Minister KTR | మహబూబ్నగర్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. దేవరకద్ర మండలంలోని వెంకపల్లిలో రూ.55 కోట్లతో చేపట్టిన పేరూరు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు.
Minister KTR | ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. దేవరకద్ర, కొడంగల్ నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. దేవరకద్ర నియోజకవర్గంలోని
మహబూబ్నగర్ : యూపీఎస్సీ పరీక్షల్లో జాతీయ స్థాయిలో 56వ ర్యాంక్ సాధించిన కె. కిరణ్మయిని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అభినందించారు. శుక్రవారం కిరణ్మయి కుటుంబ సభ్యులతో హైదరాబాద్లోని మంత్రి క్యాంప్ కా�
జడ్చర్ల టౌన్, జూన్3 : సరదాగా తోటి పిల్లలతో కలిసి ఈత కొట్టేందుకు వెళ్లి ఓ విద్యార్థి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర సంఘటన మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం ఉదండాపూర్ గ్రామంలో చో
మహబూబ్నగర్ : పట్టణ ప్రగతిలో భాగంగా ప్రతి సమస్యను గుర్తించి వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని 18వ వార్డ్ ప్రేమ్ నగర్లో పట్టణ ప్�
ఉమ్మడి జిల్లాలో అంబరాన్నంటిన తెలంగాణ అవతరణ వేడుకలు జిల్లా కేంద్రాల్లో త్రివర్ణ పతాకాలు ఎగురవేసిన ముఖ్య అతిథులు అభివృద్ధిలో అగ్రగామిగా రాష్ట్రం దూసుకెళ్తుందని కితాబు అలరించిన కవి సమ్మేళనాలు ఆకట్టుకు�
దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి కాంగ్రెస్ను వీడి టీఆర్ఎస్లోకి 100 మంది కొత్తకోట, జూన్ 2 : ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట ఉంటే అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు మీ ఇంటికే వస్తాయని దేవరకద్ర ఎమ్మెల్యే �
స్వరాష్ట్రంలో సకలజనుల సంక్షేమం, అభివృద్ధి ఆవిర్భావ వేడుకల్లో మంత్రి నిరంజన్రెడ్డి వనపర్తి, జూన్ 2 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ పాలన దేశంలోనే ఆదర్శంగా నిలిచిందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రె�
ప్రగతిశీల రాష్ట్రంగా ప్రపంచం దృష్టికి.. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు నాగర్కర్నూల్, జూన్ 2 : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో తెలంగాణకు అద్భుతమైన ప్రశంసలు వస్తున్�
సత్ఫలితాలనిస్తున్న ప్రభుత్వ పథకాలు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక సలహాదారు రమణాచారి నారాయణపేట, జూన్ 2 : బంగారు తెలంగాణ దిశగా రాష్ట్రంలో అడుగులు పడుతున్నాయని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక సలహాదారు రమణాచారి ప
ప్రజా సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ కృషి ప్రభుత్వ సలహాదారు అనురాగ్శర్మ గద్వాల, జూన్ 2 : దేశానికే ఆదర్శంగా తెలంగాణ నిలిచిందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, రిటైర్డ్ ఐపీఎస్ అనురాగ్శర్మ అన్నారు. రాష్ట్రంలో�
వాడవాడలా రెపరెపలాడిన మువ్వన్నెల జెండా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని గురువారం జిల్లావ్యాప్తంగా ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా వాడవాడలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వేడుకలను సంబురంగా నిర్వహించ�
రాష్ర్టావతరణ వేడుకలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లా కేంద్రంలోని పోలీసు పరేడ్ మైదానంలో గురువారం నిర్వహించనున్న వేడుకల్లో ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ముఖ్యఅతిథిగా పాల్గొని జాతీయ పతాక�