ఆడవాళ్లను ఎక్కువగా వేధించే సమస్యల్లో ‘అవాంఛిత రోమాలు’ ఒకటి. వీటి కారణంగా ముఖం అందవిహీనంగా కనిపిస్తుంది. హార్మోన్ల అసమతుల్యత కారణంగా వచ్చే ఈ సమస్య.. కొందరిని మానసికంగానూ కుంగదీస్తుంది. అయితే వీటిని తొలగి
ఆ నలుగురి మహిళలది ఓ ముఠా! బస్టాండ్, రద్దీ ప్రాంతాలనే టార్గెట్ చేస్తారు.. ఆ జనాల్లో కలిసిపోతారు.. అదును చూసి బంగారు ఆభరణాలు దోచేస్తారు.. ఇలా చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర మహిళల దొంగల ముఠా గుట్టును జగిత
భరోసా కేంద్రాలు మహిళలకు అండగా ఉంటాయని డీజీపీ డాక్టర్ జితేందర్ పేర్కొన్నారు. రాష్ట్ర పోలీస్ శాఖ ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో కరీంనగర్ కమిషనరేట్ కోసం కొత్తపల్లి వద్ద భరోసా కేంద్ర నూతన భవనాన్ని శ�
కొద్దిపాటి బరువు ఎత్తినా, బలం ప్రయోగించి పని చేసినా, చిన్న దెబ్బ తగిలినా కొంతమందికి ఎముక పుటుక్కుమంటుంది. ఆ పని కష్టమైనది కాదు. కానీ, ఎముక ఏ పనికీ సహకరించలేనంత బలహీనంగా మారిపోతే అలా జరుగుతుంది.
భారతీయ బాలికల్లో నెలసరి కాలం.. ఇప్పటికీ అనేక అనుమానాలు, అపోహలతోనే గడుస్తున్నది. దాదాపు 88 శాతం టీనేజీ అమ్మాయిలకు రుతుస్రావం గురించి సరైన అవగాహన లేదని ఇటీవలి ఓ సర్వేలో తేలింది.
దాదాపు పదిహేనేండ్ల కిందట పత్రికల్లో ఒక ఆసక్తికరమైన వార్త వచ్చింది. కొంపల్లి నుంచి మేడ్చల్ రహదారికి ఆనుకొని ఓ కుటుంబానికి పదెకరాల వ్యవసాయ భూమి ఉన్నది. అవసరం వచ్చి అందులో నాలుగెకరాలు అమ్ముకున్నారు.
మహిళలు, బాలికలకు ప్రాణాంతక, భయానక ప్రదేశం ఇల్లేనని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. 2023లో రోజుకు 140 మంది మహిళలు, బాలికలు తమ జీవిత భాగస్వామి, కుటుంబసభ్యుల చేతుల్లో హత్యకు గురయ్యారని తెలిపింది.
అడవుల్లో వన్యప్రాణుల కదలికలను గుర్తించేందుకు ఏర్పాటుచేసే కెమెరాలు, ఇతర నిఘా పరికరాలు మహిళలపై వేధింపులకు కారణమవుతున్నాయని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకుడి అధ్యయనంలో తేలింది.
Foxconn | ఐ-ఫోన్ల అసెంబ్లింగ్ సంస్థ ఫాక్స్కాన్ (Foxconn).. భారత్ లో ఉద్యోగ నియామకాల కోసం చేపట్టే ఉద్యోగ ప్రకటనల్లో లింగం, వయస్సు, వైవాహిక స్థితి గురించి పేర్కొనరాదని స్పస్టమైన ఆదేశాలు జారీ చేసింది .
అందరూ మహిళలే పనిచేసే బస్ డిపో దేశంలోనే తొలిసారిగా రాజధాని ఢిల్లీలో ప్రారంభమైంది. సఖి డిపో పేరున ఏర్పాటు చేసిన సరోజినీనగర్ డిపోను రవాణా శాఖ మంత్రి కైలాశ్ గెహ్లాట్ శనివారం ప్రారంభించారు.
పురుషులతో పోలిస్తే.. మహిళల ఆయుష్షు ఎక్కువని పలు పరిశోధనల్లో తేలింది. అదే సమయంలో.. ఆడవాళ్లు తమ జీవితంలో ఎక్కువ సమయం అనారోగ్యంతోనే గడుతున్నారని వెల్లడైంది.