‘ఆందోళనలు కొనసాగిస్తే కేసులు పెడ్తాం.. ఏదైనా ఉంటే కోర్టులో చూసుకోండి.. ముందు దీక్షాశిబిరాలు ఖాళీచేసి వెళ్లిపోండి’ అంటూ పోలీసులు హెచ్చరికలు చేస్తుంటే.. మా భూములు సాధించుకునే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేద�
అమ్మతనంలో ఉన్న కమ్మదనం, ఆప్యాయత, ప్రేమానురాగం మరెక్కడా ఉండదు. ప్రతి స్త్రీ మూర్తీ మాతృమూర్తిగా మారాలని పరితపిస్తుంటుంది. ఈ సృష్టిలో ఎంత సంపద ఉన్నా సంతానంతో వెలకట్టలేం. అందుకే సకాలంలో సంతానం కలగాలని వేయి �
పలు రాష్ర్టాల్లో గ్యారెంటీల పేరుతో అలివికాని హామీలిచ్చి, గద్దెనెక్కాక గాలికొదిలేసిన కాంగ్రెస్ పార్టీ.. కేరళలోనూ అదే ఫార్ములాకు సిద్ధమవుతున్నది. కేరళ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ నేతృత్వం�
ఆశా వర్కర్లను అర్ధరాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ చలో హైదరాబాద్ చేపట్టినందుకు అదుపులోకి తీసుకు న్న ఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో నెలకొన్నది.
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) శనివారం మహిళా సాధికారతే లక్ష్యంగా 500 మిలియన్ డాలర్లతో సిండికేటెడ్ సోషల్ టర్మ్ లోన్ సదుపాయాన్ని ప్రారంభించింది.
స్పర్ధ, చర్చ, యుద్ధం ఇలాంటి సందర్భాలు ఏర్పడినప్పుడే ఒక విషయంలోని మంచి చెడుల గురించిన ప్రస్తావన వస్తూ ఉంటుంది. నేటి భౌగోళిక, రాజకీయ పరిస్థితులు మహిళల మీద జరుగుతున్న అనేక అరాచకాలను తెరమీదికి తీసుకువస్తూ.. అ
నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. రంగురంగుల పోస్టర్లు, ప్రభుత్వాల ఆర్భాటపు ప్రకటనలు, సోషల్ మీడియాలో ‘హ్యాపీ విమెన్స్ డే’ సందేశాలతో హోరెత్తిపోయే రోజు. కానీ, ఈ వేడుకల వెనుక ఉన్న అసలు చరిత్రను మనం విస్మరిస�
మనిషి మనుగడకు ప్రాణం పోసే మహిళ.. తన మనుగడ కోసం పోరాడుతున్నది. అన్నిట్లో సగం అంటూ ఆమెను ఆకాశానికి ఎత్తేస్తున్నా.. అన్నిచోట్లా వివక్షను ఎదుర్కొంటూనే ఉన్నది. ఈ క్రమంలో.. మహిళా సాధికారతే లక్ష్యంగా మరో ‘మార్చి 8�
నా చిన్నప్పట్నుంచీ శక్తిమంతమైన మహిళల్నెందర్నో చూసాను. వాళ్లందరూ నా మీద ఎంతో ప్రభావం చూపారు. మంచి మగవాళ్లు తమచుట్టూ ఉండే స్త్రీలకు ఏ లోటూ ఉండదు. వారు నిశ్శబ్దంగా, నిశ్చింతగా జీవితంలో ఇమిడిపోతారు. పెద్దగా �
దేశంలో రొమ్ము క్యాన్సర్ బాధితుల సంఖ్య నానాటికీ పెరగటం ఆందోళనకు గురి చేస్తున్నది. గత మూడు దశాబ్దాల్లో రొమ్ము క్యాన్సర్ కేసులు 74% పెరిగినట్టు లాన్సెట్ అధ్యయనం తాజాగా వెల్లడించింది.
గద్వాల మున్సిపాలిటీ పరిధిలోని రాఘవేంద్రకాలనీలో వారం రోజుల నుంచి తాగునీటి సరఫరా లేకపోవడంతో గురువారం మహిళలు రోడ్డెక్కారు. ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. వారం నుంచి తాగునీరు రావడం లేదని ఈ సందర్భంగా మహిళలు �
మహిళలపై వేధింపులు పెరుగుతున్నాయి. మల్కాజిగిరి షీ టీమ్స్కు నెలకు 200 వరకు ఫిర్యాదులు అందుతున్నాయి. డెకాయి అపరేషన్లు నిర్వహిస్తున్నా పోకిరీలలో భయం లేకుండా పోతుందని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.