Atal Setu : అటల్ సేతు బ్రిడ్జ్ను మోదీ ప్రారంభించారు. ముంబైలోని సముద్రంపై దీన్ని నిర్మించారు.ఈ బ్రిడ్జ్ పొడుగు 21 కిలోమీటర్లు. ముంబై ఎయిర్పోర్ట్ నుంచి నవీ ముంబై ఎయిర్పోర్ట్ మధ్య దూరాన్ని తగ్గిస్తుంది. �
Nawab Malik | మనీలాండరింగ్ కేసులో మహారాష్ట్ర మాజీ మంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) నవాబ్ మాలిక్కు సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. ఈ కేసులో మధ్యంతర బెయిల్ను కోర్టు మరో ఆరు నెలలు పొడిగించింది.
Shiv Sena | మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్ షాక్ ఇచ్చారు. అసలైన శివసేన పార్టీ తమదేనంటూ ఉద్ధవ్ ఠాక్రే వాదనలను తోసిపుచ్చారు. ముఖ్యమంత్రి ఏక్నాథ్�
‘ఫిట్రైజ్ ఇండియా 75’ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో నిర్వహించిన ట్రయల్ థాన్లో మహారాష్ట్ర పోలీసులు విజేతగా నిలిచారు.
ప్యాకేజింగ్ రంగంలో ఉన్న మోల్డ్టెక్ ప్యాకేజింగ్ కొత్తగా మూడు ప్లాంట్లను ప్రారంభించింది. తెలంగాణలోని సుల్తాన్పూర్, హర్యానాలోని పానిపట్, తమిళనాడులోని చెయ్యార్ వద్ద రూ.100 కోట్లతో ఆరంభించింది.
ప్రాదేశిక ప్రాంతాలపై ఆధిపత్యం కోసం మనుషులే కాదు..జంతువులు కూడా కొట్లాటకు దిగుతాయి. తమ ప్రాంతంలోకి కొత్త జంతువుల రాకను తీవ్రంగా ప్రతిఘటిస్తాయి. ఇందుకు కుమ్రంభీం ఆసిపాబాద్ జిల్లా కాగజ్నగర్ అటవీ కారిడ�
Eknath Shinde on Uddhav Thackeray | మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రేపై సీఎం ఏక్నాథ్ షిండే మండిపడ్డారు. (Eknath Shinde on Uddhav Thackeray) ఆయన అభివృద్ధి విరోధి అని విమర్శించారు.
Covid | కరోనా (Covid) కొత్త వేరియంట్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం మరింతగా అప్రమత్తమైంది. క్రిస్మస్, నూతన సంవత్సరం సెలవుల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లి తిరిగి వచ్చిన ప్రజలు తప్పనిసరిగా ఐదు రో�
ఇంటింటికీ నల్లా నీటిని అందించటంలో తెలంగాణ ముందున్నదని కేంద్ర ప్రభుత్వం మరోసారి ప్రకటించింది. దేశంలో అతిఎక్కువ కుటుంబాలు ముందుగా ఇంటింటికీ నల్లా నీటిని అందించిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది.
మహారాష్ట్రలో జరిగే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర సమన్వయకర్త శంకరన్న దోండ్గే ప్రకటించారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ నాయకత్వంలో రైతులు, పేదలు, దళితుల కోసం �
Cyber Fraud | సైబర్ నేరాలు భారీగా పెరుగుతున్నాయి. ఎంత అవగాహన కల్పిస్తున్నా.. కొందరు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. కేటుగాళ్లు బురిడీ కొట్టిస్తూనే ఉన్నారు. తాజాగా పుణేకు చెందిన ఓ ఇంజినీర్కు టోకరా వేశారు. సోషల్ మ�
Jitendra Awhad | మహారాష్ట్రకు చెందిన ఎన్సీపీ నేత జితేంద్ర అవద్ శ్రీరాముడు ‘మాంసాహారి’ అంటూ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై హిందూ సంఘాలు, బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువుల మనోభా�
ముంబై వరుస బాంబు పేలుళ్ల నిందితుడు, ఉగ్రవాది దావూద్ ఇబ్రహీం చిన్ననాటి ఇంటితో పాటు అతడి కుటుంబానికి చెందిన మూడు వ్యవసాయ భూములను ఈ నెల 5న వేలం వేయనున్నారు. ఈ ఆస్తులన్నీ ముంబాకే గ్రామంలో ఉన్నాయి.
మహారాష్ట్రలోని లాతూర్ నగరంలో నీటికి కటకట ఏర్పడింది. ఈ ప్రాంతంలో తక్కువ వర్షపాతం నమోదవ్వడంతో మంజర డ్యామ్లో నీటి నిల్వ శాతం దాని సామర్థ్యంలో 20 శాతానికి పడిపోయింది.