Fire in Bus | ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడి వద్ద ఇవాళ ఘోర ప్రమాదం తృటిలో తప్పింది. జగ్గయ్యపేట నుంచి విజయవాడ వైపు వెళ్తున్న ఏపీఎస్ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పరిధిలో ఆర్టీసీ బస్సుకు ప్రమాదం తప్పింది. బస్సు హైదరాబాద్ నుంచి చేవెళ్ల వెళ్తుండగా మల్కాపూర్ గ్రామ పరిధిలో ఆర్టీసీ బస్సు, కారు ఢీకొన్నాయి.
ఆర్టీసీ బస్సు ఢీకొని లారీ డ్రైవర్ మృతి చెందిన ఘటన గురువారం శంషాబాద్ రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ నరేందర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం తమిళనాడుకు చెందిన రామ్కుమార్ మురుగన్(43) ఏపీలో
ఆర్టీసీ బస్సు, ఇసుక టిప్పర్ ఢీకొనడంతో 9 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వర్ని మండల కేంద్రంలోని జాకోర ఎక్స్ రోడ్డు వద్ద శనివారం ఈ ప్రమాదం చోటు చేసుకున్నది.
RTC Bus | ఆర్టీసీ బస్సు కుకునూరు పల్లి మండలం లకుడారం స్టేజీ వద్ద రాజీవ్ రహదారి వద్ద ఆగివున్న లారీని ఢీకొట్టింది. బస్లో సుమారు 30 మందికిపైగా ప్రయాణికులుండగా.. పలువురికి గాయాలయ్యాయి.
APSRTC |ఆర్టీసీ బస్సులో సీటు కోసం తలెత్తిన వివాదంలో మహిళలు దారుణంగా కొట్టుకున్నారు. బాలికపై పలువురు మహిళలు మూకుమ్మడిగా దాడి చేశారు. ఈ ఘటనలో బాలిక స్పృహతప్పి పడిపోవడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్�
ఆర్టీసీ కార్మికుల సమ్మెతో సంస్థకు రోజుకు సుమారు రూ.30 కోట్ల నష్టం వాటిల్లుతున్నది. ఆర్టీసీ ఎండీ వై నాగిరెడ్డి తెలిపారు. హైదరాబాద్ బస్భవన్లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. కార్మికులు సమ్మె విరమిస్త�
Private Driver | ప్రైవేట్ డ్రైవర్లు ప్రయాణికుల దగ్గర టికెట్కు బదులు డబ్బులు వసూలు చేసుకుంటున్నారు. ఓ ప్రైవేట్ డ్రైవర్ తన పర్సనల్ ఫోన్లో క్యూ ఆర్ కోడ్ చూపించి ప్రయాణికుల నుంచి డబ్బులు కొట్టించుక
RTC Bus | ప్రజలకు ఇబ్బందులు తలెత్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రైవేట్ బస్ డ్రైవర్లతో సేవలందించే ప్రయత్నం చేస్తోంది. అయితే సరైన శిక్షణ లేని డ్రైవర్లతో ప్రయాణికుల భద్రతకు నష్టం వాటిల్లే అ