దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) శనివారం మహిళా సాధికారతే లక్ష్యంగా 500 మిలియన్ డాలర్లతో సిండికేటెడ్ సోషల్ టర్మ్ లోన్ సదుపాయాన్ని ప్రారంభించింది.
స్పర్ధ, చర్చ, యుద్ధం ఇలాంటి సందర్భాలు ఏర్పడినప్పుడే ఒక విషయంలోని మంచి చెడుల గురించిన ప్రస్తావన వస్తూ ఉంటుంది. నేటి భౌగోళిక, రాజకీయ పరిస్థితులు మహిళల మీద జరుగుతున్న అనేక అరాచకాలను తెరమీదికి తీసుకువస్తూ.. అ
నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. రంగురంగుల పోస్టర్లు, ప్రభుత్వాల ఆర్భాటపు ప్రకటనలు, సోషల్ మీడియాలో ‘హ్యాపీ విమెన్స్ డే’ సందేశాలతో హోరెత్తిపోయే రోజు. కానీ, ఈ వేడుకల వెనుక ఉన్న అసలు చరిత్రను మనం విస్మరిస�
మనిషి మనుగడకు ప్రాణం పోసే మహిళ.. తన మనుగడ కోసం పోరాడుతున్నది. అన్నిట్లో సగం అంటూ ఆమెను ఆకాశానికి ఎత్తేస్తున్నా.. అన్నిచోట్లా వివక్షను ఎదుర్కొంటూనే ఉన్నది. ఈ క్రమంలో.. మహిళా సాధికారతే లక్ష్యంగా మరో ‘మార్చి 8�
నా చిన్నప్పట్నుంచీ శక్తిమంతమైన మహిళల్నెందర్నో చూసాను. వాళ్లందరూ నా మీద ఎంతో ప్రభావం చూపారు. మంచి మగవాళ్లు తమచుట్టూ ఉండే స్త్రీలకు ఏ లోటూ ఉండదు. వారు నిశ్శబ్దంగా, నిశ్చింతగా జీవితంలో ఇమిడిపోతారు. పెద్దగా �
దేశంలో రొమ్ము క్యాన్సర్ బాధితుల సంఖ్య నానాటికీ పెరగటం ఆందోళనకు గురి చేస్తున్నది. గత మూడు దశాబ్దాల్లో రొమ్ము క్యాన్సర్ కేసులు 74% పెరిగినట్టు లాన్సెట్ అధ్యయనం తాజాగా వెల్లడించింది.
గద్వాల మున్సిపాలిటీ పరిధిలోని రాఘవేంద్రకాలనీలో వారం రోజుల నుంచి తాగునీటి సరఫరా లేకపోవడంతో గురువారం మహిళలు రోడ్డెక్కారు. ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. వారం నుంచి తాగునీరు రావడం లేదని ఈ సందర్భంగా మహిళలు �
మహిళలపై వేధింపులు పెరుగుతున్నాయి. మల్కాజిగిరి షీ టీమ్స్కు నెలకు 200 వరకు ఫిర్యాదులు అందుతున్నాయి. డెకాయి అపరేషన్లు నిర్వహిస్తున్నా పోకిరీలలో భయం లేకుండా పోతుందని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఒక వైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేదంటూనే కాంగ్రెస్ సర్కార్ దుబారా ఖర్చుకు వెనుకాడటం లేదు. అందాల పోటీలు, మెస్సీతో మ్యాచ్ కోసం కోట్లు ఖర్చు చేసి ప్రజల్లో అభాసుపాలైన విషయం తెలిసిందే. ఇక తాజాగా మహిళ�
వయసు పెరుగుతున్న కొద్దీ ఆడవాళ్ల పోషక అవసరాలు మారుతూ ఉంటాయి. ఎందుకంటే.. వయసుతోపాటే వారి హార్మోన్లలో ఎన్నో మార్పులు వస్తుంటాయి. కండరాలు క్షీణించడం, ఎముకలు బలహీనంగా మారిపోవడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి.
‘మహిళలకు ఎక్స్పైరీ డేట్ ఏంటీ?’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది బాలీవుడ్ సీనియర్ నటి మోనా సింగ్. బాలీవుడ్తోపాటు దాదాపు అన్ని భాషల చిత్రసీమల్లోనూ నటీనటుల వయసుకు సంబంధించి ద్వంద్వ ప్రమాణాలు పాటిస్త
కృత్రిమ మేధ (ఏఐ) ప్రమాదకరమని భావించేవారిలో పురుషుల కన్నా మహిళలే ఎక్కువ. పీఎన్ఏఎస్ నెక్సస్లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం, రిస్క్ తీసుకోవడానికి మహిళలు ఇష్టపడకపోవడం, ఏఐ సంబంధిత నష్టాలకు వ్యక్తిగతంగా ఎ�
పోలీసుశాఖ ఆధ్వర్యంలో అనేక అవగాహనా కార్యక్రమాలు చేపట్టినా.. షీటీమ్స్ నిఘా పెట్టినా.. అతివలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. గతంలో కన్నా ఈ ఏడాది మహిళలపై హత్యలు, వరకట్న కేసులు, లైంగిక వేధింపుల సంఖ్య పెరిగింది.
‘టెలిగ్రామ్' యాప్ వ్యవస్థాపకుడు పావెల్ డ్యురోవ్ (41) 37 ఏళ్ల లోపు వయసు గల మహిళలకు ఓ ఆఫర్ ఇచ్చారు. తన వీర్యంతో ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (ఐవీఎఫ్) ట్రీట్మెంట్ తీసుకునేందుకు అంగీకరించే మహిళలకు పూర్తి ఖ�