ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనకు శ్రీకారం చుట్టింది. సీఎం రేవంత్రెడ్డి ఆదేశాలతో ఈనెల 28వ తేదీ నుంచి జనవరి 6వ తేదీ వరకు గ్రామస్థాయి సభలు నిర్వహించనున్నది
ఈనెల 30న ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆటోల బంద్ నిర్వహించనున్నట్లు వరంగల్ ఉమ్మడి జిల్లా ఆటోడ్రైవర్స్ జేఏసీ చైర్మన్ ఎండీ అంకుషావలి, ఉమ్మడి జిల్లా జేఏసీ గౌరవ అధ్యక్షుడు చిర్ర రమేశ్గౌడ్ తెలిపారు. మంగళవార
కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన, ఆరు గ్యారెంటీల అమలు కోసం ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు దరఖాస్తుల స్వీకరణ కోసం కార్యక్రమాన్ని చేపట్టిందని, అందుకోసం జిల్లా వ్యాప్తంగా అధికారు�
మహబూబ్నగర్-తాండూర్ రూట్లో నడిచే తాండూర్ డిపో బస్సులో మహిళలు లేకున్నా.. కండక్టర్ వారి పేరిట టికెట్లను జారీ చేసి వాటిని కిటికీలో నుంచి బయటకు పారేశారు.
ఆటో డ్రైవర్లకు ఉపాధి కల్పించాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మెదక్, దుబ్బాకలో ఆటో యూనియన్ల ఆధ్వర్యంలో శనివారం నిరసన ర్యాలీ
TSRTC | ఆర్టీసీకి అర్జెంటుగా అద్దె బస్సు లు కావాలని సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. ఆసక్తి ఉన్న వారు బస్సులు అద్దెకు ఇవ్వొచ్చని సూచించింది. మహిళల ఉచిత ప్రయాణ ప్రభావం ఆర్టీసీపై పడింది. మహాలక్ష్మీ పథకం ప్రారంభమ
TSRTC | ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణానికి ఒరిజినల్ ఐడీ కార్డు తప్పనిసరి అని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని మహిళలు, బాలికలు, థర్డ్ జెండర్లు పెద్ద ఎత్తున ఉపయ�
ఎన్నికలప్పుడు నెరవేర్చనలవి కాని హామీలను రెండు కారణాలతో ఇస్తారు. ఎలాగూ గెలిచేదీ లేదు కదా ఒక మాట అంటే పోయేదేముందిలే అనేది ఒకటి, బీజేపీ గనక బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రిని చేస్తామన్నట్టు! రెండవది ఎలాగైనా గెల
ప్రయాణికులకు ఇబ్బందుల్లేకుండా చూడాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ ఆర్టీసీ సిబ్బందికి సూచించారు. కామారెడ్డి బస్టాండ్ను కలెక్టర్ బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాలక్ష్మీ పథకానికి �
టర్ హైదరాబాద్ పరిధిలో సిటీ బస్సులు మహిళలకు నరకం చూపుతున్నాయి. మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకాన్ని అమల్లోకి తీసుకురావడంతో మహిళా ప్రయాణికులకు అవస్థలు మొదలయ్యాయి.
‘కేసీఆర్ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులకంటే, సృష్టించిన ఆస్తుల విలువే అధికంగా ఉన్నది. కానీ, కాంగ్రెస్ నాయకులు ఎన్నికల్లో అబద్ధాలు చెప్పినట్టే.. ప్రభుత్వంలోనూ వాస్తవాలు వక్రీకరిస్తున్నరు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలో బుధవారం ఆటో డ్రైవర్లు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన మహాలక్ష్మి పథకం తమ ఉపాధిని దెబ్బతీసిందని వాపోయారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మీ పథకంతో ఉపాధిని కోల్పోయామని, తమ కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందంటూ ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస�