ఆర్టీసీ బస్సు ఢీకొని లారీ డ్రైవర్ మృతి చెందిన ఘటన గురువారం శంషాబాద్ రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ నరేందర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం తమిళనాడుకు చెందిన రామ్కుమార్ మురుగన్(43) ఏపీలో
ఆర్టీసీ బస్సు, ఇసుక టిప్పర్ ఢీకొనడంతో 9 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వర్ని మండల కేంద్రంలోని జాకోర ఎక్స్ రోడ్డు వద్ద శనివారం ఈ ప్రమాదం చోటు చేసుకున్నది.
RTC Bus | ఆర్టీసీ బస్సు కుకునూరు పల్లి మండలం లకుడారం స్టేజీ వద్ద రాజీవ్ రహదారి వద్ద ఆగివున్న లారీని ఢీకొట్టింది. బస్లో సుమారు 30 మందికిపైగా ప్రయాణికులుండగా.. పలువురికి గాయాలయ్యాయి.
APSRTC |ఆర్టీసీ బస్సులో సీటు కోసం తలెత్తిన వివాదంలో మహిళలు దారుణంగా కొట్టుకున్నారు. బాలికపై పలువురు మహిళలు మూకుమ్మడిగా దాడి చేశారు. ఈ ఘటనలో బాలిక స్పృహతప్పి పడిపోవడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్�
ఆర్టీసీ కార్మికుల సమ్మెతో సంస్థకు రోజుకు సుమారు రూ.30 కోట్ల నష్టం వాటిల్లుతున్నది. ఆర్టీసీ ఎండీ వై నాగిరెడ్డి తెలిపారు. హైదరాబాద్ బస్భవన్లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. కార్మికులు సమ్మె విరమిస్త�
Private Driver | ప్రైవేట్ డ్రైవర్లు ప్రయాణికుల దగ్గర టికెట్కు బదులు డబ్బులు వసూలు చేసుకుంటున్నారు. ఓ ప్రైవేట్ డ్రైవర్ తన పర్సనల్ ఫోన్లో క్యూ ఆర్ కోడ్ చూపించి ప్రయాణికుల నుంచి డబ్బులు కొట్టించుక
RTC Bus | ప్రజలకు ఇబ్బందులు తలెత్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రైవేట్ బస్ డ్రైవర్లతో సేవలందించే ప్రయత్నం చేస్తోంది. అయితే సరైన శిక్షణ లేని డ్రైవర్లతో ప్రయాణికుల భద్రతకు నష్టం వాటిల్లే అ
జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ సమీపంలో మార్చి 17న ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో మృతిచెందిన రాము (17) బైపీసీలో 954, విష్ణు చైతన్యగుప్తా 960 మార్కులతో ఉత్తీర్ణత సాధించి ప్రతిభ చాటారు.
విధులు ముగించుకొని నడుచుకుంటూ వెళ్తున్న పారిశుధ్య కార్మికురాలిని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందిన విషాద ఘటన అంబర్పేట పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ కిరణ్కుమార్,
విధులు ముగించుకొని నడుచుకుంటూ వెళ్తుండగా ఆర్టీసీ బస్సు ఢీ కొని పారిశుధ్య కార్మికులు దుర్మరణం చెందిన విషాద ఘటన అంబర్పేట పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
కాయకష్టం చేసుకుని జీవించే వలస కూలీ జీవితంపై విరక్తి చెందాడు. ఆర్టీసీ బస్సు చక్రాల కింద తల పెట్టి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మధురానగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని యూసుఫ్గూడ చెక్పోస్ట్ వద్ద చోటు చేసుకుంద
RTC Bus Fire Accidet | కడప జిల్లాలో ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. వేంపల్లి మండలం వీరన్నగట్టుపల్లి వద్ద పల్లె వెలుగు బస్సుకు విద్యుత్ తీగలు తగిలి మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తం కావడంతో బస్సులోని 21 మంది ప