జిల్లాలో జోరుగా అక్రమ దందా సాగుతున్నది. కొందరు వ్యాపారులు మహారాష్ట్ర నుంచి చెక్పోస్టులను దాటుకొని పశువులు, దేశీదారు, గంజా యి, గుట్కావంటివి యథేచ్ఛగా సరఫరా చేస్తూ అందినకాడికి దండుకుంటున్నట్లు తెలుస్తున
Ajit Pawar | మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అసంతృప్తికి గురయ్యారు. కీలక ఒప్పందం కార్యక్రమానికి ఆహ్వానించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం ఏక్నాథ్ షిండేతో ఫోన్లో మాట్లాడారు. మైత్రి ధర్మానికి కట్ట
Uddhav Thackeray | అసెంబ్లీ ఎన్నికల తర్వాత ‘నువ్వుంటావో, నేనుంటానో తేల్చుకుందాం’ అని మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ను ఈ మేరకు ఆయన సవాల్ చేశారు.
Lost Dog Returns Home | యాజమానితో కలిసి తీర్థయాత్రకు వెళ్లిన ఒక పెంపుడు కుక్క అక్కడ తప్పిపోయింది. అయితే 250 కిలోమీటర్లు ప్రయాణించి తిరిగి యజమాని ఇంటికి చేరింది. దీంతో సంతోషం పట్టలేని ఆ కుక్క యాజమాని దాని రాకను గ్రాండ్గ�
Nawab Malik | మనీలాండరింగ్ కేసులో ఎన్సీపీ నేత, మహారాష్ట్ర మాజీ మంత్రి నవాబ్ మాలిక్కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆరోగ్య సమస్యల నేపథ్యంలో ఆయనకు బెయిల్ను మంజూరు చేసింది.
Woman Chained In forest | ఒక మహిళను అడవిలోని చెట్టుకు గొలుసులతో కట్టేశారు. గొర్రెలు కాసుకునే వ్యక్తి ఆమె ఆర్తనాదాలు విన్నాడు. ఆ మహిళ వద్దకు చేరుకున్నాడు. ఆమె దీనస్థితి చూసి షాకయ్యాడు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్�
దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 20 మందిని మోసగించి, పెండ్లి చేసుకున్న ఫిరోజ్ నియాజ్ షేక్ (43)ను మహారాష్ట్ర పోలీసులు ఈ నెల 23న అరెస్ట్ చేశారు. నల్ల సోపారలోని ఓ మహిళను మాట్రిమోనియల్ వెబ్సైట్లో నిందితుడ�
Family Carries Injured Man On Cot | ఒక వృద్ధుడు గాయపడ్డాడు. దీంతో కుటుంబ సభ్యులు అతడ్ని మంచంపై మోశారు. పడవలో నీటి ప్రవాహాన్ని దాటారు. సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న రూరల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
Goods Train Derails | గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. నాలుగు వ్యాగన్లు పూర్తిగా పట్టాలు తప్పినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ సంఘటన వల్ల రైళ్ల రాకపోకలపై ఎలాంటి ప్రభావం లేదని చెప్పారు. అయితే గూడ్స్ రైలు పట్టాలు తప్ప�
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్పై రాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ సంచలన ఆరోపణలు చేశారు. మూడేండ్ల క్రితం రాష్ట్రంలోని మహావికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని అస్థిరపరి�
భారీ వర్షాలతో మహారాష్ట్ర అతలాకుతలం అవుతున్నది. గురువారం ముంబైలో తెల్లవారు జామున 4 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు 100 మి.మీ. పైగా వర్షపాతం నమోదయ్యింది. పలు ప్రాంతాల్లో 150 మి.మీ. పైగా వర్షం కురిసింది. ముంబైతో