మహబూబ్నగర్ : తడి చెత్త నుంచి కంప్రెస్డ్ బయో గ్యాస్ ఉత్పత్తి చేసే ప్లాంట్ను మహబూబ్నగర్లో నెలకొల్పుతామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ మేరకు రూ.16 కోట్ల వ్యయంతో రెండు ఎకరాల విస్తీర్ణంల
మహబూబ్ నగర్ : కాపురానికి వెళ్లనన్న నవ వధువును తండ్రే దారుణంగా హత్య చేశాడు. నవ వధువుతో పాటు ఆమె తల్లిని చంపాడు. అనంతరం తాను విష గుళికలు మింగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ దారుణ ఘటన మహబూబ్నగ
మహబూబ్ నగర్ మే 30 : పట్టుదలతో చదివి నిరుద్యోగులు ఉద్యోగాలు సాధించాలని, ఇందుకోసం రాత్రిపగలూ తేడా లేకుండా చదవాలని ఎక్సైజ్ శాఖ శ్రీనివాస్ గౌడ్ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక ఉద్యోగాల నియామకాలు చేసిన తరుణం
శిక్షణా శిబిరంలో విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అచ్చంపేట, మే 28 : ఈ ప్రాంతంలోని యువతీయువకులు, మహిళలు వివిధ రంగాల్లో రాణించేందుకు స్కిల్ డెవలప్మెంట్ కోసం శాశ్వతంగా భవనం నిర్మాణం చేయించి నిరంతరం కార్యక్
రైతులే విత్తనశుద్ధి చేసుకోవాలి : ఏరువాక కోఆర్డినేటర్ రామకృష్ణ భూత్పూర్, మే 28 : రైతులే నిజమైన శాస్త్రవేత్తలని ఏరువాక కేంద్ర కో ఆర్డినేటర్ రామకృష్ణ అన్నారు. శనివారం మండలంలోని రావులపల్లి గ్రామంలో ఫ్రొఫె�
మండలంలోని చొక్కంపేట గ్రామ పేదల సొం తింటి కల త్వరలోనే నెరవేరబోతున్నది. ఇండ్లులేక అవస్థలు పడుతున్న పేదలకు రాష్ట్ర ప్రభుత్వం చేయూతనిస్తున్నది. సొంతింటి కోసం ఎన్నో ఏండ్ల నుంచి ఆశగా ఎదురుచూస్తూ పూరిగుడిసెల
పదోతరగతి వార్షిక పరీక్షలు శనివారం ప్రశాంతంగా ముగిశాయి. చివరిరోజు నిర్వహించి న సాంఘికశాస్త్రం పరీక్షకు 13,283మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా, 13,087మంది హాజరయ్యారు.
భూత్పూర్, మే 28 : భూత్పూర్లో జూన్ 4న మున్సిపల్ శాఖ మంత్రి, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్వహించనున్న బహిరంగ సభకు ప్రతి పల్లె నుంచి ప్రజలు భారీ గా తరలిరావాలని దేవరకద్ర ఎమ్మెల్యే ఆ�
జడ్చర్ల : తెలంగాణ ప్రభుత్వ హయాంలోనే వైద్య రంగానికి పెద్దపీట వేశారని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం పెద్ద అదిరాల గ్రామంలో రూ.1.20 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ప్ర
బాలానగర్, మే 22 : మన ఊరు- మన బడి కార్యక్రమంలో ఎంపికైనా పాఠశాలల్లో అన్ని వసతులు కల్పించాలని టీఎస్ఈడబ్ల్యూఐడీఎస్ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి అన్నారు. ఆదివారం మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలం చెన్నంగులగడ్�
ప్రశాంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ‘పది’ పరీక్షలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. సోమవారం నుంచి ప్రారంభం కానున్న ఎగ్జామ్స్ను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. కొవిడ్ క
అంతర్జాతీయ స్థాయికి ఎగుమతి చేసే దశకు రాష్ట్రం సంక్షేమంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేపల పెంపకమే మంచి ఆదాయం వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి �