Rain Alert | దేశంలోని పలు రాష్ట్రాల్లో మూడురోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. గుజరాత్, మహారాష్ట్ర తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ మేరకు ఎల్లో అలెర్ట్న�
మహారాష్ట్రలోనూ బీఆర్ఎస్ అధికారంలోకి రావాలని తమ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని ఆ రాష్ట్ర రైతు సంఘం నాయకుడు, మాజీ ఎమ్మెల్యే శంకరన్న దోండ్గె, ఆ రాష్ట్ర నాయకుడు సచిన్ తెలిపారు. గురువారం సంగారెడ్డి జిల్�
Viral Video | మహారాష్ట్ర ముఖ్యమంత్రి సొంత పట్టణమైన థాణేలో పట్టపగలే దారుణం జరిగింది. తమ వద్ద తీసుకున్న రూ. 300 తిరిగి చెల్లించలేదన్న కారణంతో 17 ఏళ్ల బాలుడిపై ఇద్దరు యువకులు అమానవీయంగా ప్రవర్తించారు. మిట్టమధ్యాహ్నం �
మహారాష్ట్రలో నివసిస్తున్న తెలంగాణ ప్రజల వెతలు పట్టించుకోవాలని ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్ ఆఫ్ మహారాష్ట్ర అధ్యక్షుడు గంజి జగన్బాబు కోరారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన మీడ
మహారాష్ట్రలో బీజేపీ-శివసేన (షిండే వర్గం) సర్కారుపై కాంట్రాక్టర్లు కన్నెర్ర చేశారు. పెండింగ్ బిల్లులపై ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో వారు పోరుబాట పట్టారు. ఈ నెల 26లోగా బిల్లు
మహారాష్ట్రలో మరో దారుణం జరిగింది. 14 ఏండ్ల బాలికపై ఒకడు పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. తొలుత బాలికకు గుండుగీసిన అతడు ఆపై సిగరెట్ పీకలతో తలపై వాతలు పెట్టి పైశాచిక ఆనందం పొందాడు.
Earthquake | మహారాష్ట్ర (Maharashtra)లో భూకంపం (Earthquake) సంభవించింది. హింగోలి (Hingoli) ప్రాంతంలో సోమవారం ఉదయం 5:09 గంటల ప్రాంతంలో భూమి ఒక్కసారిగా కంపించింది.
బోథ్ నియోజకర్గం బీఆర్ఎస్ అభ్యర్థి అనిల్జాదవ్ ఆదివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా.. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్లో పత్తిచేలో పనిచేస్తున్న మహారాష్ట్ర కూలీలను కలిశారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర కూలీలు అనిల�
మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లా రైతులకు వింత అనుభవం ఎదురైంది. పంట నష్టానికి వచ్చిన రూ.2, రూ.3 పరిహారం చూసి అవాక్కవడం వారి వంతయింది. ఈ ఏడాది జూలైలో కురిసిన అధిక వర్షాలతో పంట నష్టపోయిన 59,404 మంది రైతుల ఖాతాల్లో �
తెలంగాణకు హరితహారం పథకం అద్భుతమైన కార్యక్రమమని మహారాష్ట్ర రెవెన్యూ, అటవీశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బీ వేణుగోపాల్రెడ్డి ప్రశంసించారు. పచ్చదనం పెంపులో తెలంగాణ విధానం అనుసరణీయమని కొనియాడారు.
మహారాష్ట్రలోని డబుల్ ఇంజిన్ ప్రభుత్వం విచిత్ర ఆలోచన చేసింది. యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పించాల్సిన ప్రభుత్వం దీన్ని వదిలేసి తెరపైకి రెజ్యూమ్ ఆలోచనను తీసుకొచ్చింది. యువతకు నాణ్యత గల రెజ్యూమ్లను అందజేయ
బీజేపీ కూటమి పాలిత మహారాష్ట్రలో మరో కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఇటీవల బయటపడిన ఆదర్శ్ పథ్ పేడి రూ.202 కోట్ల కుంభకోణం మర్చిపోకముందే, ఆదర్శ్ మహిళా సహకార బ్యాంకులో రూ.60 కోట్ల మేరకు అమాయకులను మోసగించినట్లు