దేశంలో రొమ్ము క్యాన్సర్ బాధితుల సంఖ్య నానాటికీ పెరగటం ఆందోళనకు గురి చేస్తున్నది. గత మూడు దశాబ్దాల్లో రొమ్ము క్యాన్సర్ కేసులు 74% పెరిగినట్టు లాన్సెట్ అధ్యయనం తాజాగా వెల్లడించింది.
గద్వాల మున్సిపాలిటీ పరిధిలోని రాఘవేంద్రకాలనీలో వారం రోజుల నుంచి తాగునీటి సరఫరా లేకపోవడంతో గురువారం మహిళలు రోడ్డెక్కారు. ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. వారం నుంచి తాగునీరు రావడం లేదని ఈ సందర్భంగా మహిళలు �
మహిళలపై వేధింపులు పెరుగుతున్నాయి. మల్కాజిగిరి షీ టీమ్స్కు నెలకు 200 వరకు ఫిర్యాదులు అందుతున్నాయి. డెకాయి అపరేషన్లు నిర్వహిస్తున్నా పోకిరీలలో భయం లేకుండా పోతుందని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఒక వైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేదంటూనే కాంగ్రెస్ సర్కార్ దుబారా ఖర్చుకు వెనుకాడటం లేదు. అందాల పోటీలు, మెస్సీతో మ్యాచ్ కోసం కోట్లు ఖర్చు చేసి ప్రజల్లో అభాసుపాలైన విషయం తెలిసిందే. ఇక తాజాగా మహిళ�
వయసు పెరుగుతున్న కొద్దీ ఆడవాళ్ల పోషక అవసరాలు మారుతూ ఉంటాయి. ఎందుకంటే.. వయసుతోపాటే వారి హార్మోన్లలో ఎన్నో మార్పులు వస్తుంటాయి. కండరాలు క్షీణించడం, ఎముకలు బలహీనంగా మారిపోవడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి.
‘మహిళలకు ఎక్స్పైరీ డేట్ ఏంటీ?’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది బాలీవుడ్ సీనియర్ నటి మోనా సింగ్. బాలీవుడ్తోపాటు దాదాపు అన్ని భాషల చిత్రసీమల్లోనూ నటీనటుల వయసుకు సంబంధించి ద్వంద్వ ప్రమాణాలు పాటిస్త
కృత్రిమ మేధ (ఏఐ) ప్రమాదకరమని భావించేవారిలో పురుషుల కన్నా మహిళలే ఎక్కువ. పీఎన్ఏఎస్ నెక్సస్లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం, రిస్క్ తీసుకోవడానికి మహిళలు ఇష్టపడకపోవడం, ఏఐ సంబంధిత నష్టాలకు వ్యక్తిగతంగా ఎ�
పోలీసుశాఖ ఆధ్వర్యంలో అనేక అవగాహనా కార్యక్రమాలు చేపట్టినా.. షీటీమ్స్ నిఘా పెట్టినా.. అతివలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. గతంలో కన్నా ఈ ఏడాది మహిళలపై హత్యలు, వరకట్న కేసులు, లైంగిక వేధింపుల సంఖ్య పెరిగింది.
‘టెలిగ్రామ్' యాప్ వ్యవస్థాపకుడు పావెల్ డ్యురోవ్ (41) 37 ఏళ్ల లోపు వయసు గల మహిళలకు ఓ ఆఫర్ ఇచ్చారు. తన వీర్యంతో ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (ఐవీఎఫ్) ట్రీట్మెంట్ తీసుకునేందుకు అంగీకరించే మహిళలకు పూర్తి ఖ�
ఇందిరమ్మ ఇల్లు, పింఛన్ రాలేదని ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డిని మహిళలు నిలదీశారు. సోమవారం గ్రేటర్ వ రంగల్ 7వ డివిజన్లోని విజయ టాకీస్ వద్ద అభివృద్ధి పనుల శంకుస్థాపనకు ఎమ్మెల్యే, మేయర్ రాగా ఎమ్మెల
ఒక సీరియల్ రేపిస్ట్ను మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. 16 సంవత్సరాల క్రితం చెవిటి, మూగ బాలికపై అత్యాచారం చేసినందుకు మహేష్ పవార్(51)ను ముంబైలోని కురార్ పోలీసులు ఈ నెల 13న అరెస్టు చేశారు.
ఎక్కడ స్త్రీలు పూజలు అందుకుంటారో.. అక్కడ దేవతలు నివసిస్తారని మన భారతీయ పురాతన గ్రంథాలు చెబుతున్నాయి. ఏ దేశంలో మహిళలు సురక్షితంగా ఉంటారో, ఆ దేశమే నిజమైన అభివృద్ధి సాధించినట్లని ఆధునిక సర్వేలు తేలుస్తున్న
Challa Venkateshwar Reddy | గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని రేవంత్రెడ్డి అనుకున్నారు కాబట్టి ఓట్లు దండుకోవడానికి మరొక ఎత్తుగడ వేశారన్నారు బీఅర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా నాయకుడు చల్లా వెంకటేశ్వర్రెడ్డి .