రెండు కూటములు కూడా తమ గతం నుంచి పాఠాలు నేర్చుకుంటూ ముందుకు సాగటమన్నది వారు వేయవలసిన మొదటి అడుగు. ఎవరు ఎటువంటి పాఠాలు నేర్చుకుంటారు? మునుముందు ఏ విధంగా వ్యవహరిస్తారన్నది రెండవ ప్రశ్న.
BJP Incharges | మహారాష్ట్ర, జార్ఖండ్, హరియాణా సహా జమ్మూ కశ్మీర్ అసెంబ్లీకి తర్వలో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలో ఆయా రాష్ట్రాలకు బీజేపీ అధిష్ఠానం ఇన్చార్జీలను సోమవారం ప్రకటించింది.
PPE Kits | ఒక కుటుంబం పీపీఈ కిట్లు ధరించింది. చనిపోయిన వ్యక్తి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించింది. అయితే ఆ వ్యక్తి ఏ కరోనా వల్లనో మరణించలేదు. తేనెటీగలు దాడి నుంచి తప్పించుకునేందుకు ఆ కుటుంబ సభ్యులు పీపీఈ క�
లోక్సభ ఎన్నికల ముందు వరకు స్నేహగీతం పాడిన మహారాష్ట్ర పార్టీలు ఇప్పుడు అసమ్మతి గళం వినిపిస్తున్నాయి. అటు మహాయుతి(ఎన్డీయే)లో, ఇటు మహావికాస్ అఘాడీ(ఇండియా కూటమి)లో విభేదాలు మొదలయ్యాయి.
cop's son rams woman | పోలీస్ అధికారి కొడుకు వేగంగా కారు నడిపాడు. రోడ్డు దాటుతున్న మహిళను ఢీకొట్టాడు. దీంతో ఆమె గాల్లోకి ఎగిరి దూరంగా రోడ్డుపై పడింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Sharad Pawar | మహారాష్ట్రపై పట్టు సాధించడమే తన లక్ష్యమని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్చంద్ర పవార్) అధ్యక్షుడు శరద్ పవార్ తెలిసారు. దీని కోసం ఈ ఏడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ తప్పకుండా విజయం
Man Kills Son | ఒక వ్యక్తి తన కుమారుడ్ని దారుణంగా చంపాడు. కాగితాల ఉండను నోట్లో కుక్కి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు షాక్ అయ్యారు. నిందితుడ్ని అరెస్ట్ చేశారు.
Onion price | ఎన్నికల ముందు వరకు అదుపులో ఉన్న ఉల్లిగడ్డల ధరలు మళ్లీ కొండెక్కుతున్నాయి. కొద్ది రోజుల్లో రాబోతున్న బక్రీద్ వల్ల వీటికి డిమాండ్ పెరిగినట్టు పేర్కొంటున్నారు. గత రెండు వారాలుగా వీటి ధరలు 30 నుంచి 50 శా
మహారాష్ట్రలో మహావికాస్ అఘాడీ కూటమిలో లుకలుకలు ప్రారంభమయ్యాయి. లోక్సభ ఎన్నికల సమయంలో సాంగ్లి స్థానంపై పోటీ విషయంపై కాంగ్రెస్, శివసేన(యూబీటీ) మధ్య విభేదాలు పొడచూపగా.. ఇప్పుడు రాష్ట్రంలో త్వరలో జరుగనున�
Onion Prices | సరఫరాలు తగ్గుముఖం పట్టడంతో గత రెండు వారాలుగా ఉల్లి ధరలు ఎగబాకుతున్నాయి. డిమాండ్ పెరగడంతో ఉల్లి ధరలు ఇటీవల ఏకంగా 50 శాతం పెరగడంతో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. వచ్చే ఐదు రోజులు పలు రాష్ర్టాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కేంద్ర వాతావరణ శాఖ వెల్లడించింది.
ప్రాణాంతకమైన క్యాన్సర్ వ్యాధితో ఒక పక్క పోరాడుతూనే నీట్లో 720కి 715 మార్కులు సాధించిన ముంబైలోని ఘట్కోపర్కు చెందిన మౌలిక్ పటేల్ అనే విద్యార్థి అందరికీ ఆదర్శంగా నిలిచాడు. అలెన్ కెరీర్ ఇనిస్టిట్యూట్�
మహారాష్ట్రలో ‘మరాఠా రిజర్వేషన్ల’ ఉద్యమం మళ్లీ మొదలైంది. సామాజిక కార్యకర్త మనోజ్ జరాంగే శనివారం ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించారు. అయితే ఆయన నిరాహార దీక్షకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు.