Rakhi Festival | రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీజీఎస్ఆర్టీసీ స్పెషల్ బాదుడు షురూ చేసింది. ఆగస్టు 27 నుంచి 31 వరకు ప్రయాణికుల సౌకర్యార్థం 5వేల ప్రత్యేక బస్సులు నడుపనున్నట్టు రాష్ట్ర �
జగిత్యాల- కరీంనగర్ ప్రధాన రహదారి కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్నాయి. మల్యాల పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం కొండగట్టుకు సమీపంలో ఎస్క్రాస్ మూలమలుపు వద్ద కరీంనగర్ నుంచి నిజామాబ
వేగంగా వస్తున్న కారు అదుపుతప్పి ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన సంఘటన కరకగూడెం మండల పరిధిలోని రాళ్లవాగు వద్ద శనివారం చోటుచేసుకుంది. ఇందుకు సంభందించి ఎస్ఐ పీవీ నాగేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం...
New RTC Bus Stolen | ఆర్టీసీకి చెందిన కొత్త బస్సు డిపో నుంచి చోరీ అయ్యింది. దొంగలు దర్జాగా దానిని డ్రైవ్ చేసుకుని తీసుకెళ్లారు. కొంతదూరం ప్రయాణించిన తర్వాత టైర్ పంక్చర్ కావడంతో ఆ బస్సును వదిలేసి వెళ్లిపోయారు. ఈ సమ
మెట్పల్లి పట్ట ణంలోని పోలీస్ స్టేషన్ సమీపంలో 63వ జాతీయ రహదారి పక్కనగల చెట్టును మంగళవారం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న వారిలో ఎనిమిది మంది ప్రయాణికులతో పాటు డ్రైవర్ స్వల్పంగా గాయపడ్డార�
RTC Bus | గుర్తు తెలియని వ్యక్తి కోరుట్ల బస్టాండ్లోకి ప్రవేశించి బస్సును తీసుకెళ్తుండగా.. సమాచారమందుకున్న పోలీసులు ఆర్టీసీ బస్సును వెంబడించారు. ఈ క్రమంలో ఆ దొంగ వేగంగా బస్సును తీసుకెళ్తూ పోలీస్ వాహనాన్ని, �
RTC Bus | ఓ వ్యక్తికి ఏకంగా బస్సుపై కన్ను పడ్డది. అది కూడా నిత్యం ప్రజలను గమ్యస్థానాలకు చేర్చే ఆర్టీసీ బస్సుపైనే పడటం గమనార్హం. ఈ దొంగ ఏకంగా దర్జాగా ఆర్టీసీ బస్టాండ్లోకి వెళ్లి ఆర్టీసీ బస్సును తీసుకెళ్లడం కల�
కోరుట్ల పట్టణంలో మంగళవారం ఆర్టీసీ బస్సు చోరీకి గురైన సంఘటన కలకలం రేపింది. కోరుట్లలోని ఆర్టీసీ కొత్త బస్టాండు ప్లాట్ ఫామ్ నంబర్-9పై నిలిపి ఉంచిన ఆర్టీసీ బస్సును అధికారుల కళ్లుగప్పి గుర్తు తెలియని దుండగుడ
మత్తులో ఓ మందుబాబు వీరంగం సృష్టించాడు. జనగామ బస్టాండ్లో నిలిపి ఉంచిన ఆర్టీసీ బస్సును ఎత్తుకెళ్లాడు. దాదాపు 21 కిలోమీటర్లు నడుపుకుంటూ వెళ్లిన తర్వాత బస్సు అదుపు తప్పడంతో సిమెంట్ దిమ్మెను ఢీకొట్టాడు. ఈ ఘట�
Karnataka RTC Bus | రాత్రి వేళ ప్రయాణంలో ఆర్టీసీ బస్సు హెడ్లైట్లు పనిచేయలేదు. రోడ్డుపై చీకటిగా ఉండటంతో డ్రైవర్ ఇబ్బంది పడ్డాడు. దీంతో కండక్టర్ మొబైల్ ఫోన్లోని టార్జ్ లైట్ చూపించడంతో ఆ వెలుగులో బస్సు నడిపాడు.
Karimnagar Electric Bus | కరీంనగర్ జిల్లాలో మరో ఆర్టీసీ బస్సు అగ్నికి ఆహుతైంది. కరీంనగర్ 2 డిపోలో నిలిపి ఉంచిన బస్సులో బుధవారం ఉదయం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అకస్మా్త్తుగా మంటలు చెలరేగడంతో క్షణాల వ్యవధిలోనే మంటలు వ్య�