Cop Attacked | కొత్త నేర చట్టానికి వ్యతిరేకంగా నిరసన చేస్తున్న లారీ డ్రైవర్లు ఒక పోలీస్పై దాడి చేశారు. (Cop Attacked) కర్రలతో కొట్టడంతోపాటు అక్కడి నుంచి తరిమారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Uddhav Thackeray | మరి కొన్ని నెలల్లో జరుగనున్న లోక్సభ ఎన్నికల్లో తమకు 23 సీట్లు కావాలని ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray ) నేతృత్వంలోని శివసేన (యూబీటీ) డిమాండ్ చేసింది. అయితే ఈ ప్రతిపాదనను కాంగ్రెస్ తిరస్కరించింది.
Fire in Train | ప్యాసింజర్ రైలులో ఒక్కసారిగా అగ్ని కీలలు ఎగిసిపడ్డాయి. చూస్తుండగా కొన్ని భోగీలు అగ్నికి ఆహుతయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా ప్రాంతానికి చేరుకునే లోపే బోగీల్లోని ఫర్నీచర్ పూర్తిగా కాలిపోయింది.
Dhananjay Munde | మహారాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ధనంజయ్ ముండే (Dhananjay Munde)కు కరోనా సోకింది. పరీక్షలో పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని ఆయన కార్యాలయం తెలిపింది. అయితే వేరియంట్ వివరాలు వెల్లడించలేదు.
Crime News | ఓ యువకుడు దారుణానికి పాల్పడ్డాడు. మద్యానికి డబ్బులివ్వలేదని తల్లిని చంపేశాడు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో ఆదివారం చోటు చేసుకుంది.
వ్యవస్థాపక దినోత్సవాలకు సిద్ధమవుతున్న కాంగ్రెస్కు ఝలక్ తగిలింది. ఆ పార్టీ నేత, సావనేర్ నియోజకవర్గ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సునీల్ కేదార్ శాసన సభ్యత్వం రద్దయింది
Tadoba Andhari Tiger Reserve | మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా తడోబా అంధారి టైగర్ రిజర్వ్ అటవీ ప్రాంతం ఎంత ప్రసిద్ధి చెందిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎంతో అందమైన, ఆకర్షించే చారల పులులను చూడటానికి ఇది సరైన ప్రదేశ
INSACOG | కరోనా మళ్లీ వణికిస్తున్నది. మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన మహమ్మారి మళ్లీ జడలు విప్పుతున్నాయి. భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ కేసులు పెరుగుతుండడంతో సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
Road Accident | మహారాష్ట్ర (Maharashtra)లో ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident )చోటు చోసుకుంది. పాండ్రకోడ వద్ద ఆదివారం రాత్రి 12:30 గంటల ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రిమ్స్ వైద్య కళాశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు( RIMS students )బాలసాయి వి
ఇస్లామ్ స్టేట్ (ISIS) నెట్వర్క్ కేసులో నాలుగు రాష్ట్రాల్లో యాంటీ టెర్రర్ ఏజెన్సీ ఎన్ఐఏ (NIA) ఆకస్మిక దాడులు చేస్తున్నది. కర్ణాటక, మహారాష్ట్ర, జార్ఖండ్, ఢిల్లీలోని 19 ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారు.
రాజస్థాన్, మహారాష్ట్రలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో (Road Accident) ఎనిమిది మంది మరణించారు. రాజస్థాన్లో (Rajasthan) సికార్ జిల్లాలో శ్రీమాధోపుర్లో ఎదురుగా వస్తున్న బస్సును కారు ఢీకొట్టింది.
మహారాష్ట్రలోని నాగ్పూర్లో (Nagpur) ఉన్న ఓ సోలార్ కంపెనీలో భారీ పేలుడు (Explosion) సంభవించింది. దీంతో 9 మంది మృతిచెందారు. పేలుడు ధాటికి పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
Road accident | మహారాష్ట్రంలోని నాగ్పూర్ జిల్లా కటోల్ తాలూకాలోగల సోన్ఖంబ్ ఏరియాలో శుక్రవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నాగ్పూర్ నుంచి కటోల్ వైపు ఏడుగురు ప్రయాణికులతో వెళ్తున్న కారును ఎదుర�