‘బీఆర్ఎస్సోడికి ఓటేసిర్రంటే.. మీ పిల్లలకు పెడుతున్న సన్నబియ్యం బువ్వ రద్దు చేస్తం’ అని ముఖ్యమంత్రి హోదాలో జూబ్లీహిల్స్ ఓటర్లను రేవంత్రెడ్డి బహిరంగంగా బ్లాక్మెయిల్ చేశారు.
బస్సులు నిలుపడం లేదంటూ కోటపల్లి మండలం రాంపూర్ గ్రామ మహిళలు బుధవారం ఆందోళన బాట పట్టారు. మంత్రి వివేక్కు చెప్పినా తమ సమస్యకు పరిష్కారం చూపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశార�
RTC Bus | బుధవారం మునిపల్లి మండలంలోని బోడపల్లి, చిన్న చెల్మడ, ఖమ్మంపల్లి గ్రామాల మీదుగా మండల కేంద్రమైన మునిపల్లికి వెళ్లే ఆర్టీసీ బస్సుకు ఖమ్మంపల్లి గ్రామ శివారులోకి రాగానే తృటిలో పెను ప్రమాదం తప్పిందని స్థ�
ఆర్టీసీ బస్సులో ప్రయాణం భద్రమని గొప్పలు చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. బస్సులు రాకపోకలు సాగించేందుకు రోడ్లు సైతం అంతే ముఖ్యమని ఎందుకు చెప్పడం లేదని మండల వాసులు కాంగ్రెస్ ప్రభుత్వ తీరుఫై తీవ్రంగా మండి�
సిద్దిపేట-హనుమకొండ ప్రధాన రహదారి విస్తరణ నిర్మాణ పనులు (Road Works) అసంపూర్తిగా జరుగుతున్నాయి. కాంట్రాక్టర్లు తమ ఇష్టారీతిన పనులు చేపడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ల కోసం బీసీ సంఘాలు పోరుబాటపట్టాయి. ఇందులో భాగంగా ‘బంద్ ఫర్ జస్టిస్’ పేరుతో బీసీ రిజర్వేషన్లను ఆమోదించాలంటూ తెలంగాణ బంద్కు (BC Bandh) పిలుపునిచ్చాయి. దీనికి బీఆర్ఎస్ స�
కోరుట్లలో జరిగిన రోడ్డు ప్రమాదంలో (Road Accident) ఏడుగురు యువకులు గాయపడ్డారు. పట్టణంలోని సర్వర్ నగర్కు చెందిన ఏడుగురు యువకులు మారుతీ నగర్ ప్రాంతంలో చాయ్ తాగేందుకు కారులో బయల్దేరారు.
నిర్ణీత సమయానికి బస్సులు నడపాలని కోరుతూ మండలంలో ని కందకుర్తి గ్రామంలో విద్యార్థులు మంగళ వారం ఆందోళన చేపట్టారు. బస్సుకు అడ్డం గా నిలబడి ధర్నా నిర్వహించారు.
దసరాకు సొంత ఊరికి వెళ్లే ప్రయాణికులతో సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా బస్టాండ్లు కిటకిటలాడాయి. హైదరాబాద్లోని ఎంజీబీఎస్ నుంచి బయలుదేరే అన్ని బస్సులూ పరిమితికి మించి ప్రయాణిస్తున్నాయి.
విద్యార్థులను తీసుకొచ్చే ఆర్టీసీ బస్సు బురదలో దిగబ డింది. మండలంలోని కోనాపూర్ నుంచి దౌల్తాబాద్ మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలకు విద్యార్థులు ఆర్టీసీ బస్సులో విద్యను అభ్యసించడానికి ప్రతిరోజు వస్తారు.
హనుమకొండ బస్టాండ్ జంక్షన్కు ఇరువైపులా బస్సులు పార్కింగ్ చేయడం వలన ట్రాఫిక్ ఇబ్బంది జరుగుతుందని, హయగ్రీవాచారి గ్రౌండ్, కరెంట్ ఆఫీస్ పక్కన కుడా స్థలంలో కేటాయించాలని అద్దెబస్సుల యజమానుల సంక్షేమ సం�
వరంగల్లో (Warangal) ఆదివారం ఉదయం కురిసిన భారీ వర్షం నగర జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. రైల్వే అండర్బ్రిడ్జి కింద భారీగా వరద నీరు నిలిచిపోవడంతో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి.
ఏజెన్సీ ప్రాంతాల్లో రవాణా సౌకర్యం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆదివాసి గిరిజన సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షుడు వజ్జా రామారావు అన్నారు. కారేపల్లి మండలం మాణిక్యారంలో నిర్వహించిన సమావేశంల