కాంగ్రెస్ సర్కారు ప్రారంభించిన మహాలక్ష్మి పథకంతో తాము ఉపాధి కోల్పోతున్నామని, వెంటనే ఈ పథకాన్ని నిలిపివేయాలని కోరుతూ గురువారం ఆటో యూనియన్ల నాయకులు, యజమానులు, డ్రైవర్లు నిరసన చేపట్టారు.
మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సబ్సిడీకి సంబంధించి రూ.374 కోట్లను ఆర్టీసీకి బదిలీచేస్తూ ఉప ముఖ్యమంత్రి, ఆర్థికశాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క తొలి సంతకం చేశారు.
ఆటోలను నమ్ముకున్న బతుకులు ఆగమవుతున్నాయి. ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడంతో తమకు ఉపాధి లేకుండా పోతున్నదని ఆటోడ్రైవర్లు ఆందోళన చెందుతున్నారు.
మహాలక్ష్మీ పథకం తమ బతుకులను ఆగం జేసిందని.. కుటుంబాలను పోషించుకోలేక రోడ్డున పడే పరిస్థితి దాపురించిందని ఆటోవాలాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఆటోవాలాలు బుధవారం రోడ్డెక్కి నిరసనలక
‘ప్రజాభిప్రాయం మేరకే ప్రభుత్వ విధానాలు ఉంటాయి. బాలికలు, విద్యార్థులు ఇక నుంచి బస్పాస్లు తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం ఫ్రీ బస్సు సౌకర్యాన్ని కల్పించింది. మహాలక్ష్మి పథకంలో భాగంగా ఫ్రీ బస్పాస్�
ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోతున్నారని, సర్కారే ఆదుకోవా లని ఆటో డ్రైవర్లు డిమాండ్ చేశారు. బుధవారం హాలియాలో ఆటో డ్రైవర్లు నిరసన ర్యాలీ నిర్వహించారు. హాలియా ప్రధాన సెంటర్లో ధర్నా చేపట్టారు.
మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంపై మెదక్ కలెక్టరేట్లో కలెక్టర్ రాజర్షి షా, ఆర్టీసీ డీఎం సుధ, అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆ�
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం తమ జీవనోపాధిని దెబ్బతీస్తున్నదని ఆటోవాలాలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కేవలం పురుషులు మాత్రమే ఆటోల్లో ప్రయాణిస్తే తమకు గిట్టుబాటు కాదని, వచ్చే ఆదాయం పెట్రోల్�
మహిళలందరూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. వారు కూడా ఆర్థిక వ్యవస్థలో భాగం కావాలని ఆకాంక్షించారు. అలాగే, మహాలక్ష్మి పథకం మహిళలకు వరంలాంటిదని అన్నారు. మహాలక్�
ధాన్యం కొనుగోళ్ల వేళ రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. ధాన్యం అమ్మాలా.. వద్దా..? అనే మీమాంస కనిపిస్తున్నది. అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా కింద 500 బోనస్ చెల్లిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చినా.. ఇప్పటి�
‘మేం ఎట్లా బతకాలి.. ప్రయాణికులు లేక తల్లడిల్లుతున్నం.. ఫైనాన్స్ కట్టలేని దుస్థితిలో ఉన్నం.. కుటుంబాలు రోడ్డున పడేపరిస్థితి ఉంది.. ఉచిత బస్ ప్రయాణంతో నష్టపోతున్నం..’ అంటూ నిర్మల్ జిల్లా ఖానాపూర్ బస్టాం�
‘ఎన్నికల సమయంలో ప్రకటించిన ఆరు గ్యారంటీ స్కీములను వంద రోజుల్లో అమలు చేస్తాం.. సంపదను సృష్టించి సబ్బండ వర్గాలకు పంచి, వారు ఆత్మగౌరవంతో బతికేలా పథకాలు అమలు చేస్తాం.. తమ పార్టీ విజయాన్ని రాష్ట్ర ప్రజలకు అంకి
ఉచిత బస్సు ప్రయాణాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు పిలుపునిచ్చారు. భద్రాచలంలోని బస్టాండ్లో ఆదివారం ఆయన ఆర్టీసీ అధికారులతో కలిసి ‘మహాలక్ష్మి’ పథకంలో భాగంగా మహ
నిరుపేద కుటుంబాలు కార్పొరేట్ దవాఖానల్లో నాణ్యమైన వైద్యసేవలు పొందేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంను ప్రవేశ పెట్టిందని, ఈ పథకంను పేద కుటుంబాలు సద్వినియోగం చేసు