Nellore | నెల్లూరు జిల్లా సంగం వద్ద ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. నెల్లూరు నుంచి ఆత్మకూరు వెళ్తున్న రన్నింగ్లో ఉన్న ఆర్టీసీ బస్సు కింద భాగంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.
జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిపై ఆగిఉన్న ఇసుక లారీని ఆర్టీసీ రాజధాని బస్సు ఢీకొట్టింది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచె�
రన్నింగ్లో ఉన్న బస్సు వెనుక టైర్ల వద్ద పొగలు రావడంతో అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే నిలిపివేశాడు. ఈ ఘటన జోగుళాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకున్నది. గురువారం అయిజ నుంచి ఏపీలోని కర్నూల్కు వెళ్తున్న పల్లె వె�
అయిజ నుంచి కర్నూల్కు వెళ్తున్న పల్లె వెలుగు ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. ఓవర్లోడ్ కారణంగా బస్సు బాడి టైర్లకు రాసుకోవడంతో మంటలు చెలరేగడం గుర్తించి డ్రైవర్ అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం త�
గద్వాల జిల్లా మద్దూరు సమీపంలో ఆర్టీసీ బస్సుకు (RTC Bus) పెను ప్రమాదం తప్పింది. గద్వాల డిపోకు చెందిన బస్సు అయిజ నుంచి 90 మందికిపైగా ప్రయాణికులతో కర్నూలు వెళ్తున్నది. ఈ క్రమంలో మద్దూరు స్టేజీ వద్ద వెనక టైర్లోని �
సంగారెడ్డి జిల్లా కంది మండలం కవలంపేట వద్ద రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఆదివారం ఉదయం కవలంపేట వద్ద వేగంగా దూసుకొచ్చిన తుఫాన్ వాహానం ముందు వెళ్తున్న ఆర్టీసీ బస్సును వెనుక నుంచి ఢీకొట్టింది.
ఆర్టీసీ బస్సులు నిలపడంలేదని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ఆర్టీసీ బస్సులు నిలపకపోవడంతో సమయానికి పాఠశాలలు, కళాశాలలకు సమయానికి చేరుకోలేక విద్యాబోధన కోల్పోతున్నామని విద్యార్థులు మండిపడ్�
ఆర్టీసీ బస్సు, ట్రాక్టర్ను ఢీకొట్టడంతో 15 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట శివారులో రాజీవ్ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకున్నది. పోలీస�
HRC | రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పరిధిలోని మీర్జాగూడ గేట్ వద్ద జరిగిన బస్సు ప్రమాదాన్ని రాష్ట్ర హెచ్ఆర్సీ సుమోటోగా స్వీకరించింది. ఈ ప్రమాద ఘటనపై డిసెంబర్ 15వ తేదీ లోపు నివేదిక సమర్పించాలని మా�