Sharad Pawar | మహారాష్ట్రపై పట్టు సాధించడమే తన లక్ష్యమని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్చంద్ర పవార్) అధ్యక్షుడు శరద్ పవార్ తెలిసారు. దీని కోసం ఈ ఏడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ తప్పకుండా విజయం
Man Kills Son | ఒక వ్యక్తి తన కుమారుడ్ని దారుణంగా చంపాడు. కాగితాల ఉండను నోట్లో కుక్కి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు షాక్ అయ్యారు. నిందితుడ్ని అరెస్ట్ చేశారు.
Onion price | ఎన్నికల ముందు వరకు అదుపులో ఉన్న ఉల్లిగడ్డల ధరలు మళ్లీ కొండెక్కుతున్నాయి. కొద్ది రోజుల్లో రాబోతున్న బక్రీద్ వల్ల వీటికి డిమాండ్ పెరిగినట్టు పేర్కొంటున్నారు. గత రెండు వారాలుగా వీటి ధరలు 30 నుంచి 50 శా
మహారాష్ట్రలో మహావికాస్ అఘాడీ కూటమిలో లుకలుకలు ప్రారంభమయ్యాయి. లోక్సభ ఎన్నికల సమయంలో సాంగ్లి స్థానంపై పోటీ విషయంపై కాంగ్రెస్, శివసేన(యూబీటీ) మధ్య విభేదాలు పొడచూపగా.. ఇప్పుడు రాష్ట్రంలో త్వరలో జరుగనున�
Onion Prices | సరఫరాలు తగ్గుముఖం పట్టడంతో గత రెండు వారాలుగా ఉల్లి ధరలు ఎగబాకుతున్నాయి. డిమాండ్ పెరగడంతో ఉల్లి ధరలు ఇటీవల ఏకంగా 50 శాతం పెరగడంతో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. వచ్చే ఐదు రోజులు పలు రాష్ర్టాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కేంద్ర వాతావరణ శాఖ వెల్లడించింది.
ప్రాణాంతకమైన క్యాన్సర్ వ్యాధితో ఒక పక్క పోరాడుతూనే నీట్లో 720కి 715 మార్కులు సాధించిన ముంబైలోని ఘట్కోపర్కు చెందిన మౌలిక్ పటేల్ అనే విద్యార్థి అందరికీ ఆదర్శంగా నిలిచాడు. అలెన్ కెరీర్ ఇనిస్టిట్యూట్�
మహారాష్ట్రలో ‘మరాఠా రిజర్వేషన్ల’ ఉద్యమం మళ్లీ మొదలైంది. సామాజిక కార్యకర్త మనోజ్ జరాంగే శనివారం ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించారు. అయితే ఆయన నిరాహార దీక్షకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు.
Nana Patole | లోక్సభ ఎన్నికల ఫలితాల్లో అధిక సీట్లు సాధించడంపై మహారాష్ట్ర కాంగ్రెస్లో సంబరాలు మిన్నంటాయి. పార్టీ కార్యాలయంలో గురువారం విజయోత్సవాన్ని జరుపుకున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలేకు 9
Devendra Fadnavis | మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామాకు సిద్ధమయ్యారు. లోక్సభ ఎన్నికల్లో ఆ రాష్ట్రంలో బీజేపీ పరాజయానికి నైతిక బాధ్యత వహించారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేస్తానన�
సార్వత్రిక ఎన్నికల ఫలితాలు దేశంలో రాజకీయ మార్పులకు అనుకూలంగా ఉన్నాయని ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ తెలిపారు. ముంబైలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాట
భారత వాయు సేన (ఐఏఎఫ్) యుద్ధ విమానం సుఖోయ్ మంగళవారం మహారాష్ట్రలోని నాసిక్, షిరస్గావ్ గ్రామం వద్ద కూలిపోయింది. నాసిక్ రేంజ్ స్పెషల్ ఇన్స్పెక్టర్ జనరల్ డీఆర్ కరాలే తెలిపిన వివరాల ప్రకారం, వింగ్�
పార్టీలను చీల్చి..రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకున్న ఎన్డీయే కూటమికి మహారాష్ట్రలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్, శివసేన (ఉద్ధవ్ వర్గం), ఎన్సీపీ (శరద్పవార్)లతో కూడిన మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ
Car Crash: కొల్హాపూర్ సిటీలో ఓ జంక్షన్ వద్ద ఓ కారు నాలుగు బైక్లను ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందారు. కారు నడిపిన 72 ఏళ్ల వృద్ధుడు కూడా ప్రాణాలు కోల్పోయాడు. కారు బీభత్సం సృష్టించిన ఘటన సీసీటీవీ