Aidwa | బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై హింస, దాడులు హత్యలు,అత్యాచారాలు రోజు రోజుకి పెరిగిపోయాయని ఐద్వా జనగామ జిల్లా అధ్యక్షురాలు ఇర్రి అహల్య అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల
వర్షాకాలం వచ్చిందంటే చాలు.. కొంతమంది శుభ్రత పేరుతో పదే పదే హ్యాండ్వాష్ లిక్విడ్తో చేతులు కడుక్కుంటూ ఉంటారు. ఇంట్లో దుర్వాసనను పోగొట్టేందుకు ఎయిర్ ఫ్రెషనర్లు వాడుతూ ఉంటారు. అంతేకాదు, ఫ్లోర్ కీనర్స�
శ్రావణ మాసంలో ప్రతి ఇంట్లోనూ పండుగ వాతావరణం పరిఢవిల్లుతుంది. ప్రత్యేకించి ఈ మాసంలో తారసిల్లే వరలక్ష్మీ వ్రతం మహిళలకు ఎంతో ప్రీతిపాత్రమైనది. ఇంటిల్లిపాదికి ఐశ్వర్యం, ఇల్లాలికి సౌభాగ్యం మొట్టమొదట కోరుక�
SHE Teams | రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో 198 మంది ఈవ్ టీజర్స్ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇందులో 115 మంది మైనర్లు ఉన్నట్లు పోలీసు ఉన్నతాధికారులు పేర్కొన్నారు.
మహిళల్లో సాధారణంగా జరిగే ప్రక్రియ.. మెనోపాజ్. అయితే, ఇది కేవలం హార్మోన్లపైనే ప్రభావం చూపించడం లేదట. అనేక ఆరోగ్య సమస్యలనూ మోసుకొస్తున్నదట. తాజా పరిశోధన ప్రకారం.. మెనోపాజ్ దశకు చేరుకున్న వారిలో గుండె వ్యా�
కాంగ్రెస్ చెప్పిన ఆరు గ్యారెంటీలు అమలు కావడం లేదని నాగర్కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి గ్రామ మహిళలు మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్తో మొరపెట్టుకున్నారు.
అన్నిరంగాల్లో తనదైన ముద్రవేస్తున్న కృత్రిమ మేధ.. మహిళలకూ అండగా నిలుస్తున్నది. కార్యాలయాల్లో వేధింపుల నుంచి రక్షణ కల్పిస్తున్నది. సమస్యను గుర్తించడం, నిరోధించడంతోపాటు పరిష్కరించడంలోనూ సాయపడుతున్నది. ఏ�
ఉచిత బస్సు ప్రయాణంలో సగం మందికిపైగా మహిళలు అసౌకర్యానికి గురవుతున్నారట. రద్దీకి తగినట్టు బస్సులు లేకపోవడం, సీట్లు దొరకకపోవడం వల్లే సిగపట్లు పట్టుకుంటున్నారట.
Vivek Venkataswamy | మహిళలు ఆర్థికంగా ఎదిగి ఆత్మగౌరవంతో జీవించాలని సూచించారు. మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదిగి మరో పది మందికి ఉపాధి కల్పించాలని సూచించారు.
మనదేశంలో ఏటా 3.7 కోట్ల మంది ఉబ్బసం బారిన పడుతున్నారు. వారిలో.. నగర, నగర శివారు ప్రాంతాల్లో నివసించే మహిళలే ఎక్కువగా ఉంటున్నారు. సాధారణ మహిళలతో పోలిస్తే.. ఆస్తమా బాధితులు గర్భం దాల్చడంలో ఇబ్బంది పడుతున్నట్లు �
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నపై కఠినచర్యలు తీసుకోవాలని తెలంగాణ జాగృతి మహిళా నాయకురాళ్లు డిమాండ్
దక్షిణాసియా మహిళలు త్వరగా వృద్ధాప్యానికి దగ్గరవుతున్నారు. అమెరికా పరిశోధకులు నిర్వహించిన తాజా అధ్యయనంలో ఈ విషయాలను వెల్లడించారు. అమెరికా, యూరప్ మహిళల్లో మెనోపాజ్ ప్రారంభమయ్యే సగటు వయసు 52 ఏళ్లుగా ఉన్�