Vaikunta Ekadasi | తిరుమలలో వైకుంఠ ద్వారాలు తెరచుకున్నాయి. దీంతో భక్తుల కొంగుబంగారమైన శ్రీ వేంకటేశ్వరుడు ఉత్తర ద్వారం ద్వారా దర్శనమిస్తున్నారు. ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా
Coins Stealing | మహారాష్ట్ర పాల్ఘర్లో డిసెంబర్ 29 మరియు 30 మధ్య రాత్రి మహారాష్ట్రలోని పాల్ఘర్లో బ్యాంకులోకి చొరబడి రూ.2లక్షల నాణేలను దొంగిలించిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పోలీసు అధికారి ఆదివారం తెలిపార�
బీఆర్ఎస్ పార్టీకి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని, తమ రాష్ర్టాల్లో పార్టీని వేగంగా విస్తరించాలని కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన పలువురు నేతలు రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్న
పునరుత్పాదక విద్యుత్తు ఉత్పత్తిలో తెలంగాణ మరో ఘనత సాధించిందని రెడో చైర్మన్ వై సతీశ్రెడ్డి బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కేంద్రం 2 వేల మెగావాట్ల టార్గెట్ ఇవ్వగా.. ఈ ఏడాది వరకు తెలంగాణ 5078.73 మెగావాట్ల ప�
కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీంకు వ్యతిరేకంగా మహారాష్ట్రలోనూ ఓట్ ఫర్ పెన్షన్ మహోద్యమం ప్రారంభమైంది. మంగళవారం నాగ్పూర్లో సీపీఎస్ ఉద్యోగులంతా ఓపీఎస్ సంకల్ప యాత్ర నిర్వహించారు.
హైదరాబాద్ నుంచి మహారాష్ట్రకు ఓ రైలింజన్ను జాతీయ రహదారి -44 గుండా ఆదివారం తరలించారు. పట్టాలెక్కాల్సిన రైలు రోడ్డెక్కిందని.. లారీపై తీసుకెళ్తుండగా ప్రజలు ఆసక్తిగా తికించారు.
దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు, నాయకుల నుంచి మద్దతు వెల్లువెత్తుతున్నది. బీఆర్ఎస్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. తెలంగాణలో సంక్షేమ పాలన అందిస్తున్న బీఆర్ఎస్ను తమ రాష్ర్టాల్లోనూ విస్త
సరిహద్దులో నేరాలు నివారించేందుకు కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణకు చెందిన పోలీసులు వన్ ఇండియా,వన్ పోలీసు అనే విధంగా పని చేయాలని బీదర్ జిల్లా ఎస్పీ కిశోర్ బాబు తెలిపారు.శుక్రవారం కర్ణాటకలోని బీదర్ జిల�