మహాలక్ష్మీ పథకం ప్రారంభానికి ముందు బస్సుల్లో 45 నుంచి 60 మంది ప్రయాణించేవారని ఆ సంఖ్య గణనీయంగా పెరిగి డీజిల్ వాడకంలో తేడా, టైర్లపై భారం, కమాన్పట్టీలు ..విరగడం, బస్సుల మెయింటనెన్స్ విపరీతంగా పెరిగిందని అద
ఆటో డ్రైవర్లు కదం తొక్కారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీరుకు నిరసనగా రోడ్డెక్కారు. మహిళలకు బస్సు ఫ్రీజర్నీకి అవకాశం ఇవ్వడంతో తమ బతుకులు ఆగమయ్యాయని, కుటుంబాలు గడువలేని పరిస్థితి నెలకొన్నదని, వెంటనే ఆదుకోవాల�
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చీరాగానే హడావిడిగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం ఆదిలోనే అభాసుపాలవుతున్నది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పించడం మంచిదే.. కానీ రద్దీకి తగ్గట్లు బస్సులు ల�
విద్యార్థుల కోసం బస్సులు నడపాలని కోరుతూ ఏబీవీపీ ఆధ్వర్యంలో కామారెడ్డి ఆర్టీసీ డిపో ఎదుట శనివారం విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మనోజ్ మాట్లాడుతూ.. ప్రభ�
కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో భాగంగా ప్రవేశ పెట్టిన ఉచిత బస్సు ప్రయాణానికి మహిళల నుంచి భారీ స్పందన వస్తుంటే.. ఆర్టీసీ యాజమాన్యానికి మాత్రం తలనొప్పి అవుతున్నది. ఈ పథక�
అభయహస్తం ఐదు గ్యారెంటీల దరఖాస్తు ఫారం ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నది. పూర్తి లోపబూయిష్టంగా ఉండగా, దరఖాస్తు దారులను తికమకపెడుతున్నది. అప్లికేషన్ నింపేటప్పుడు అనేక అనుమానాలు తలెత్తుతుండగా, ఆయాచ�
మహాలక్ష్మి పథకంతో తమ బతుకులు ఆగమవుతున్నాయని, నమ్మి ఓటేస్తే రోడ్డున పడేస్తారా.. అంటూ ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు శుక్రవారం దండేపల్లి మండల కేంద్రంతో పాటు తాళ్లపేటలో ఆటో యూనియన్ సంఘా�
మహాలక్ష్మీ పథకంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో మా కుటుంబాలు రో డ్డున పడ్డాయ్.. ఆదుకోవాలని చేతులెత్తి మొక్కుతున్నాం’ అని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు.
ఆర్టీసీకి వెన్నుదన్నుగా నిలిచి నిత్యం నిబద్ధతతో విధులు నిర్వర్తిస్తూ.. లక్షల మంది ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తున్న సిబ్బందిపై దాడులకు దిగితే సహించబోమని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జ
మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య పెరగడం, రద్దీకి సరిపడా బస్సులు లేకపోవడంతో ప్రభుత్వం 340 అద్దెబస్సుల కోసం టెండర్లు పిలిచింది. గడువు ముగుస్తున్నప్పటికీ టెండర్ వేసేందుకు ఎవరూ ము
ప్రజా సంక్షేమం, అభివృద్ధి, మెరుగైన పాలన కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ప్రజా పాలన ఉమ్మడి నల్లగొండ జిల్లా నోడల్ ఆఫీసర్ ఆర్వీ కర్ణన్
Praja Palana | ప్రజాపాలనకు తొలిరోజు భారీ స్పందన లభించింది. ఒక్కరోజులో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలోనే 81,964 దరఖాస్తులు వచ్చాయని అధికారులు వెల్లడించారు. ఆరు గ్యారెంటీలకు 79,110.. ఇతర దరఖాస్తులు 2854 అందాయని తెలిపారు.
ఈ ఏడాది మార్చి నెలాఖరు వరకు ఆర్టీసీ గ్రేటర్ జోన్ పరిధిలో 560 వరకు విద్యుత్ బస్సులు ఏర్పాటు చేయాల్సి ఉన్న ఆర్టీసీ యాజమాన్యం ప్రస్తుతం ఆ దిశగా ముందుకు సాగడం లేదు.