Cross-Voting | మహారాష్ట్రలో శుక్రవారం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమి మహా వికాస్ అఘాడీకి భంగపాటు ఎదురైంది. క్రాస్ ఓటింగ్ ద్వారా అదనంగా ఎమ్మెల్సీ స్థానం పొందవచ్చని భావించింది. అయితే అధికార మహాయుతి
బీజేపీ సంకీర్ణ ప్రభుత్వ పాలనలోని మహారాష్ట్రలో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. రాష్ట్రంలోని అమరావతి డివిజన్ ఐదు జిల్లాల్లో ఈ ఏడాది జనవరి నుంచి జూన్ మధ్య 557 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడినట్టు అధిక�
Earthquake | మహారాష్ట్ర (Maharashtra)లో భూకంపం (Earthquake) సంభవించింది. హింగోలి (Hingoli)లో బుధవారం ఉదయం 7:14 గంటల ప్రాంతంలో భూమి ఒక్కసారిగా కంపించింది.
Sanjay Raut : మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే వర్గం శివసేన నేత కుమారుడు (Shinde Sena Leader’s Son) మద్యం సేవించి బీఎండబ్ల్యూ కారు డ్రైవ్ చేస్తూ స్కూటర్పై వెళ్తున్న భార్యాభర్తలను ఢీకొట్టిన ఘటన కలకలం రేపింది.
Man Sets On Fire Live-In Partner | మహిళతో సహజీవనం చేస్తున్న వ్యక్తి తన ఊరికి వెళ్లి మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇది తెలిసిన ఆమె నిలదీయడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో సహజీవనం చేస్తున్న మహిళపై కిరోసిన్ పోసి �
KCR | ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన తెలంగాణ అనతికాలంలోనే దేశానికి ఆదర్శంగా పాలనను అందించిందని బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. విద్యుత్, సాగునీరు, వ్యవసాయ తదితర రంగాల్లో బీఆర్ఎస్ ప్�
మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో జికా వైరస్ కేసులు నమోదుకావటంతో కేంద్రం ఆయా రాష్ర్టాలను అప్రమత్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతరం పరిస్థితిని పర్యవేక్షించాలని, ముఖ్యంగా గర్భిణులకు పరీక్షలు జర
hit and run | రోడ్డు పక్కగా నడిచి వెళ్తున్న వృద్ధుడ్ని ఒక కారు ఢీకొట్టింది. దీంతో అతడు గాల్లోకి ఎగిరిపడ్డాడు. తీవ్రంగా గాయపడిన ఆ వృద్ధుడు చికిత్స పొందుతూ మరణించాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యిం�
Uddhav Thackeray : లోక్సభలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రసంగ భాగాలను, కొన్ని వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించడం విచారకరమని శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే ఆందోళన వ్యక్తం చేశారు.
మహారాష్ట్రలోని పూణెలో జికా వైరస్ (Zika Virus) కలకలం సృష్టిస్తున్నది. వైరస్ విజృంభిస్తుండటంతో ఇప్పటివరకు ఆరు కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ బారినపడినవారిలో ఇద్దరు గర్భవతులు కూడా ఉన్నారు. దీంతో రాష్ట్ర ఆరోగ్యవిభ
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువన మహారాష్ట్రలో నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లను సోమవారం ఎత్తారు. జూలై 1 నుంచి అక్టోబర్ 28 వరకు గేట్లు తెరిచి ఉంచాలన్న సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు గేట్లను పైకి ఎత్తారు