Pune Porsche crash | మహారాష్ట్రలోని పూణేలో మే 19న జరిగిన పోర్షే కారు ప్రమాదం కేసులో పోలీస్ ఉన్నతాధికారికి ఒక్క ఫోన్ కాల్ అయినా చేయలేదని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తెలిపారు. పార్టీ ఎమ్మెల్యే సునీల్ టింగ్�
ఏకకాలంలో రైతు రుణమాఫీకి అవకాశం ఉన్న మార్గాలను ప్రభుత్వం అన్వేషిస్తున్నది. వివిధ రాష్ర్టాల అనుభవాలను అధ్యయనం చేస్తున్నది. 2019లో మహారాష్ట్ర ప్రభుత్వం ఏకకాలంలో రూ.2 లక్షల లోపు రుణాలను రద్దు చేయడంతో, అక్కడి అ�
మహారాష్ట్రలోని నాసిక్లో ఓ ఆభరణాల కంపెనీలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఐటీ శాఖ వర్గాలు ఆదివారం తెలిపిన వివరాల ప్రకారం, ఈ కంపెనీ, దాని ప్రమోటర్లు పన్నుల ఎగవేతకు పాల్పడుతున్నట్లు సమాచా
Lok Sabha Elections | దేశ వ్యాప్తంగా ఐదో విడుత ఎన్నికలకు పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 49 నియోజకవర్గాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుం�
గుజరాత్లోని అహ్మదాబాద్లో జీఎస్టీ చీఫ్ కమిషనర్గా పనిచేస్తున్న చంద్రకాంత్ వాల్వికి సంబంధించిన భారీ భూమి కొనుగోలు వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆయన మహారాష్ట్రలోని మహాబలేశ్వర్కు సమీపంలోని �
రాష్ట్రంలో మూడు నెలల్లో సారా నిర్మూలనే లక్ష్యంగా ఎక్సైజ్ శాఖ ఆదివారం దాడులకు శ్రీకారం చుట్టింది. తొలిరోజే రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో రూ.లక్షలాది విలువైన సారా, బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు.
ఓ ఫిబ్రవరి నెలలో మధ్యాహ్నం వేళ 77 ఏండ్ల వైజనాథ్ జగన్నాథ్ ఘోంగాడే మహారాష్ట్రలో ప్రవహించే మాన్గంగ నది ఒడ్డున నిలబడి ఉన్నాడు. అప్పుడు ఆ నది పరిస్థితి దయనీయంగా ఉండింది. అది చూసిన వైజనాథ్కు ఎంతో సిగ్గుగా అ�
Eknath Shinde’s Luggage Checked | మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే లగేజీని ఎన్నికల కమిషన్ (ఈసీ) అధికారులు తనిఖీ చేశారు. హెలికాప్టర్లో ఆయన వెంట తెచ్చిన సూట్కేసులు, బ్యాగులను తెరిచి చెక్ చేశారు. మహారాష్ట్రలోని నాసిక్ జిల్�
బుల్లెట్ ట్రైన్ పేరుచెప్పి ప్రధాని మోదీ సహా బీజేపీ నేతలు ఎన్నికల ప్రచారం చేసుకొంటున్నారని, అలాంటి ఖరీదైన రైలులో ఏ పేదోడైనా ఎక్కుతాడా? అని మహారాష్ట్రలో పాలఘర్ జిల్లాలోని దహాను అంబేసరి, జంషేట్ తదితర గ
Rains | ఆర్థిక రాజధాని ముంబయి నగరంలో ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఒక్కసారిగా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షం మొదలైంది. వర్షంతో నగరంలో ట్రాఫిక్ జామ్ అయ్యింది.
ఈ లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమి విజయం సాధిస్తే అయోధ్యలోని రామమందిరాన్ని శుద్ధిచేస్తామని మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే అన్నారు. రామమందిర నిర్మాణంలో ప్రధాని మోదీ ప్రొటోకాల్ను పాటించలే
viral video | మద్యం మత్తులో ముగ్గురు యువతులు వీరంగం సృష్టించారు. మహారాష్ట్ర (Maharashtra) ముంబై సమీపంలోని విరార్ ప్రాంతంలో (Virar area) అర్ధరాత్రి హల్చల్ చేశారు.