాత మహారాష్ట్రలో పార్టీ వి�
గంజాయి అక్రమ రవాణా కేసులో ఇద్దరిని హయత్నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నలుగురు పరారీలో ఉన్నారు. ఎల్బీనగర్లోని డీసీపీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ బి.సాయశ్రీ వివరా�