రాత్రిపూట విధులు నిర్వహించే మహిళలపై ఆస్తమా పంజా విసురుతున్నది. సాధారణ ఉద్యోగులతో పోలిస్తే.. వీరికి ఆస్తమా వచ్చే అవకాశం 50శాతం ఎక్కువగా ఉన్నదని తాజా అధ్యయనం కనుగొన్నది. జీవగడియారం దెబ్బతినడం వల్ల.. ఉబ్బసంత
సింగరేణి సంస్థ ఓసీపీ కోసం తమ భూములను త్యాగం చేశామని, తమకు ఉపాధి హామి పని తప్ప ఏమీ దిక్కు లేదని, తమ ఊరును కార్పొరేషన్లో కలపొద్దని లింగాపూర్ గ్రామ మహిళలు డిమాండ్ చేశారు.
Indiramma Beneficiaries | ఇందిరమ్మ లబ్ధిదారుల ప్రొసీడింగ్ పంపిణీ కార్యక్రమంలో అధికారులు మహిళా లబ్ధిదారులకు వసతులు కల్పించడంలో విఫలం కావడంతో, మండలంలోని వివిధ గ్రామాల లబ్ధిదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
గర్భ నిరోధక మాత్రలు తీసుకొనే మహిళల్లో క్రిప్టోజెనిక్ స్ట్రోక్స్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని తాజా పరిశోధన ఒకటి వెల్లడించింది. సింథటిక్ ఈస్ట్రోజన్, ఎథినిల్ ఈస్ట్రడియాల్, ప్రొజెస్టిరాన్ ఉండే �
నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీఏ)లో శిక్షణ పూర్తి చేసుకుని భారత సైన్యంలో చేరనున్న మొదటి బ్యాచ్ మహిళల స్నాతకోత్సవ కార్యక్రమం శుక్రవారం పుణె ఖడక్ వాసలలోని ఎన్డీఏలోని ఖేత్రపాల్ మైదానంలో ఉత్సాహంగా జర
మహిళలకు ఉన్న ప్రత్యుత్పత్తి హక్కుల్లో ప్రసూతి సెలవులు కీలకమని సుప్రీంకోర్ట్ శుక్రవారం తీర్పు చెప్పింది. ఏ సంస్థ కూడా మహిళలకు ఉన్న ప్రసూతి సెలవుల హక్కులను హరించలేదని తెలిపింది. తమిళనాడు ప్రభుత్వం ఓ ప్�
మహిళల ఆర్థిక స్వావలంబనకు కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ప్రత్యేక పథకాలు అమలు చేస్తున్నాయని కలెక్టర్ కోయ శ్రీహర్ష పేర్కొన్నారు. కలెక్టరేట్లో స్వశక్తి మహిళా సంఘాల సంబంధిత అధికారులతో కలెక్టర్ గురువారం స�
Sandeep | తనదైన గ్రేస్ ఫుల్ డ్యాన్స్, మూమెంట్స్తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సందీప్ మాస్టర్ అలియాస్ ఆట సందీప్. ఆట అనే రియాలిటీ షో విన్నర్గా నిలిచి ఆట సందీప్గా మారిన ఇతను బిగ్ బాస్ షో�
Chhattisgarh High Court | వివాహేతర సంబంధం కారణాలతో విడాకులు పొందిన మహిళ భరణాన్ని పొందేందుకు అనర్హురాలని ఛత్తీస్గఢ్ హైకోర్టు తీర్పు చెప్పింది. ఆ మహిళకు నెలకు రూ.4 వేల భరణం చెల్లించాలంటూ ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పిల్లలమర్రి సందర్శనకు ప్రపంచ సుందరీమణులు వస్తున్న నేపథ్యంలో శుక్రవారం ముందస్తుగా మహిళాసంఘాల నాయకురాళ్లను పోలీసులు అరెస్టు చేశారు. మహబూబ్నగర్ జిల్లా భూత్పూరులోని చ�
జిల్లాలో తాగునీటి కష్టాలు తీవ్రమయ్యా యి. గత రెండు, మూడు నెలలుగా నీటికోసం ప్రజలు అల్లాడుతున్నారు. సుమా రు రూ. వెయ్యి కోట్లు ఖర్చు చేసి ప్రజల తాగునీటి కష్టాలను తీర్చేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టా�
జీవనశైలి లోపాలు.. మహిళల రూపురేఖలనూ ప్రభావితం చేస్తున్నాయి. వ్యాయామం తగ్గడం.. ఒత్తిడి పెరగడం.. సరైన నిద్ర లేకపోవడం.. అన్నీ కలిసి అమ్మాయిలను ‘బెల్లీ’ బారిన పడేస్తున్నాయి. అధిక కేలరీలతో కూడిన ఆహారం, జంక్ ఫుడ్�
స్త్రీలను వేధిస్తున్న క్యాన్సర్లలో ప్రధానమైన వ్యాధి అండాశయ క్యాన్సర్. స్త్రీల గర్భాశయంలో రెండు వైపులా రెండు అండాశయాలు ఉంటాయి. అండాశయాల్లో కణాలు అదుపులేకుండా పెరిగిపోవడమే అండాశయ (ఒవేరియన్) క్యాన్సర్�