తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు అటవీ ప్రాంతాల్లో వరుసగా పులులు మృతి చెందడం అధికారులను కలవరపెడుతున్నది. గతేడాది జనవరి 1 నుంచి డిసెంబర్ 25 వరకు దేశవ్యాప్తంగా 200కుపైగా పులులు మృతి చెందినట్టు తాజా గణాంకాలు స్పష�
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతం మట్కాకు అడ్డాగా మారింది. కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దున జహీరాబాద్ డివిజన్లోని గ్రామాల్లో జోరుగా మట్కా సాగుతోంది. న్యాల్కల్ మండలంలోని రాజోల మట్కాకు అడ్డాగా మారి�
ISIS | నిషేధిత ఉగ్రవాద సంస్థ ఐసీస్కు మద్దతు ఇచ్చి, నిధులు సమకూరుస్తున్నట్లు ఓ ఇంజినీర్పై ఆరోపణలు ఉన్నాయి. దీంతో మహారాష్ట్రకు చెందిన యాంటీ టెర్రరిజం స్క్వాడ్(ఏటీఎస్) నాసిక్లో ఇంజినీర్(32)ను �
Ayodhya | అయోధ్యలో రామ్లల్లా ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఈ నెల 22న మహారాష్ట్ర ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలని నిర్ణయించింది. అయితే, ఈ నిర్ణయాన్ని నలుగురు న్యాయ విద్యార్థులు బాంబే హైకోర్టు సవాల్ చేశారు.
తాగునీరు కోసం మహారాష్ట్ర, కర్ణాటక వెంట పరుగులు తీస్తున్న రాష్ట్ర ప్రభుత్వ తీరుపై అధికారులు విస్తుపోతున్నారు. ప్రభుత్వ ఆంతర్యం ఏమిటో అర్థంకాక తలలు పట్టుకుంటున్నారు.
రూ.5 వందల నోట్లపై రాముడి ఫొటో ముద్రించాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA Raja Singh) డిమాండ్ చేశారు. అమెరికా, థాయ్లాండ్ సహా పలు యూరప్ దేశాల్లో ఇప్పటికే కరెన్సీ నోట్లపై (Currency Notes) హిందూ దేవుళ్ల ఫొటోలను ముద్రిం
Eknath Shinde : కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత మిలింద్ దేవరా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి షిండే సారధ్యంలోని శివసేనలో చేరనుండటంపై మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే స్పందించారు.
కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) మరో యాత్రకు సిద్ధమయ్యారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ముందు భారత్ జోడో పేరుతో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ఆయన యాత్ర నిర్వహించిన విషయం తెలిసిందే.
Love, Not Lust | బాలిక, ఒక వ్యక్తి మధ్య ఉన్నది ప్రేమ సంబంధమేనని కోర్టు భావించింది. బాలికపై లైంగిక దాడి కామం వల్ల జరిగిందని కాదని పేర్కొంది. (Love, Not Lust) నిందితుడికి బెయిల్ మంజూరు చేసింది.