మహారాష్ట్రలోని పుణెలో ప్రసిద్ధిగాంచిన దగడూ సేఠ్ వినాయక ఆలయం హోలీ సందర్భంగా ద్రాక్ష పండ్లతో ముస్తాబైంది. సుమారు 2 వేల కిలోల నలుపు, ఆకుపచ్చని ద్రాక్షలతో ఆదివారం ఆలయ ప్రాంగణాన్ని అందంగా తీర్చిదిద్దారు.
Sanjay Raut | లోక్సభ ఎన్నికలకు ముందు మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకున్నది. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన పార్టీతో ఇకపై పొత్తు లేదని వంచిత్ బహుజన్ అఘాడి పార్టీ అధినేత ప్రకాశ్ అంబేద్కర్ �
Death Penalty | ఆరేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడి దారుణంగా హత్య చేసిన నిందితుడికి కోర్టు మరణశిక్ష విధించింది. నిందితుడ్ని కాపాడేందుకు ప్రయత్నించిన అతడి తల్లికి ఏడేళ్లు జైలు శిక్ష విధించింది.
Muslim Inmates | మహారాష్ట్రలోని సతరా జిల్లా జైల్లో ముస్లిం ఖైదీలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రంజాన్ ఉపవాస దీక్షల నేపథ్యంలో ముస్లిం ఖైదీలకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు జైలు అధికారులు తెలిపారు.
మహారాష్ట్రలో మహావికాస్ అఘాడీ నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్న బీజేపీ సరికొత్త వ్యూహాలు రచిస్తున్నది. మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్ఎస్)ను ఎన్డీఏలో చేర్చుకునేందుకు పావులు కదుపుతున్నది. ఇందులో భాగంగా �
మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో భారీ ఎన్కౌంటర్ (Encounter) జరిగింది. మహారాష్ట్ర-తెలంగాణ సరిహద్దుల్లోని రేపన్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో ఉన్న కోలా మరక అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య �
మహారాష్ట్ర తెలుగు సాహిత్య అకాడమీ స్థాపనకు మహారాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో మహారాష్ట్రలోని తెలుగు సాహితీవేత్తల దశాబ్దాల ఎదురుచూపులకు తెరపడింది.
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ప్రకటన వెలువడి, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చిన తర్వాత కూడా ప్రధాని మోదీకి చెందిన చిత్రాలు పలు బహిరంగ ప్రదేశాల్లో కనిపించడంపై మహారాష్ట్రలో అభ్యంతరాలు వ్యక్త�
భారత మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ (Pratibha Patil) అస్వస్థతకు గురయ్యారు. దీంతో మహారాష్ట్రలోని పుణెలో ఉన్న భారతీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఆమె జ్వరం, ఛాతీలో ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారని వైద్యులు తె�
Padmakar Valvi : లోక్సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్కు బుధవారం గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి పద్మాకర్ వల్వి బీజేపీలో చేరారు.