Road Accident | అనంతపురం జిల్లా కల్యాణదుర్గం మండలం గుబనపల్లి జాతీయ రహదారిపై ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వచ్చిన ఆర్టీసీ బస్సు, కారు ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాద ధాటికి కారు నుజ్జునుజ
లారీని బస్సు(RTC bus) ఢీకొట్టడంతో డ్రైవర్కు గాయాలయ్యాయి. ఈ సంఘటన సిద్దిపేట(Siddipeta) జిల్లా గజ్వేల్ ప్రజ్ఙాపూర్ వద్ద గల ఔటర్ రింగ్ రోడ్పై జరిగింది.
అతివేగంగా వచ్చిన ఏపీకి చెందిన ఆర్టీసీ బస్సు బోల్తా పడిన సంఘటన జోగుళాంబ గద్వాల జిల్లాలో చోటు చేసుకున్నది. స్థానికుల కథనం మేరకు.. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు (ఏపీ 39 జెడ్ 0557) బుధవా�
Hyderabad | మహానగర జనాభా కోటి దాటింది.. కాలనీలూ విస్తరిస్తున్నాయి.. రాకపోకలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇందుకు అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచాల్సినా.. ఆ దిశగా గ్రేటర్ ఆర్టీసీ చర్యలు తీసుకోవడం లేదు. ఉ
RTC Bus Accident | గద్వాల జిల్లాలో ఆర్టీసీ బస్సుకు ఘోర ప్రమాదం జరిగింది. ఉండవెల్లి మండలం ఇటిక్యాలపాడు సమీపంలో గురువారం తెల్లవారుజామున అదుపుతప్పిన బస్సు గుంతలో పడింది. హైదరాబాద్ నుంచి అనంతపురం వెళ్తుండగా ఈ ప్రమాదం
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ మినీ బస్సు శుక్రవారం అదుపుతప్పి జమ్మికుంటలోని ఆర్వోబీ డివైడర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో 22 మందికి గాయాలు కాగా, నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.
ఆర్టీసీ బస్సు(RTC bus) ఢీకొని ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన విషాదకర సంఘటన నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం వెంకటాపూర్ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది.
Accident | సంక్రాంతి వేళ ఏపీకి వెళ్తున్న ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం మాచారం గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై డీసీఎం వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 20 మంది ప్�
ఎలాంటి పరిస్థితిలో ఉన్నా తల్లి చూపెట్టే ప్రేమకు సాటిలేదంటారు. అలాంటి కన్న ప్రేమకు ఇదో ఉదాహరణ. చంటి బిడ్డ ఏడుపు చూడలేకపోయిన ఆ తల్లి ఆర్టీసీ బస్సులోనే ఊయల ఏర్పాటు చేసి ఆ పసిపాప హాయిగా నిద్రించేలా చే�
Road accident | ఆర్టీసీ బస్సు స్కూటీని ఢీకొట్టిన ఘటనలో దంపతులు అక్కడికక్కడే మృతిచెందారు. బస్సు ఢీకొట్టడంతో స్కూటీ బస్సువైపునకే పడిపోయిందది. దాంతో బస్సుకు తగిలి ఇద్దరి తలలకు తీవ్ర గాయాలవడంతో ప్రాణాలు కోల్పోయారు.
నగరంలోని పలు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి చెందారు. పలువురికి గాయాలై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దీంతో ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం