విధులు ముగించుకొని నడుచుకుంటూ వెళ్తున్న పారిశుధ్య కార్మికురాలిని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందిన విషాద ఘటన అంబర్పేట పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ కిరణ్కుమార్,
విధులు ముగించుకొని నడుచుకుంటూ వెళ్తుండగా ఆర్టీసీ బస్సు ఢీ కొని పారిశుధ్య కార్మికులు దుర్మరణం చెందిన విషాద ఘటన అంబర్పేట పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
కాయకష్టం చేసుకుని జీవించే వలస కూలీ జీవితంపై విరక్తి చెందాడు. ఆర్టీసీ బస్సు చక్రాల కింద తల పెట్టి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మధురానగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని యూసుఫ్గూడ చెక్పోస్ట్ వద్ద చోటు చేసుకుంద
RTC Bus Fire Accidet | కడప జిల్లాలో ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. వేంపల్లి మండలం వీరన్నగట్టుపల్లి వద్ద పల్లె వెలుగు బస్సుకు విద్యుత్ తీగలు తగిలి మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తం కావడంతో బస్సులోని 21 మంది ప
బోధన్ నుండి హైదరాబాద్ వెపై వెళ్తన్న ఆర్టీసీ బస్సు, దానికి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొన్న ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 18 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన రుద్రూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జెఎన్సీ కాలనీ వ�
TGSRTC | ఆర్టీసీ సూపర్ లగ్జరీ, రాజధాని, లహరి బస్సుల్లో ప్రయాణించే వారికి అందించాల్సిన జీవ (500ఎంల్) వాటర్ బాటిళ్లను బంద్ పెట్టారు. నాలుగు రోజులుగా సరఫరా నిలిపివేశారు. కానీ, వాటర్ బాటిల్కు మాత్రం టికెట్ ధరల
Gadwal Accident | జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గద్వాల రైల్వే స్టేషన్ సమీపంలో బైక్ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్పై వెళ్తున్న ఒక విద్యార్థి మృతిచెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయప�
ఆర్టీసీ బస్సు బైకును ఢీకొట్టిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం చెందారు. ఈ ఘటన మెదక్ జిల్లా కొల్చారం పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం సాయంత్రం చోటుచేసుకున్నది.
శివాజీ వంతెన సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఇన్స్పెక్టర్ మోహన్రావు తెలిపిన వివరాల ప్రకారం.. ఉస్మాన్షాహి ప్రాంతానికి చెందిన ఈశ్వర్ సింగ్ ప్రైవేట్�
Road Accident | అనంతపురం జిల్లా కల్యాణదుర్గం మండలం గుబనపల్లి జాతీయ రహదారిపై ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వచ్చిన ఆర్టీసీ బస్సు, కారు ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాద ధాటికి కారు నుజ్జునుజ
లారీని బస్సు(RTC bus) ఢీకొట్టడంతో డ్రైవర్కు గాయాలయ్యాయి. ఈ సంఘటన సిద్దిపేట(Siddipeta) జిల్లా గజ్వేల్ ప్రజ్ఙాపూర్ వద్ద గల ఔటర్ రింగ్ రోడ్పై జరిగింది.
అతివేగంగా వచ్చిన ఏపీకి చెందిన ఆర్టీసీ బస్సు బోల్తా పడిన సంఘటన జోగుళాంబ గద్వాల జిల్లాలో చోటు చేసుకున్నది. స్థానికుల కథనం మేరకు.. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు (ఏపీ 39 జెడ్ 0557) బుధవా�
Hyderabad | మహానగర జనాభా కోటి దాటింది.. కాలనీలూ విస్తరిస్తున్నాయి.. రాకపోకలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇందుకు అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచాల్సినా.. ఆ దిశగా గ్రేటర్ ఆర్టీసీ చర్యలు తీసుకోవడం లేదు. ఉ
RTC Bus Accident | గద్వాల జిల్లాలో ఆర్టీసీ బస్సుకు ఘోర ప్రమాదం జరిగింది. ఉండవెల్లి మండలం ఇటిక్యాలపాడు సమీపంలో గురువారం తెల్లవారుజామున అదుపుతప్పిన బస్సు గుంతలో పడింది. హైదరాబాద్ నుంచి అనంతపురం వెళ్తుండగా ఈ ప్రమాదం