రైతులే విత్తనశుద్ధి చేసుకోవాలి : ఏరువాక కోఆర్డినేటర్ రామకృష్ణ భూత్పూర్, మే 28 : రైతులే నిజమైన శాస్త్రవేత్తలని ఏరువాక కేంద్ర కో ఆర్డినేటర్ రామకృష్ణ అన్నారు. శనివారం మండలంలోని రావులపల్లి గ్రామంలో ఫ్రొఫె�
మండలంలోని చొక్కంపేట గ్రామ పేదల సొం తింటి కల త్వరలోనే నెరవేరబోతున్నది. ఇండ్లులేక అవస్థలు పడుతున్న పేదలకు రాష్ట్ర ప్రభుత్వం చేయూతనిస్తున్నది. సొంతింటి కోసం ఎన్నో ఏండ్ల నుంచి ఆశగా ఎదురుచూస్తూ పూరిగుడిసెల
పదోతరగతి వార్షిక పరీక్షలు శనివారం ప్రశాంతంగా ముగిశాయి. చివరిరోజు నిర్వహించి న సాంఘికశాస్త్రం పరీక్షకు 13,283మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా, 13,087మంది హాజరయ్యారు.
భూత్పూర్, మే 28 : భూత్పూర్లో జూన్ 4న మున్సిపల్ శాఖ మంత్రి, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్వహించనున్న బహిరంగ సభకు ప్రతి పల్లె నుంచి ప్రజలు భారీ గా తరలిరావాలని దేవరకద్ర ఎమ్మెల్యే ఆ�
జడ్చర్ల : తెలంగాణ ప్రభుత్వ హయాంలోనే వైద్య రంగానికి పెద్దపీట వేశారని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం పెద్ద అదిరాల గ్రామంలో రూ.1.20 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ప్ర
బాలానగర్, మే 22 : మన ఊరు- మన బడి కార్యక్రమంలో ఎంపికైనా పాఠశాలల్లో అన్ని వసతులు కల్పించాలని టీఎస్ఈడబ్ల్యూఐడీఎస్ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి అన్నారు. ఆదివారం మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలం చెన్నంగులగడ్�
ప్రశాంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ‘పది’ పరీక్షలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. సోమవారం నుంచి ప్రారంభం కానున్న ఎగ్జామ్స్ను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. కొవిడ్ క
అంతర్జాతీయ స్థాయికి ఎగుమతి చేసే దశకు రాష్ట్రం సంక్షేమంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేపల పెంపకమే మంచి ఆదాయం వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి �
ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ పద్మావతి దళితబంధు లబ్ధిదారులకు వాహనాలు పంపిణీ నాగర్కర్నూల్, మే 21 : దళితులు ఆర్థికాభివృద్ధి చెందాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని, అందులో భాగ�
నదిలో ఎడ్లబండ్లతో చిక్కుకున్న ఇద్దరు రైతులు ఒడ్డుకు చేర్చిన మత్స్యకారులు రాజోళి, మే 21 : రాజోళి మండలంలోని సుంకేశుల డ్యాంకు ఎగువన కురుస్తున్న వర్షాలకు శనివారం వరదతాకిడి ప్రారంభమైంది. డ్యాం జేఈ శ్రీనివాస్�
ఇన్ఫ్లో 72,592 క్యూసెక్కులు అవుట్ ఫ్లో 229 క్యూసెక్కులు నీటి నిల్వ 19.766 టీఎంసీలు అయిజ, మే 21 : కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వానలకు తుంగభద్ర డ్యాంకు వరద పోటెత్తుతున్నది. కేరళ తీరం నుంచి రుతుపవనాల రాక మ
యావత్ దేశం తెలంగాణవైపు చూస్తోంది రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య చైర్మన్ దూదిమెట్ల బాలరాజుయాదవ్ కల్వకుర్తి రూరల్, మే 21 : దేశంలో బీజేపీ పాలనలో ఉన్న రాష్ర్టాలు పలు సమస్యలతో సతమతమవుతున్నా�
మహబూబ్నగర్, మే 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : దేశంలో పాస్పోర్ట్ జారీ విషయంలో ఉన్నత ప్రమాణాలతో సేవలందించే దిశగా చేపట్టే చర్యలపై విస్తృతంగా అధ్యయనం చేసినట్లు ఎం పీ మన్నె శ్రీనివాస్రెడ్డి తెలిపారు. పార�