Nana Patole | లోక్సభ ఎన్నికల ఫలితాల్లో అధిక సీట్లు సాధించడంపై మహారాష్ట్ర కాంగ్రెస్లో సంబరాలు మిన్నంటాయి. పార్టీ కార్యాలయంలో గురువారం విజయోత్సవాన్ని జరుపుకున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలేకు 9
Devendra Fadnavis | మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామాకు సిద్ధమయ్యారు. లోక్సభ ఎన్నికల్లో ఆ రాష్ట్రంలో బీజేపీ పరాజయానికి నైతిక బాధ్యత వహించారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేస్తానన�
సార్వత్రిక ఎన్నికల ఫలితాలు దేశంలో రాజకీయ మార్పులకు అనుకూలంగా ఉన్నాయని ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ తెలిపారు. ముంబైలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాట
భారత వాయు సేన (ఐఏఎఫ్) యుద్ధ విమానం సుఖోయ్ మంగళవారం మహారాష్ట్రలోని నాసిక్, షిరస్గావ్ గ్రామం వద్ద కూలిపోయింది. నాసిక్ రేంజ్ స్పెషల్ ఇన్స్పెక్టర్ జనరల్ డీఆర్ కరాలే తెలిపిన వివరాల ప్రకారం, వింగ్�
పార్టీలను చీల్చి..రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకున్న ఎన్డీయే కూటమికి మహారాష్ట్రలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్, శివసేన (ఉద్ధవ్ వర్గం), ఎన్సీపీ (శరద్పవార్)లతో కూడిన మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ
Car Crash: కొల్హాపూర్ సిటీలో ఓ జంక్షన్ వద్ద ఓ కారు నాలుగు బైక్లను ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందారు. కారు నడిపిన 72 ఏళ్ల వృద్ధుడు కూడా ప్రాణాలు కోల్పోయాడు. కారు బీభత్సం సృష్టించిన ఘటన సీసీటీవీ
Pune Porsche crash | మహారాష్ట్రలోని పూణేలో మే 19న జరిగిన పోర్షే కారు ప్రమాదం కేసులో పోలీస్ ఉన్నతాధికారికి ఒక్క ఫోన్ కాల్ అయినా చేయలేదని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తెలిపారు. పార్టీ ఎమ్మెల్యే సునీల్ టింగ్�
ఏకకాలంలో రైతు రుణమాఫీకి అవకాశం ఉన్న మార్గాలను ప్రభుత్వం అన్వేషిస్తున్నది. వివిధ రాష్ర్టాల అనుభవాలను అధ్యయనం చేస్తున్నది. 2019లో మహారాష్ట్ర ప్రభుత్వం ఏకకాలంలో రూ.2 లక్షల లోపు రుణాలను రద్దు చేయడంతో, అక్కడి అ�
మహారాష్ట్రలోని నాసిక్లో ఓ ఆభరణాల కంపెనీలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఐటీ శాఖ వర్గాలు ఆదివారం తెలిపిన వివరాల ప్రకారం, ఈ కంపెనీ, దాని ప్రమోటర్లు పన్నుల ఎగవేతకు పాల్పడుతున్నట్లు సమాచా
Lok Sabha Elections | దేశ వ్యాప్తంగా ఐదో విడుత ఎన్నికలకు పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 49 నియోజకవర్గాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుం�
గుజరాత్లోని అహ్మదాబాద్లో జీఎస్టీ చీఫ్ కమిషనర్గా పనిచేస్తున్న చంద్రకాంత్ వాల్వికి సంబంధించిన భారీ భూమి కొనుగోలు వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆయన మహారాష్ట్రలోని మహాబలేశ్వర్కు సమీపంలోని �
రాష్ట్రంలో మూడు నెలల్లో సారా నిర్మూలనే లక్ష్యంగా ఎక్సైజ్ శాఖ ఆదివారం దాడులకు శ్రీకారం చుట్టింది. తొలిరోజే రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో రూ.లక్షలాది విలువైన సారా, బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు.
ఓ ఫిబ్రవరి నెలలో మధ్యాహ్నం వేళ 77 ఏండ్ల వైజనాథ్ జగన్నాథ్ ఘోంగాడే మహారాష్ట్రలో ప్రవహించే మాన్గంగ నది ఒడ్డున నిలబడి ఉన్నాడు. అప్పుడు ఆ నది పరిస్థితి దయనీయంగా ఉండింది. అది చూసిన వైజనాథ్కు ఎంతో సిగ్గుగా అ�