ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ పద్మావతి దళితబంధు లబ్ధిదారులకు వాహనాలు పంపిణీ నాగర్కర్నూల్, మే 21 : దళితులు ఆర్థికాభివృద్ధి చెందాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని, అందులో భాగ�
నదిలో ఎడ్లబండ్లతో చిక్కుకున్న ఇద్దరు రైతులు ఒడ్డుకు చేర్చిన మత్స్యకారులు రాజోళి, మే 21 : రాజోళి మండలంలోని సుంకేశుల డ్యాంకు ఎగువన కురుస్తున్న వర్షాలకు శనివారం వరదతాకిడి ప్రారంభమైంది. డ్యాం జేఈ శ్రీనివాస్�
ఇన్ఫ్లో 72,592 క్యూసెక్కులు అవుట్ ఫ్లో 229 క్యూసెక్కులు నీటి నిల్వ 19.766 టీఎంసీలు అయిజ, మే 21 : కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వానలకు తుంగభద్ర డ్యాంకు వరద పోటెత్తుతున్నది. కేరళ తీరం నుంచి రుతుపవనాల రాక మ
యావత్ దేశం తెలంగాణవైపు చూస్తోంది రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య చైర్మన్ దూదిమెట్ల బాలరాజుయాదవ్ కల్వకుర్తి రూరల్, మే 21 : దేశంలో బీజేపీ పాలనలో ఉన్న రాష్ర్టాలు పలు సమస్యలతో సతమతమవుతున్నా�
మహబూబ్నగర్, మే 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : దేశంలో పాస్పోర్ట్ జారీ విషయంలో ఉన్నత ప్రమాణాలతో సేవలందించే దిశగా చేపట్టే చర్యలపై విస్తృతంగా అధ్యయనం చేసినట్లు ఎం పీ మన్నె శ్రీనివాస్రెడ్డి తెలిపారు. పార�
ఫలించిన మిషన్ భగీరథ ప్రయత్నం ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు సరఫరా హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామీణ, పట్టణ ప్రజలు పాన్గల్, మే 21 : ఇంటింటికీ స్వచ్ఛమైన, సురక్షితమైన, శుద్ధిచేసిన తాగునీటిని నల్లాల ద్వారా స�
కొల్లాపూర్, మే 21 : ఈనెల 20వ తేదీన ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ‘అడవిలో అక్రమసాగు’ శీర్షికన కథనం ప్రచురితమైంది. కాగా, దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ శనివారం కొల్లాప
బైక్ల చోరీకి పాల్పడిన నిందితులు నకిలీ ధ్రువపత్రాలతో విక్రయాలు అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్, రిమాండ్ వివరాలు వెల్లడించిన నాగర్కర్నూల్ ఎస్పీ అమ్రాబాద్, మే 21 : రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బైక్లను చోర
బ్యాంకుల వద్ద మాటువేసి.. ఖాతాదారులను ఏమార్చి చోరీలు నిందితుల నుంచి రూ.3.50 లక్షలు స్వాధీనం వివరాలు వెల్లడించిన ఎస్పీ రంజన్ రతన్కుమార్ గద్వాల న్యూటౌన్, మే 21 : బ్యాంకుల వద్ద కాపుకాసి నగదు డ్రా చేసుకొని వెళ�
మహబూబ్నగర్, మే 21 : జాతి ఐక్యతతోనే పురోభివృద్ధి సాధ్యమవుతుందని అదనపు కలెక్టర్ సీతారామారావు అన్నారు. కలెక్టరేట్లోని రెవెన్యూ సమావేశ మందిరంలో శనివారం నిర్వహించిన జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవంలో ప�
సొంత ఊరిలోనే పని కొనసాగుతున్న పనులు దినసరి కూలీ రూ.257 చెల్లించేలా నిర్ణయం జిల్లాలో దాదాపు 200 రకాల పనులు 280 గ్రామాలు, 32,447 జాబ్ కార్డులు ప్రతిరోజూ 27,969 మంది హాజరు నారాయణపేట టౌన్, మే 21 : సొంత ఊరిలోనే ఉపా ధి కల్పించడ�