Congress Party: మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చౌహాన్.. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయనున్నారు. లోక్సభ ఎన్నికలకు ముందు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ సీనియర్ నేత త్వరలో బీజేపీలో చేరను�
మహారాష్ట్రలో మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించాలంటూ సామాజిక కార్యకర్త మనోజ్ జరాంగే మళ్లీ దీక్షకు దిగారు. శనివారం జల్నా జిల్లాలోని తన స్వగ్రామం అంతర్వాలి-సారతి గ్రామంలో ఆమరణ నిరాహార దీక్షను మొదలుపెట్టార�
Road Accident | మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. భోకర్ - ఉమారి రహదారిపై వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి వంతెనపై నుంచి కాల్వలో పడిపోయింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఐదుగురు ప్ర�
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని అన్నారం బరాజ్కు సంబంధించి ఇరిగేషన్ అధికారులు స్టడీ టూర్ కోసం మహారాష్ట్రలోని పుణెకు వెళ్లారు. మోడల్ స్టడీస్లో భాగంగా ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలోని బృందం
ఇటీవల మాజీ మంత్రి మిలింద్ దేవ్రా కాంగ్రెస్ను వీడి శివసేన(షిండే వర్గం)లో చేరారు. అదే బాటలో మహారాష్ట్ర కాంగ్రెస్ కీలక నేతలు త్వరలో పార్టీని వీడనున్నారు.
Mohan Bhagwat | ప్రపంచం మొత్తానికి భారత్ అవసరమని, ఇందుకు అనుగుణంగా దేశం ఎదగాల్సిన అవసరం ఉందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. ఏదో ఒక కారణంతో భారత్ ఎదగలేకపోతే భూలోకం మొత్తం వినాశనాన్ని ఎదుర్కోవాల్సి వస
Shivsena | మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన (UBT) నేత ఉద్ధవ్ ఠాక్రే దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు సోమవారం అంగీకరించింది. మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నర్వేకర్ ‘శివసేన’పై తీసుకు�
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే (CM Eknath Shinde) తనను క్రిమినల్గా మార్చాడని బీజేపీ ఎమ్మెల్యే గణ్పత్ గైక్వాడ్ (MLA Ganpat Gaikwad) ఆగ్రహం వ్యక్తంచేశారు. భూ వివాదంలో పోలీస్ స్టేషన్లోనే షిండే వర్గం శివసేన నేత మహే�
రామ్లీలా ఆధారంగా ప్రదర్శించిన ఓ నాటకంలో అభ్యంతరకర దృశ్యాలు, సంభాషణలు ఉన్నాయన్న ఆరోపణలపై మహారాష్ట్రలోని పుణే యూనివర్సిటీకి చెందిన ఓ ప్రొఫెసర్, ఐదుగురు విద్యార్థులపై కేసు నమోదైంది.
మహారాష్ట్రలో అధికార కూటమి నాయకుల మధ్య భూ పంచాయితి (Land dispute) కాల్పులకు దారితీసింది. సీఎం ఏక్నాథ్ షిండే వర్గానికి చెందిన శివసేన (Shivsena) నేతపై బీజేపీ (BJP) ఎమ్మెల్యే కాల్పులు జరిపారు.