ఆరోగ్యశ్రీ పథకం పేద ప్రజలకు వరం అని ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ పథకం కింద రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు నగదు పెంపునకు సంబంధించిన పోస్టర్ను ఆవి�
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతోనే ఆరోగ్యశ్రీ పథకంలో వైద్య ఖర్చులకు రూ.10లక్ష వరకు పెంచారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని రిమ్స్ సూపర్స్పెషాలీటిలో ఆరోగ్యశ్
మునుగోడు నియోజకవర్గంలో ఇక నుంచి బెల్ట్ షాపులు ఉండవని నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా మునుగోడు క్యాంప్ కార్యాలయంలో ఆదివారం నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, �
పరిగి ఎమ్మెల్యేగా గెలుపొందిన డాక్టర్ టి. రాం మోహన్రెడ్డి విజయోత్సవ ర్యాలీని ఆదివారం పరిగిలో ఘనంగా నిర్వ హిం చారు. ప్రధాన వీధులగుండా ర్యాలీ సాగింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై డీజే ప�
మహిళా సాధికారతే రేవంత్రెడ్డి సర్కారు లక్ష్యమని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. ఆదివారం పెద్దపల్లి బస్టాండ్లో మహిళల ఫ్రీ బస్ సర్వీసును జెండా ఊపి ప్రారంభించారు.
మహిళా సాధికారతకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నా రు. మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆదివారం ఆయన పట్టణంలోని తిప్పాపూర్.
MLA Nagender | పేదల మేలు కోసం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్(MLA Nagender) అన్నారు. మహాలక్ష్మి పథకం (Mahalakshmi Scheme) కింద మహిళలకు ఆర్టీసీ బస్�
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘మహాలక్ష్మి’ పథకం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో శనివారం ప్రారంభమైంది. ఈ రెండు జిల్లా కేంద్రాల్లోని బస్టాండ్లలో ఆయా జిల్లాల కలెక్టర్లు వీపీ గౌతమ్, ప్రియాంక జెండాలు �
రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యానికి నిర్దేశించిన మహాలక్ష్మి పథకం శనివారం మధ్యాహ్నం నుంచి అమల్లోకి వచ్చింది. దీంతో మహిళల్లో ఆనందం వెల్లివిరిసింది. నగరవ్యాప్తంగా మొదటిరోజు పెద్ద సంఖ�
మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో మహాలక్ష్మి, ఆరోగ్యశ్రీ పథకాలను ఆయా జిల్లాల కలెక్టర్లు శనివారం లాంఛనంగా ప్రారంభించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఉచిత బస్ ప్రయాణం, జిల్
రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని శనివారం నుంచి అమల్లోకి తీసుకురావడంతో అతివలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకం అమల్లోకి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అధికారులు శనివారం మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పథకం బ్రోచర్ను �