New Criminal Laws | దేశంలో కొత్త సోమవారం నుంచి మూడు క్రిమినల్ చట్టాలు అమలులోకి వచ్చాయి. రెండురాష్ట్రాలకు చెందిన పోలీసులు కొత్త చట్టాల్లోని పలు సెక్షన్ల కింద తొలి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్ల�
Contaminated Water | కలుషిత నీరు తాగి సుమారు వంద మంది గ్రామస్తులు అస్వస్థతకు గురయ్యారు. వారిని పలు ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వైద్య బృందాలు ఆ గ్రామాన్ని సందర్శించి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయ�
Crocodile | మహారాష్ట్ర వ్యాప్తంగా గత రెండు రోజుల నుంచి వానలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో వాగులు, వంకలు, చెరువులు, నదులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో మొసళ్లు రోడ్లపై దర్శనమిస్తూ, వాహనదా�
Sharad Pawar | అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన కలిసి తమ పార్టీ పోటీ చేస్తుందని శరద్ చంద్ర పవార్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ స్పష్టం చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు �
Wrong Surgery | గాయపడిన బాలుడి కాలుకు సర్జరీ బదులు డాక్టర్లు సున్తీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ పొరపాటు జరిగింది. ఇది తెలిసి షాకైన బాలుడి తల్లిదండ్రులు వైద్యాధికారులతోపాటు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో డాక్�
Road Accident | మహారాష్ట్ర (Maharashtra)లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. శుక్రవారం అర్ధరాత్రి రెండు కార్లు ఎదురెదురుగా ఢీ కొన్నాయి (Two Cars Collision).
జిల్లాలో గుట్కా దందా జోరుగా సాగుతున్నది. కొందరు వ్యాపారులు పొరుగున ఉన్న మహారాష్ట్ర నుంచి గుట్టుచప్పుడు కాకుండా ఇక్కడికి తీసుకొచ్చి సొమ్ము చేసుకోవడం చర్చనీయాంశమవుతున్నది.
Ganja Seize | రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని 280 కిలోల గంజాయిని పోలీసులు సీజ్ చేశారు. గంజాయి స్మగ్లింగ్కు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.
Zika Virus | మహారాష్ట్రలో జికా వైరస్ కలకలం రేపుతున్నది. పుణేకు చెందిన ఓ వైద్యుడితో పాటు ఆయన కూతురు ఇద్దరూ వైరస్ బారినపడ్డారు. ప్రస్తుతం వారి ఇద్దరి పరిస్థితి నిలకడగా ఉన్నది. ఈ విషయాన్ని అధికారులు ధ్రువీకరించా
woman ends life with daughter | పిల్లలను చదివించే ఆర్థిక స్థోమత లేకపోవడంతో ఐదేళ్ల కుమార్తెతో కలిసి మహిళ బావిలోకి దూకింది. మరో కుమారుడ్ని కూడా వెంట తీసుకెళ్లేందుకు ఆమె ప్రయత్నించింది. అయితే ఆమెతో వెళ్లేందుకు నిరాకరించిన ఆ �
Sanjay Raut | తమ పార్టీ పేరు, గుర్తును లాక్కోకపోతే మహారాష్ట్రలో 20-22 లోక్సభ సీట్లు గెలిచేవాళ్లమని శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ అన్నారు. అక్టోబర్లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో వేరే పేరు, గుర్తుపై పోటీ చేయాలని స
ప్రేమించిన యువతి.. తనను దూరం పెట్టిందన్న కక్షతో ఓ యువకుడు ఆమెపై అత్యంత పాశవికంగా దాడికి తెగబడ్డాడు. రోడ్డుపై నడుస్తూ వెళ్తున్న యువతిని వెంటాడి దారుణంగా హత్య చేశాడు.