Ayodhya | అయోధ్యలో రామ్లల్లా ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఈ నెల 22న మహారాష్ట్ర ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలని నిర్ణయించింది. అయితే, ఈ నిర్ణయాన్ని నలుగురు న్యాయ విద్యార్థులు బాంబే హైకోర్టు సవాల్ చేశారు.
తాగునీరు కోసం మహారాష్ట్ర, కర్ణాటక వెంట పరుగులు తీస్తున్న రాష్ట్ర ప్రభుత్వ తీరుపై అధికారులు విస్తుపోతున్నారు. ప్రభుత్వ ఆంతర్యం ఏమిటో అర్థంకాక తలలు పట్టుకుంటున్నారు.
రూ.5 వందల నోట్లపై రాముడి ఫొటో ముద్రించాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA Raja Singh) డిమాండ్ చేశారు. అమెరికా, థాయ్లాండ్ సహా పలు యూరప్ దేశాల్లో ఇప్పటికే కరెన్సీ నోట్లపై (Currency Notes) హిందూ దేవుళ్ల ఫొటోలను ముద్రిం
Eknath Shinde : కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత మిలింద్ దేవరా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి షిండే సారధ్యంలోని శివసేనలో చేరనుండటంపై మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే స్పందించారు.
కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) మరో యాత్రకు సిద్ధమయ్యారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ముందు భారత్ జోడో పేరుతో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ఆయన యాత్ర నిర్వహించిన విషయం తెలిసిందే.
Love, Not Lust | బాలిక, ఒక వ్యక్తి మధ్య ఉన్నది ప్రేమ సంబంధమేనని కోర్టు భావించింది. బాలికపై లైంగిక దాడి కామం వల్ల జరిగిందని కాదని పేర్కొంది. (Love, Not Lust) నిందితుడికి బెయిల్ మంజూరు చేసింది.
Atal Setu : అటల్ సేతు బ్రిడ్జ్ను మోదీ ప్రారంభించారు. ముంబైలోని సముద్రంపై దీన్ని నిర్మించారు.ఈ బ్రిడ్జ్ పొడుగు 21 కిలోమీటర్లు. ముంబై ఎయిర్పోర్ట్ నుంచి నవీ ముంబై ఎయిర్పోర్ట్ మధ్య దూరాన్ని తగ్గిస్తుంది. �
Nawab Malik | మనీలాండరింగ్ కేసులో మహారాష్ట్ర మాజీ మంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) నవాబ్ మాలిక్కు సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. ఈ కేసులో మధ్యంతర బెయిల్ను కోర్టు మరో ఆరు నెలలు పొడిగించింది.
Shiv Sena | మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్ షాక్ ఇచ్చారు. అసలైన శివసేన పార్టీ తమదేనంటూ ఉద్ధవ్ ఠాక్రే వాదనలను తోసిపుచ్చారు. ముఖ్యమంత్రి ఏక్నాథ్�
‘ఫిట్రైజ్ ఇండియా 75’ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో నిర్వహించిన ట్రయల్ థాన్లో మహారాష్ట్ర పోలీసులు విజేతగా నిలిచారు.
ప్యాకేజింగ్ రంగంలో ఉన్న మోల్డ్టెక్ ప్యాకేజింగ్ కొత్తగా మూడు ప్లాంట్లను ప్రారంభించింది. తెలంగాణలోని సుల్తాన్పూర్, హర్యానాలోని పానిపట్, తమిళనాడులోని చెయ్యార్ వద్ద రూ.100 కోట్లతో ఆరంభించింది.