Crime News | ఓ యువకుడు దారుణానికి పాల్పడ్డాడు. మద్యానికి డబ్బులివ్వలేదని తల్లిని చంపేశాడు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో ఆదివారం చోటు చేసుకుంది.
వ్యవస్థాపక దినోత్సవాలకు సిద్ధమవుతున్న కాంగ్రెస్కు ఝలక్ తగిలింది. ఆ పార్టీ నేత, సావనేర్ నియోజకవర్గ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సునీల్ కేదార్ శాసన సభ్యత్వం రద్దయింది
Tadoba Andhari Tiger Reserve | మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా తడోబా అంధారి టైగర్ రిజర్వ్ అటవీ ప్రాంతం ఎంత ప్రసిద్ధి చెందిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎంతో అందమైన, ఆకర్షించే చారల పులులను చూడటానికి ఇది సరైన ప్రదేశ
INSACOG | కరోనా మళ్లీ వణికిస్తున్నది. మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన మహమ్మారి మళ్లీ జడలు విప్పుతున్నాయి. భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ కేసులు పెరుగుతుండడంతో సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
Road Accident | మహారాష్ట్ర (Maharashtra)లో ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident )చోటు చోసుకుంది. పాండ్రకోడ వద్ద ఆదివారం రాత్రి 12:30 గంటల ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రిమ్స్ వైద్య కళాశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు( RIMS students )బాలసాయి వి
ఇస్లామ్ స్టేట్ (ISIS) నెట్వర్క్ కేసులో నాలుగు రాష్ట్రాల్లో యాంటీ టెర్రర్ ఏజెన్సీ ఎన్ఐఏ (NIA) ఆకస్మిక దాడులు చేస్తున్నది. కర్ణాటక, మహారాష్ట్ర, జార్ఖండ్, ఢిల్లీలోని 19 ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారు.
రాజస్థాన్, మహారాష్ట్రలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో (Road Accident) ఎనిమిది మంది మరణించారు. రాజస్థాన్లో (Rajasthan) సికార్ జిల్లాలో శ్రీమాధోపుర్లో ఎదురుగా వస్తున్న బస్సును కారు ఢీకొట్టింది.
మహారాష్ట్రలోని నాగ్పూర్లో (Nagpur) ఉన్న ఓ సోలార్ కంపెనీలో భారీ పేలుడు (Explosion) సంభవించింది. దీంతో 9 మంది మృతిచెందారు. పేలుడు ధాటికి పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
Road accident | మహారాష్ట్రంలోని నాగ్పూర్ జిల్లా కటోల్ తాలూకాలోగల సోన్ఖంబ్ ఏరియాలో శుక్రవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నాగ్పూర్ నుంచి కటోల్ వైపు ఏడుగురు ప్రయాణికులతో వెళ్తున్న కారును ఎదుర�
Maharashtra: ఓ ప్రభుత్వ అధికారి కుమారుడు.. తన గర్ల్ఫ్రెండ్ను కొట్టాడు. కోపంతో ఆమెపై తన డ్రైవర్తో కారు ఎక్కించాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని థానేలో జరిగింది. ప్రియా అనే అమ్మాయి తనకు జరిగిన అన్యాయం గురి�
మహారాష్ట్రలో ప్రభుత్వాలు మారినా రైతుల వెతలు మాత్రం తీరటం లేదు. దేశానికి వెన్నెముకగా చెప్పుకునే మన రైతులు వ్యవసాయం గిట్టుబాటుకాక అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
Maharashtra | మహారాష్ట్రలో 2,366 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు ఆ రాష్ట్ర అసెంబ్లీలో మంత్రి అనిల్ భాయిదాస్ పాటిల్ గురువారం ప్రకటించారు. 10 నెలల కాలంలో అంటే ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ వరకు 2,366 మంది �