కోరుట్లలో జరిగిన రోడ్డు ప్రమాదంలో (Road Accident) ఏడుగురు యువకులు గాయపడ్డారు. పట్టణంలోని సర్వర్ నగర్కు చెందిన ఏడుగురు యువకులు మారుతీ నగర్ ప్రాంతంలో చాయ్ తాగేందుకు కారులో బయల్దేరారు.
నిర్ణీత సమయానికి బస్సులు నడపాలని కోరుతూ మండలంలో ని కందకుర్తి గ్రామంలో విద్యార్థులు మంగళ వారం ఆందోళన చేపట్టారు. బస్సుకు అడ్డం గా నిలబడి ధర్నా నిర్వహించారు.
దసరాకు సొంత ఊరికి వెళ్లే ప్రయాణికులతో సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా బస్టాండ్లు కిటకిటలాడాయి. హైదరాబాద్లోని ఎంజీబీఎస్ నుంచి బయలుదేరే అన్ని బస్సులూ పరిమితికి మించి ప్రయాణిస్తున్నాయి.
విద్యార్థులను తీసుకొచ్చే ఆర్టీసీ బస్సు బురదలో దిగబ డింది. మండలంలోని కోనాపూర్ నుంచి దౌల్తాబాద్ మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలకు విద్యార్థులు ఆర్టీసీ బస్సులో విద్యను అభ్యసించడానికి ప్రతిరోజు వస్తారు.
హనుమకొండ బస్టాండ్ జంక్షన్కు ఇరువైపులా బస్సులు పార్కింగ్ చేయడం వలన ట్రాఫిక్ ఇబ్బంది జరుగుతుందని, హయగ్రీవాచారి గ్రౌండ్, కరెంట్ ఆఫీస్ పక్కన కుడా స్థలంలో కేటాయించాలని అద్దెబస్సుల యజమానుల సంక్షేమ సం�
వరంగల్లో (Warangal) ఆదివారం ఉదయం కురిసిన భారీ వర్షం నగర జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. రైల్వే అండర్బ్రిడ్జి కింద భారీగా వరద నీరు నిలిచిపోవడంతో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి.
ఏజెన్సీ ప్రాంతాల్లో రవాణా సౌకర్యం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆదివాసి గిరిజన సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షుడు వజ్జా రామారావు అన్నారు. కారేపల్లి మండలం మాణిక్యారంలో నిర్వహించిన సమావేశంల
విశాఖపట్నంలో (Visakhapatnam) పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు (RTC Bus) దగ్ధమైంది. కూర్మన్నపాలెం నుంచి విజయనగరానికి బస్సు వెళ్తున్నది. ఈ క్రమంలో విశాఖలోని నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ సమీపంల�
TGSRTC | మన ఆర్టీసీ బస్సులు భద్రమేనా?మెహిదీపట్నంలో ఆర్టీసీ బస్సు మంటల్లో దగ్ధమవ్వడం మంగళవారం కలకలం రేపింది. ఆ సమయంలో బస్సులో ప్రయాణికులు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళితే.. మెహిదీపట్నం డి�
బస్సు స్టార్ట్ చేసే సమయంలో ఇంజన్లో మంటలు వచ్చి దగ్ధమైన ఘటన మెహిదీపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునే సరికి బస్సు సగభాగం ఫూర్తిగా కాలిపో�
రాజన్న సిరిసిల్ల : తంగళ్ళపల్లి మండలం పద్మనగర్ గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొనడంతో బస్సులోని పలువురు ప్రయాణికులు తీవ్ర గాయాలయ్యాయి.
పాఠశాల సమయం వేళలో సకాలంలో ఆర్టీసీ బస్సులు నడపాలంటూ ఆదర్శ పాఠశాల విద్యార్థులు (Students) ధర్నాకు దిగారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం కుస్తాపూర్లోని ఆదర్శ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు స్కూల్ టైమింగ్