Woman Jumps To Death | ఒక మహిళ తన ఇద్దరు పిల్లల్ని చంపింది. ఆ తర్వాత బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. తాను తీసుకున్న ఈ నిర్ణయానికి భర్త చిత్రహింసలు, వేధింపులు కారణమని సూసైడ్ నోట్లో ఆరోపించింది.
దేశంలో గ్రాండ్ ఓల్డ్ పార్టీ అని చెప్పుకొనే కాంగ్రెస్ పరిస్థితి నానాటికీ దిగజారుతున్నది. గతంలో సొంతంగా అధికారం చేపట్టే స్థాయి నుంచి లోక్సభలో ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ హోదాకు అవసరమైన కనీసం 10% ఎంపీ స్థ�
Lok Sabha elections | కేంద్రంలో ఎవరు అధికారం చేపట్టాలనేది నిర్ణయించడంలో మహారాష్ట్రది కీలకపాత్ర. దేశంలో ఉత్తరప్రదేశ్ తర్వాత అత్యధిక లోక్సభ స్థానాలు ఉన్నది ఇక్కడే. 48 స్థానాలు ఉన్న మహారాష్ట్రలో ఈసారి రాజకీయ సమీకరణా�
Fire Accident : మహారాష్ట్రలోని పాల్ఘర్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. నలసపోరా ప్రాంతంలోని రెస్టారెంట్లో మంగళవారం మధ్యాహ్నం మంటలు చెలరేగాయి.
మంచిర్యాల జిల్లా కేంద్రం నుంచి మహారాష్ట్రకు టాటా ఏస్లో అక్రమంగా తరలిస్తున్న రూ. 2 లక్షల విలువైన మద్యాన్ని పట్టుకున్నట్లు టాస్క్ఫోర్స్ సిబ్బంది, స్థానిక పోలీసులు పట్టుకున్నారు. శనివారం ఉదయం భీమారం శి�
Lok Sabha Pols | లోక్సభ ఎన్నికలకు (Lok Sabha Elections) రెండో విడత పోలింగ్ శుక్రవారం ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటింగ్ ప్రారంభమైన 8 గంటల్లో 50 శాతం మేర పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.
Lok Sabha Pols | లోక్సభ ఎన్నికలకు (Lok Sabha Elections) రెండో విడత పోలింగ్ శుక్రవారం ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇక ఉదయం 11 గంటల వరకు త్రిపుర (Tripura) రాష్ట్రంలో అత్యధిక పోలింగ్ శాతం నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.
అగ్ర కథానాయిక తమన్నాపై మహారాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివాదాస్పద ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్ ప్లాట్ఫామ్ మహాదేవ్కు అనుబంధ యాప్గా ఉన్న ఫెయిర్ ప్లే కోసం తమన్నా ప్రచారకర్తగా
లోక్సభ తొలిదశ ఎన్నికల పోలింగ్ (Lok Sabha Elections) కొనసాగుతున్నది. ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలు బారులుతీరారు. సాధారణ పౌరులతోపాటు సినీనటులు, రాజకీయ నాయకులు, ప్రముఖులు తమ ఓటుహక్కు వినియోగించుకుంటున్నార