TSRTC | ఆర్టీసీ బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. మహాలక్ష్మి పథకంలో భాగంగా ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన ‘మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం’ కార్యక్రమంతో ప్రయాణికుల సంఖ్య భారీగా పెరుగుతున్నది. రోజు ప్రయాణించే వారి స�
ప్రభుత్వం ప్రారంభించిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో తమ బతుకులు రోడ్డున పడ్డాయని ఆటో కార్మిక కుటుంబాలు ఆవేదన వ్యక్తంచేస్తున్నాయి. పెరిగిన డీజిల్ ధరలతో ఇప్పటికే సతమతమవుతున్న తమపై ప్రభుత్వ నిర్ణయం మూలి�
మొన్నటిదాకా ఖాళీగా కనిపించిన ఆర్టీసీ బస్సు లు.. ‘మహాలక్ష్మి’ ఎఫెక్ట్తో కిక్కిరిసిపోతున్నాయి. దీంతో కాలేజీకి వెళ్లే విద్యార్థులకు సీటు కాదు కదా.. బస్సులో నిల్చుండే జాగ కూడా దొరకడం లేదు.
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించింది. దీంతో తమకు ఉపాధి కరువై బతుకుదెరువు కష్టమైందని ఆటోవాలాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలోని వివిధ �
రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పేరు తో ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం తమ ఆదాయానికి గండికొట్టిందని ఆటోవాలాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల ఆటో యూనియన�
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పేరిట ప్రభుత్వం తమ పొట్టకొట్టొదంటూ మణికొండ మున్సిపాలిటీ మర్రిచెట్టు చౌరస్తాలో సోమవారం ఆటోడ్రైవర్ యూనియన్ ఆధ్వర్యంలో రాస్తారోకోను నిర్వహించారు.
‘మహిళలను గౌరవించండి.. వారికి కేటాయించిన సీట్లను వారికే ఇవ్వండి’.. ఇది ఆర్టీసీ బస్సుల్లో కనిపించే స్లోగన్. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకంతో బస్సుల్లో ప్రయాణించే మహిళా ప్రయాణ�
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండల కేంద్రంలో ఆదివారం ఆటోవాలాలు బంద్ నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని అమలు చేయడాన్�
ఆటో కార్మికులు ఆందోళన కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్ సర్కారు మా పొట్ట కొట్టిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని తాము స్వాగతిస్తున్నామని, కానీ ఈ పథకంతో తాము ఉపాధి కోల్పోయామన�
కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడం వల్ల మహిళలు ఆటోలు ఎక్కడం లేదని, దీంతో ఉపాధి కోల్పోయామని ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలోని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్�
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణమేమో కానీ తాము ఉపాధి కోల్పోతున్నామని ఆటోవాలాలు ఆందోళన చెందుతున్నారు. వెంటనే ఉచిత బస్సు ప్రయాణాన్ని రద్దు చేసి తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆటోడ్రైవ
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో తాము ఉపాధి కోల్పోతున్నామని ఆటో డ్రైవర్లు ఆందోళన చెందుతున్నారు. మహాలక్ష్మి పథకంతో తాము జీవనోపాధి కోల్పోతున్నామని, వెంటనే ఈ పథకాన్ని రద్ద�