అడవితల్లి ఆక్రందన పెడుతున్నది. కొల్లాపూర్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలో అక్రమ సాగు చేపట్టారు. నాలు గేండ్లుగా.. సుమారు 40 ఎకరాలకుపైగా మామిడి తోటలు వేశారు. కోడేరు మండలం నర్సాయిపల్లి శివారులో అడవుల చుట్టూ తవ్విన
మహబూబ్నగర్ : మహబూబ్ నగర్ పట్టణంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న మినీ ట్యాంక్ బండ్, పెద్ద చెరువులో నిర్మిస్తున్న ఐలాండ్కు విద్యుత్ సరఫరా కోసం వెంటనే ప్రణాళిక సిద్ధం చేయాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీని�
కొల్లాపూర్ మామిడికి అధిక డిమాండ్ రంగంలోకి దిగిన దళారులు అడ్డాగా మారిన కొల్లాపూర్, పీకేపల్లి పోటాపోటీగా కొనుగోళ్లు.. ఢిల్లీ, ముంబయికి పండ్ల ఎగుమతి తక్కువ ధరతో దగాకు గురవుతున్న మామిడి రైతులు లాభాలు ఆర్
సహజ సిద్ధమైన ఎరువులతోనే అధిక దిగుబడులు రసాయన ఎరువుల వినియోగం అనర్థదాయకం క్షీణిస్తున్న భూ సారం, రోగాల బారిన ప్రజలు వ్యవసాయ ఉత్పత్తుల్లోనూ రసాయన అవశేషాలు సూచనలు పాటిస్తే శ్రేయస్కరం పంటల సాగులో సహజసిద్ధమ
పాలమూరు యూనివర్సిటీ రిజిస్ట్రార్ పవన్కుమార్ ఘనంగా జడ్చర్ల బీఆర్ఆర్ డిగ్రీ కళాశాల వార్షికోత్సవం జడ్చర్లటౌన్, మే 18: ప్రతి ఒక్కరి జీవితంలో విద్యార్థి దశ కీలకమైందని పాలమూరు యూనివర్సిటీ రిజిస్ట్రార్
తల్లీబిడ్డ క్షేమం గద్వాలటౌన్, మే 18: జిల్లా దవాఖాన ప్రాంగణంలో ఆటోలోనే మహిళ ప్రసవించిన సంఘటన బుధవారం గద్వాలలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. జిల్లా కేంద్రంలోని భీంనగర్కు చెందిన అరుణకు బుధవా�
‘పల్లెప్రగతి’ పనుల్లో అందరూ భాగస్వాములు కావాలి ఎంపీపీ శశికళాభీంరెడ్డి కోయిలకొండ, మే 18 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాలను మరింత సుందరంగా తీర్చిదిద్దాలని ఎంపీపీ శశ
పోలీసు టెక్నికల్ విభాగం బలోపేతానికి చర్యలు వీసీలో డీజీపీ మహేందర్రెడ్డి మహబూబ్నగర్ మెట్టుగడ్డ, మే 18 : సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసు యంత్రాంగం సమాయత్తం కావాలని డీజీపీ మహేందర్రెడ్డి అన్న�
గర్భిణులను గుర్తించి ఆన్లైన్లో నమోదు చేయాలి వైద్యారోగ్యశాఖ జాయింట్ డైరెక్టర్ పద్మజ మహబూబ్నగర్ మెట్టుగడ్డ, మే 18: ప్రభుత్వ దవాఖానల్లో గర్భిణులకు మెరుగైన వైద్యం అందించి సాధారణ కాన్పులు చేయాలని వైద�
డీసీసీబీ చైర్మన్ నిజాంపాషా ఖోఖో క్రీడా శిక్షణ శిబిరం ప్రారంభం మక్తల్ రూరల్, మే 18: రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సహిస్తున్నదని డీసీసీబీ చైర్మన్ చిట్యాల నిజాంపాషా అన్న�