TSRTC | సంక్రాంతి పండక్కి ఉప్పల్ క్రాస్ రోడ్డు నుంచి సొంతూళ్లకు వెళ్లే వారికి అలర్ట్! ఉప్పల్ క్రాస్ రోడ్డు నుంచి భువనగిరి-యాదగిరిగుట్ట, మోత్కూరు, తొర్రూరు వైపునకు వెళ్లే బస్సులను టీఎస్ఆర్టీసీ మార్చింద�
సంక్రాంతి పండగ నేపథ్యంలో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించడంతో నగర ప్రజలు సొంతూళ్లకు ప్రయాణమయ్యారు. ఎంజీబీఎస్, జేబీఎస్, పటాన్చెరువు, మియాపూర్, కూకట్పల్లి, ఎల్బీనగర్, ఉప్పల్ వంటి ప్రాంతాల్లో ప్రయ�
మెట్పల్లి పట్టణంతోపాటు పరిసర ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి చెందిన వలస కూలీలు భవన నిర్మాణ రంగాల్లో పని చేస్తుంటారు. ప్రకాశం, నెల్లూరు, గుంటూరు తదితర ప్రాంతాలకు చెందిన వారంతా కుటుంబ సభ్యులు, బం�
Revanth Reddy |హైదరాబాద్: విద్యుత్తు రంగ నిపుణులు, వివిధ రాష్ర్టాల విద్యుత్తు విధానాలను సమగ్రంగా అధ్యయనం చేసి, శాసనసభలో చర్చించి.. తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర విద్యుత్తు విధానాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉందని సీఎం ర
మహాలక్ష్మీ పథకం ప్రారంభమైనప్పటి నుంచి తమకు కష్టాలు మొదలయ్యాయని ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫ్రీ బస్తో ఓవర్లోడ్ అయి క్లచ్ప్లేట్లు, కట్టలు విరగడం, టైర్లు పగులుతున్నందు
కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంతో తాము ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆటో కా ర్మికులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఆర్టీసీ బస్సులలో టిక్కెట్ జారీ చేసే క్రమంలో తలెత్తే చిల్లర సమస్య ఇప్పట్లో తీరే అవకాశాలు కనిపించడం లేదు. ఆర్టీసీ బస్సులలో నిరంతరాయంగా చిల్లర సమస్యల కొనసాగుతూనే ఉంటుంది.
హాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం పథకంలో మహిళలు తప్పనిసరిగా ఒరిజినల్ గుర్తింపు కార్డును వెంట తేవాల్సిందేనని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ మరోసారి తేల్చిచెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని గ్రామాలు, పట్టణాల్లో ప్రజాపాలన పేరిట వారం రోజుల పాటు ఆరు గ్యారెంటీలపై ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తుల్లో ప్రధానంగా �
మొదటి గ్యారెంటీ కింద మహాలక్ష్మి పథకంలో ఉచిత బస్సు ప్రయాణం, సిలిండర్ 500, రూ.2,500 మహిళలకు ఇస్తామని తెలిపింది. రేషన్కార్డున్న మహిళలకే ఉచిత బస్సు సౌకర్యం ఉంటుందా? మిగతా వారు ఉచిత బస్సు సౌకర్యం కోల్పోతారా? అనే ప�
వంట గ్యాస్ ఈ-కేవైసీ కోసం గ్యాస్ ఏజెన్సీల వద్ద ప్రజలు బారులు తీరుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ గ్యాస్ ఏజెన్సీలు, డిస్ట్రిబ్యూటర్ల కార్యాలయాల వద్ద ఉదయం నుంచే రద్దీ కనిపిస్తున్నది.
ప్రయాణికుల రవాణాకు బస్సులు సరి పోవడం లేదు. మహాలక్ష్మి పథకం ఎఫెక్ట్తో ఉమ్మడి జిల్లాలో ప్రయాణికుల సంఖ్య రెట్టింపయ్యింది. యాదగిరిగుట్టతో పాటు పలు క్షేత్రాలకు భక్తుల తాకిడి భారీగా పెరిగింది. పర్యాటక ప్రా�
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రజా పాలన కార్యక్రమంలో ‘అభయ హస్తం’ దరఖాస్తులు పోటెత్తాయి. ఎనిమిది రోజులపాటు నిర్వహించిన ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లాలోని అన్ని గ్రామ పంచాయత
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘మహాలక్ష్మి’ ఉచిత బస్సు ప్రయాణ పథకంలో ఆర్టీసీ బస్సుల్లో ద్వంద్వ ప్రయోజనాలతోపాటు సమస్యలు ఉన్నాయని హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ (హెచ్హెచ్ఎఫ్) సర్వేలో తెలిసింద