మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వం పడిపోయినట్టే కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కూలిపోతుందని మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే రమేశ్ జార్ఖిహోళి వ్యాఖ్యానించారు.
Maharashtra | మరాఠా రిజర్వేషన్ డిమాండ్తో మహారాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. ఎన్సీపీ ఎమ్మెల్యే ప్రకాశ్ సొలంకేతో పాటు మున్సిపల్ కౌన్సిల్ భవనానికి రిజర్వేషన్ పోరాట సమితి మద్దతుదారులు నిప్పు పెట్టారు. ఛత్రపత�
మహారాష్ట్రలో డీఆర్ఐ అధికారులు మరో భారీ డ్రగ్ రాకెట్ను ఛేదించారు. ఆదివారం ఛత్రపతి శంభాజీనగర్లోని ఒక ఫ్యాక్టరీపై దాడి చేసి ద్రవరూపంలో ఉన్న 160 కోట్ల రూపాయల విలువైన 107 లీటర్ల మెఫెడ్రోన్ను స్వాధీనం చేసు�
మరాఠా కోటా ప్రకటించే వరకు తమ గ్రామంలోకి అడుగుపెట్టరాదని రాజకీయ నేతలపై మహారాష్ట్రలోని అకోలా జిల్లా చరణ్గావ్ గ్రామస్థులు నిషేధం విధించారు. తమకు విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని ఉద్యమిస్తు
మహారాష్ట్రలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు మరో భారీ డ్రగ్ రాకెట్ను ఛేదించారు. ఆదివారం ఛత్రపతి శంభాజీనగర్లోని ఒక ఫ్యాక్టరీపై దాడి చేసి ద్రవరూపంలో ఉన్న 160 కోట్ల రూపాయల వి�
Ajit Pawar | మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్కు (Ajit Pawar ) డెంగ్యూ సోకింది. ఈ నేపథ్యంలో విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించినట్లు ఎన్సీపీ రెబల్ గ్రూప్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రఫుల్ పటేల్ తెలిపారు.
Maharashtra | మహారాష్ట్రలో భారీ కుంభకోణం వెలుగు చూసింది. భవన నిర్మాణ కార్మికుల కోసం ప్రవేశపెట్టిన మధ్యాహ్న భోజన పథకంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగినట్టు సమాచారం. దీంతో వచ్చే నెల నుంచి ఈ పథకాన్ని నిలిపివేయాలని ప్ర�
బీఆర్ఎస్ మహారాష్ట్ర ఇన్చార్జి కల్వకుంట్ల వంశీధరరావు పుట్టినరోజు వేడుకలను ఆ రాష్ట్రంలోని వివిధ ప్రాంతా ల్లో ఘనంగా నిర్వహించారు. ఫాల్ఘర్ జిల్లా లో పాఠశాలల విద్యార్థులకు బిసెట్లు, చా క్లెట్లు పంచారు.
తమ డిమాండ్ల సాధనకు ఆదివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆమరణ నిరాహార దీక్షలు ప్రారంభించాలని మరాఠా రిజర్వేషన్ ఉద్యమ నేత మనోజ్ జారంగే పాటిల్ శనివారం పిలుపునిచ్చారు.
ఉన్నత విద్య కోసం విదేశాల బాట పడుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతున్నది. అత్యధికంగా విదేశాలకు వెళ్తున్న విద్యార్థుల సంఖ్యలో పంజాబ్, తెలంగాణ, మహారాష్ట్ర ముందువరుసలో ఉన్నాయి.