Sushil Kumar Shinde | 2024 లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. మహారాష్ట్రకు చెందిన ఓ సీనియర్ నేత (senior leader) కీలక ప్రకటన చేశారు. క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు (retires from active politics).
కొంతకాలంగా నిలకడగా ఉన్న ఉల్లి ధరలు మళ్లీ పెరగడం సామాన్యులను కలవరపాటుకు గురిచేస్తున్నది. మార్చిలో రూ.15 ఉన్న కిలో ఉల్లిధర ప్రస్తుతం 45-50కి పెరిగింది. మున్ముందు మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఈ నెల 24 నాటికి మరాఠాలకు రిజర్వేషన్లు మంజూరు చేయకపోతే, 25 నుంచి నిరవధిక ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని మహారాష్ట్ర బీజేపీ ప్రభుత్వాన్ని మనోజ్ జరాంగే హెచ్చరించారు.
మహారాష్ట్రలో డీఆర్ఐ అధికారులు భారీ మొత్తంలో డ్రగ్స్ పట్టుకొన్నారు. ఛత్రపతి శంభాజీనగర్లో 23 కేజీల కొకైన్, 2.9 కేజీల మెఫెడ్రోన్తో పాటు ఒక నిందితుడి ఇంటి నుంచి 30 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్టు అధికారు
Emergency landing | రెడ్ బర్డ్ అకాడమీకి చెందిన టెక్నామ్ ఎయిర్క్రాఫ్ట్ VT-RBT లో సాంకేతిక లోపం తలెత్తడంతో ముందే గుర్తించిన ట్రెయినర్ అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అయితే ఈ ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో ఎయిర్క్రాఫ్ట
‘కర్నాటక, మహారాష్ట్ర తదితర రాష్ర్టాల్లో నేటికీ పవర్ కట్ కొనసాగుతున్నా.. దేశంలోనే ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో గత పదేండ్లుగా 24 గంటల విద్యుత్ను అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని ఎమ్మ
మహారాష్ట్రలోని మహాయుతి (బీజేపీ, శివసేన-షిండే వర్గం, ఎన్సీపీ-అజిత్పవార్ వర్గం) కూటమి ప్రభుత్వంలో కుమ్ములాటలు మొదలయ్యాయి. వచ్చే ఏడాది జరగనున్న లోక్సభ ఎన్నికలకు సంబంధించి సీట్ల పంపంకంపై కూటమి పార్టీల మధ
అమ్మవారి నవరాత్రోత్సవాల సందర్భంగా ఐదో రోజు గురువారం అమ్మవారు స్కంధమాత రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు తమ పిల్లలకు అమ్మవారి సన్నిధిలో అక్షరాభ్యాస పూజలు నిర్వహించారు.
అవయవ దానం కోసం పురుషుల కన్నా మహిళలే అధికంగా తమ సమ్మతి తెలియజేస్తున్నారు. అవయవ దానం కోసం ఆధార్ ప్రామాణీకరణ సంతకాల కోసం ఇటీవల నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ప్లాంట్ ఆర్గనేజేషన్ (ఎన్ఓటీటీఓ) వెబ
పీ, ఒడిశా నుంచి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు గంజాయి స్మగ్లింగ్ జరుగుతుందనే పక్కా సమాచారంతో తెలంగాణ స్టేట్ యాంటీ నార్కొటిక్ బ్యూరో(టీనాబ్), బొల్లారం పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించారు.
మహారాష్ట్రలోని (Maharashtra) సమృద్ధి ఎక్స్ప్రెస్వేపై (Samruddhi Expressway) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున 12.30 గంటలకు ఔరంగాబాద్ జిల్లా (Aurangabad) వైజాపూర్ వద్ద ఎక్స్ప్రెస్వేపై వేగంగా దూసుకొచ్చిన ఓ ట్రావ�