మహారాష్ట్ర ఆర్టీసీ 75 ఏండ్ల చరిత్రలో తొలిసారిగా మహిళలు గురువారం బస్సులు నడిపారు. ఆర్టీసీ బస్సును నడిపిన మొదటి మహిళగా మాధవి సంతోష్ సాల్వె నిలిచారు. ఇటీవల 28 మంది మహిళలను డ్రైవర్లుగా నియమించారు.