ఫుట్బాల్లో అత్యుత్తమ ఆటగాళ్లకు అందజేసే ప్రతిష్టాత్మక బాలన్ డీ ఓర్ అవార్డులను ఈ ఏడాదికి గాను ప్రఖ్యాత పారిస్ సెయింట్ జర్మన్ (పీఎస్జీ) ఆటగాడు, ఫ్రాన్స్కు చెందిన ఓస్మాన్ డెంబెలె దక్కించుకున్నాడ
పోలీసుల అత్యుత్సాహంతో మహిళలు శనివారం రాత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. మండలకేంద్రంలో మహిళలు సౌండ్ బాక్స్ పెట్టుకొని బొడ్డెమ్మ నిమజ్జన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. బతుకమ్మ.. బతుకమ్మ �
అమ్మాయిలకు వ్యాయామం.. అనేది అందని ద్రాక్షగానే మిగులుతున్నది. కుటుంబ కట్టుబాట్లు, అభద్రత.. వారిలో వ్యాయామంపై ఆసక్తి తగ్గిస్తున్నది. ‘టైమ్ యూజ్ ఇన్ ఇండియా-2024’ నివేదిక.. ఈ విషయాన్ని వెల్లడించింది. ఫిట్నెస�
తల్లి కడుపులోని పిండానికి దాని జీవన సామర్థ్యం ఆధారంగా హక్కులు ఉండాలని ఢిల్లీ హైకోర్ట్ ప్రభుత్వానికి సూచించింది. చట్టబద్ధ పరిమితిని దాటిపోయిన తర్వాత గర్భ విచ్ఛిత్తి కోసం దాఖలవుతున్న పిటిషన్ల సంఖ్య పె�
రైతులకు యూరియా కష్టాలు తీరడం లేదు. రోజుల తరబడి లైన్లలో నిలబడి నిరాశతో వెనుదిరుగుతున్నారు. దేవరుప్పుల మండల కేంద్రంలో ఆగ్రోస్ సెంటర్ వద్ద లైన్లలో నిలబడినా ఎరువు దొరకని పరిస్థితి నెలకొంది. నాట్లకు యూరియ�
అద్దెగర్భం లేదా సరొగసి అనేది వైద్యరంగంలో ఒక విప్లవం. అనారోగ్య సమస్యలు, ఇతర కారణాల వల్ల సంతానం కలగని దంపతులకు ఇదొక వరం. కానీ, కొందరి ధనాశ మూలంగా సరొగసి విధానం ఒక వ్యాపారంగా మారిపోవడం బాధాకరం.
అధికారం కోసం అడ్డగోలు హామీలిచ్చిన కాంగ్రెస్కు వాటి అమలు సాధ్యం కాదని ముందునుంచే తెలుసు. అందుకే ఆ అపకీర్తి నుంచి తప్పించుకునేందుకు ప్రత్యామ్నాయం సిద్ధంగా ఉంచుకుంది.
సమాజంలో ఎన్నో సంస్కరణలు వచ్చినా, మహిళల సాధికారత పెరుగుతున్నా.. వ్యాపారంగా మారిపోయిన వివాహం, సామాజిక అత్యాశ మహిళలను వరకట్న దురాచారానికి సమిధలుగా మారుస్తున్నాయి.
మహిళలు పెద్ద సంఖ్యలో పనిచేస్తున్న విద్యా రంగంలో అత్యున్నత స్థాయి పదవులు మాత్రం వారికి అందుబాటులో లేవు. దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో వర్సిటీ చాన్స్లర్ పదవుల్లో కేవలం 11 శాతం మంది మాత్రమే మహిళలు ఉన�
Aidwa | బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై హింస, దాడులు హత్యలు,అత్యాచారాలు రోజు రోజుకి పెరిగిపోయాయని ఐద్వా జనగామ జిల్లా అధ్యక్షురాలు ఇర్రి అహల్య అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల
వర్షాకాలం వచ్చిందంటే చాలు.. కొంతమంది శుభ్రత పేరుతో పదే పదే హ్యాండ్వాష్ లిక్విడ్తో చేతులు కడుక్కుంటూ ఉంటారు. ఇంట్లో దుర్వాసనను పోగొట్టేందుకు ఎయిర్ ఫ్రెషనర్లు వాడుతూ ఉంటారు. అంతేకాదు, ఫ్లోర్ కీనర్స�
శ్రావణ మాసంలో ప్రతి ఇంట్లోనూ పండుగ వాతావరణం పరిఢవిల్లుతుంది. ప్రత్యేకించి ఈ మాసంలో తారసిల్లే వరలక్ష్మీ వ్రతం మహిళలకు ఎంతో ప్రీతిపాత్రమైనది. ఇంటిల్లిపాదికి ఐశ్వర్యం, ఇల్లాలికి సౌభాగ్యం మొట్టమొదట కోరుక�
SHE Teams | రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో 198 మంది ఈవ్ టీజర్స్ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇందులో 115 మంది మైనర్లు ఉన్నట్లు పోలీసు ఉన్నతాధికారులు పేర్కొన్నారు.