ప్రాదేశిక ప్రాంతాలపై ఆధిపత్యం కోసం మనుషులే కాదు..జంతువులు కూడా కొట్లాటకు దిగుతాయి. తమ ప్రాంతంలోకి కొత్త జంతువుల రాకను తీవ్రంగా ప్రతిఘటిస్తాయి. ఇందుకు కుమ్రంభీం ఆసిపాబాద్ జిల్లా కాగజ్నగర్ అటవీ కారిడ�
Eknath Shinde on Uddhav Thackeray | మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రేపై సీఎం ఏక్నాథ్ షిండే మండిపడ్డారు. (Eknath Shinde on Uddhav Thackeray) ఆయన అభివృద్ధి విరోధి అని విమర్శించారు.
Covid | కరోనా (Covid) కొత్త వేరియంట్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం మరింతగా అప్రమత్తమైంది. క్రిస్మస్, నూతన సంవత్సరం సెలవుల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లి తిరిగి వచ్చిన ప్రజలు తప్పనిసరిగా ఐదు రో�
ఇంటింటికీ నల్లా నీటిని అందించటంలో తెలంగాణ ముందున్నదని కేంద్ర ప్రభుత్వం మరోసారి ప్రకటించింది. దేశంలో అతిఎక్కువ కుటుంబాలు ముందుగా ఇంటింటికీ నల్లా నీటిని అందించిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది.
మహారాష్ట్రలో జరిగే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర సమన్వయకర్త శంకరన్న దోండ్గే ప్రకటించారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ నాయకత్వంలో రైతులు, పేదలు, దళితుల కోసం �
Cyber Fraud | సైబర్ నేరాలు భారీగా పెరుగుతున్నాయి. ఎంత అవగాహన కల్పిస్తున్నా.. కొందరు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. కేటుగాళ్లు బురిడీ కొట్టిస్తూనే ఉన్నారు. తాజాగా పుణేకు చెందిన ఓ ఇంజినీర్కు టోకరా వేశారు. సోషల్ మ�
Jitendra Awhad | మహారాష్ట్రకు చెందిన ఎన్సీపీ నేత జితేంద్ర అవద్ శ్రీరాముడు ‘మాంసాహారి’ అంటూ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై హిందూ సంఘాలు, బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువుల మనోభా�
ముంబై వరుస బాంబు పేలుళ్ల నిందితుడు, ఉగ్రవాది దావూద్ ఇబ్రహీం చిన్ననాటి ఇంటితో పాటు అతడి కుటుంబానికి చెందిన మూడు వ్యవసాయ భూములను ఈ నెల 5న వేలం వేయనున్నారు. ఈ ఆస్తులన్నీ ముంబాకే గ్రామంలో ఉన్నాయి.
మహారాష్ట్రలోని లాతూర్ నగరంలో నీటికి కటకట ఏర్పడింది. ఈ ప్రాంతంలో తక్కువ వర్షపాతం నమోదవ్వడంతో మంజర డ్యామ్లో నీటి నిల్వ శాతం దాని సామర్థ్యంలో 20 శాతానికి పడిపోయింది.
Cop Attacked | కొత్త నేర చట్టానికి వ్యతిరేకంగా నిరసన చేస్తున్న లారీ డ్రైవర్లు ఒక పోలీస్పై దాడి చేశారు. (Cop Attacked) కర్రలతో కొట్టడంతోపాటు అక్కడి నుంచి తరిమారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Uddhav Thackeray | మరి కొన్ని నెలల్లో జరుగనున్న లోక్సభ ఎన్నికల్లో తమకు 23 సీట్లు కావాలని ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray ) నేతృత్వంలోని శివసేన (యూబీటీ) డిమాండ్ చేసింది. అయితే ఈ ప్రతిపాదనను కాంగ్రెస్ తిరస్కరించింది.
Fire in Train | ప్యాసింజర్ రైలులో ఒక్కసారిగా అగ్ని కీలలు ఎగిసిపడ్డాయి. చూస్తుండగా కొన్ని భోగీలు అగ్నికి ఆహుతయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా ప్రాంతానికి చేరుకునే లోపే బోగీల్లోని ఫర్నీచర్ పూర్తిగా కాలిపోయింది.
Dhananjay Munde | మహారాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ధనంజయ్ ముండే (Dhananjay Munde)కు కరోనా సోకింది. పరీక్షలో పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని ఆయన కార్యాలయం తెలిపింది. అయితే వేరియంట్ వివరాలు వెల్లడించలేదు.