బ్యాంకుల వద్ద మాటువేసి.. ఖాతాదారులను ఏమార్చి చోరీలు నిందితుల నుంచి రూ.3.50 లక్షలు స్వాధీనం వివరాలు వెల్లడించిన ఎస్పీ రంజన్ రతన్కుమార్ గద్వాల న్యూటౌన్, మే 21 : బ్యాంకుల వద్ద కాపుకాసి నగదు డ్రా చేసుకొని వెళ�
మహబూబ్నగర్, మే 21 : జాతి ఐక్యతతోనే పురోభివృద్ధి సాధ్యమవుతుందని అదనపు కలెక్టర్ సీతారామారావు అన్నారు. కలెక్టరేట్లోని రెవెన్యూ సమావేశ మందిరంలో శనివారం నిర్వహించిన జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవంలో ప�
సొంత ఊరిలోనే పని కొనసాగుతున్న పనులు దినసరి కూలీ రూ.257 చెల్లించేలా నిర్ణయం జిల్లాలో దాదాపు 200 రకాల పనులు 280 గ్రామాలు, 32,447 జాబ్ కార్డులు ప్రతిరోజూ 27,969 మంది హాజరు నారాయణపేట టౌన్, మే 21 : సొంత ఊరిలోనే ఉపా ధి కల్పించడ�
వంటింటి నూనె ప్యాకెట్ నుంచి మొదలు నిత్యావసర ధరలన్నీ ఆకాశాన్నంటుతున్నాయి. కూరగాయలు, నిత్యావసరాల ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకి సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి.
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మోకాలడ్డుతుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు. నవోదయ, ఉన్నతవిద్య కళాశాల ఏర్పాటులో బీజేపీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం సహాయనిరాకరణ చేస్�
సబ్సిడీపై ప్రభుత్వం అందజేస్తున్న జీలు గ విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మె ల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. పట్టణంలోని ఆగ్రోస్ రై తు సేవా కేంద్రాల్లో జీలుగ విత్తనాల పంపిణీ కార్యక్రమాన�
అడవితల్లి ఆక్రందన పెడుతున్నది. కొల్లాపూర్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలో అక్రమ సాగు చేపట్టారు. నాలు గేండ్లుగా.. సుమారు 40 ఎకరాలకుపైగా మామిడి తోటలు వేశారు. కోడేరు మండలం నర్సాయిపల్లి శివారులో అడవుల చుట్టూ తవ్విన
మహబూబ్నగర్ : మహబూబ్ నగర్ పట్టణంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న మినీ ట్యాంక్ బండ్, పెద్ద చెరువులో నిర్మిస్తున్న ఐలాండ్కు విద్యుత్ సరఫరా కోసం వెంటనే ప్రణాళిక సిద్ధం చేయాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీని�