RTC Bus | ఓ ఆర్టీసీ బస్సు(RTC bus) అదుపు తప్పి పశువుల కొట్టంలోకి(Cattle shed) దూసుకెళ్లింది. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా(Adilabad) భీంపూర్ మండలంలో కరంజీ (టి) గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పెరిగిన రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు.
బహదూర్పల్లి వద్ద జీడిమెట్ల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు అదుపుతప్పి డివైడర్ పైకి ఎక్కింది. ప్రమాదంలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. ఈ ఘటన ఆదివారం చోటు చేసుకుంది.
ఆర్టీసీ బస్సులో ప్రసవించిన ఆడబిడ్డకు జనన ధ్రువీకరణపత్రాన్ని తల్లికి స్వయంగా అందజేశారు బల్దియా అధికారులు. ఈ నెల 5న హైదరాబాద్కు చెందిన శ్వేతారత్నం ఆరాంఘర్ 1జెడ్ బస్సు ఎక్కారు
TGSRTC | ఆర్టీసీ బస్సులో గర్భిణికి పురుడుపోసి మానవత్వం చాటుకున్న సంస్థ సిబ్బందిని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం అభినందించింది. హైదరాబాద్ బస్ భవన్లో శనివారం ఉన్నతాధికారులతో కలిసి సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ వారిని
ఆర్టీసీ బస్సులో నిండు గర్భిణికి ప్రసవం చేసి ప్రభుత్వ దవాఖానలో చేర్పించి డ్రైవర్, కండక్టర్ మానవత్వం చాటుకున్నారు. ముషీరాబాద్ డిపోకు చెందిన బస్సు(టీఎస్02జెడ్ 0341)శుక్రవారం ఉదయం ఆరాంఘర్ నుంచి సికింద్ర
పెద్దపల్లి జిల్లాలో 539 మండల పరిషత్ ప్రాథమిక, ప్రాథమికోన్నత, జడ్పీ ఉన్నత పాఠశాలలు ఉండగా, 26,215 మంది విద్యార్థులు అభ్యసిస్తున్నారు. అందులో సుమారు 16 వేల మంది విద్యార్థులు మారుమూల ప్రాంతాల నుంచి సైకిళ్లు, కాలిన�
ఆర్టీసీ బస్సులో ప్రయాణం సుఖం, సురక్షితం అంటూ అధికారులు ఒకవైపు ప్రకటిస్తున్నారు. మరోవైపు సమయపాలన ఉండదు. వేళకు సరిగ్గా బస్సులు రావు అన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నత విద్య కోసం గ్రామీణ ప్రాంతాల నుంచి �
ఉమ్మడి జిల్లాలోని అనేక గ్రామాలకు ఆర్టీసీ బస్సులు నడువడం లేదు. బస్సెరుగని ఊర్లు ఎన్నో ఉన్నాయి. ఆర్టీసీ బస్సులు రాకపోవడంతో జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు బడికి వెళ్లేందుకు అష్టకష్టాలు పడుతున్నారు.
విద్యాభివృద్ధికి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నామని చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. ఆచరణలో మాత్రం నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తున్నదన్న ఆరోపణలు ఉన్నాయి.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో చాలావరకు ఆవాసాలు ఆర్టీసీ సేవలకు నోచుకోవడం లేదు. మున్సిపాలిటీలు, మండలాలు, మేజర్ పంచాయతీలు మినహా.. అనేక గ్రామాలు, హ్యాబిటేషన్లకు బస్సు సౌకర్యమే లేదు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సత్తుపల్లిలో రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. సత్తుపల్లి మండలంలోని కిష్టారం సమీపంలో ఆర్టీసీ బస్సును ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టింది. దీంతో 12 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి.
ఆర్టీసీ బస్ ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మరణించాడు. మరోవ్యక్తి గాయపడ్డాడు. ఈ ఘటన టప్పాచబుత్రా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. ఉత్తరప్రదేశ్కు చెందిన సోను, వికాస్ న�
ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్లో తెలంగాణ ప్లేయర్లు సత్తాచాటాలని ఆకాంక్షిస్తూ హైదరాబాద్లో భారీ స్థాయిలో ఒలింపిక్ డే రన్ నిర్వహిస్తున్నట్లు స్టీరింగ్ కమిటీ చైర్మన్ మహేశ్గౌడ్ పేర్కొన్నారు. �