Karimnagar Electric Bus | కరీంనగర్ జిల్లాలో మరో ఆర్టీసీ బస్సు అగ్నికి ఆహుతైంది. కరీంనగర్ 2 డిపోలో నిలిపి ఉంచిన బస్సులో బుధవారం ఉదయం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అకస్మా్త్తుగా మంటలు చెలరేగడంతో క్షణాల వ్యవధిలోనే మంటలు వ్య�
TGSRTC | బెంగళూరు - హైదరాబాద్ మధ్య ప్రయాణించే ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ శుభవార్త తెలిపింది. ప్రయాణికుల సౌకర్యం కోసం రెండు మెట్రో సిటీల మధ్య నడిచే ఏసీ స్లీపర్, నాన్ ఏసీ బస్సులకు బోర్డింగ్, అలైటింగ్ పాయింట్లన
కరీంనగర్ నుంచి హైదరాబాద్ బయలు దేరిన పదిహేను నిమిషాల్లోనే ఎలక్ట్రికల్ బస్సు.. దగ్ధమైంది. దాదాపు అరగంటలోనే కాలిబూడిదైంది. అయితే డ్రైవర్ అప్రమత్తతతో ఇద్దరు చిన్నారులు సహా 40మంది ప్రయాణికులు ప్రాణాలతో బ
Fire in Bus | ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడి వద్ద ఇవాళ ఘోర ప్రమాదం తృటిలో తప్పింది. జగ్గయ్యపేట నుంచి విజయవాడ వైపు వెళ్తున్న ఏపీఎస్ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పరిధిలో ఆర్టీసీ బస్సుకు ప్రమాదం తప్పింది. బస్సు హైదరాబాద్ నుంచి చేవెళ్ల వెళ్తుండగా మల్కాపూర్ గ్రామ పరిధిలో ఆర్టీసీ బస్సు, కారు ఢీకొన్నాయి.
ఆర్టీసీ బస్సు ఢీకొని లారీ డ్రైవర్ మృతి చెందిన ఘటన గురువారం శంషాబాద్ రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ నరేందర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం తమిళనాడుకు చెందిన రామ్కుమార్ మురుగన్(43) ఏపీలో
ఆర్టీసీ బస్సు, ఇసుక టిప్పర్ ఢీకొనడంతో 9 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వర్ని మండల కేంద్రంలోని జాకోర ఎక్స్ రోడ్డు వద్ద శనివారం ఈ ప్రమాదం చోటు చేసుకున్నది.
RTC Bus | ఆర్టీసీ బస్సు కుకునూరు పల్లి మండలం లకుడారం స్టేజీ వద్ద రాజీవ్ రహదారి వద్ద ఆగివున్న లారీని ఢీకొట్టింది. బస్లో సుమారు 30 మందికిపైగా ప్రయాణికులుండగా.. పలువురికి గాయాలయ్యాయి.