Lok Sabha Pols | లోక్సభ ఎన్నికలకు (Lok Sabha Elections) రెండో విడత పోలింగ్ శుక్రవారం ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటింగ్ ప్రారంభమైన 8 గంటల్లో 50 శాతం మేర పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.
Lok Sabha Pols | లోక్సభ ఎన్నికలకు (Lok Sabha Elections) రెండో విడత పోలింగ్ శుక్రవారం ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇక ఉదయం 11 గంటల వరకు త్రిపుర (Tripura) రాష్ట్రంలో అత్యధిక పోలింగ్ శాతం నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.
అగ్ర కథానాయిక తమన్నాపై మహారాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివాదాస్పద ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్ ప్లాట్ఫామ్ మహాదేవ్కు అనుబంధ యాప్గా ఉన్న ఫెయిర్ ప్లే కోసం తమన్నా ప్రచారకర్తగా
లోక్సభ తొలిదశ ఎన్నికల పోలింగ్ (Lok Sabha Elections) కొనసాగుతున్నది. ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలు బారులుతీరారు. సాధారణ పౌరులతోపాటు సినీనటులు, రాజకీయ నాయకులు, ప్రముఖులు తమ ఓటుహక్కు వినియోగించుకుంటున్నార
Man Kills Children By Throwing Into Well | ఒక తండ్రి తన ముగ్గురు పిల్లలను హత్య చేశాడు. వారిని బావిలోకి విసిరి చంపాడు. ఆ తర్వాత పోలీసులకు ఫోన్ చేసి ఈ విషయం చెప్పాడు. అక్కడి నుంచి పారిపోయిన ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Cat | మహారాష్ట్ర (Maharashtra)లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బావిలో పడిపోయిన పిల్లిని (Cat) రక్షించేందుకు వెళ్లి ఐదుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.
Lok Sabha Elections | మహారాష్ట్రలోని మహాకూటమిలో సీట్ల సర్దుబాటు పూర్తయ్యింది. ఈ లోక్సభ ఎన్నికల్లో ఎవరెన్ని స్థానాల్లో పోటీ చేయాలనే విషయంలో శివసేన (ఉద్ధవ్ థాకరే వర్గం), ఎన్సీపీ (శరద్పవార్ వర్గం), కాంగ్రెస్ పార్టీ�
మహారాష్ట్రలో ఈ లోక్సభ ఎన్నికలు రెండు ప్రధాన పార్టీల భవితవ్యాన్ని తేల్చబోతున్నాయి. దశాబ్దాలుగా మరాఠా నేలపై ప్రభావాన్ని చూపిన శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లకు అసలైన వారసులెవరో ప్రజాక్�
కాంగ్రెస్ సర్కార్పై డ్రైవర్లు కన్నెర్ర చేస్తున్నారు. ఉపాధిని సృష్టించాల్సింది పోయి ఉన్న ఉపాధిని నాశనం చేసి.. జీవితాలను ఆగం చేస్తున్నదని మండిపడుతున్నారు.