హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్పై రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నిప్పులు చెరిగారు. కేసీఆర్ పులి లాంటోడు.. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ అన్నా.. కేసీఆర్కు తెలంగాణ అన
మహబూబ్నగర్ : సామాజికవేత్త మహాత్మా బసవేశ్వర 889వ జయంతి ఉత్సవాల సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీలో ఉన్న మహాత్మా బసవేశ్వర విగ్రహానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ పూలమాల వేసి ఘనంగా �
మహబూబ్నగర్ : సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రతిపక్ష నేతలు టీఆర్ఎస్ వైపు క్యూ కడుతున్నారని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హైదరాబాద్లోని తన క్యాంప్ కార్య�
ఒకప్పుడు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఏటా సుమారు 14 లక్షల మంది వలసలు వెళ్లేవారు. వీరిలో సింహభాగం మహారాష్ట్రలోని ముంబయి, పుణెకు వెళ్లి అక్కడి వివిధ పనులు చేసుకుని ఉపాధి పొందేవారు.
గిరిజన కార్పొరేషన్ చైర్మన్ వాల్యానాయక్ ఘనంగా ప్రపంచ కార్మిక దినోత్సవం బాలానగర్, మే 1: కార్మికుల సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి పథకాలను అమలు చేస్తున్నదని గిరిజన కార్పొరేషన్ చైర్మన్ �
మహబూబ్నగర్ : జిల్లా కేంద్రంలోని ఈద్గా వద్ద రంజాన్ పండుగ నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన కొత్తగంజ్ సమీపంలో
సబ్బండ వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు.. నాగర్కర్నూల్, రాజాపూర్లో రంజాన్ తోఫా పంపిణీ చేసిన ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్రెడ్డి, లక్ష్మారెడ్డి మైనార్టీల సంక్షేమానికి కృషి రాజాపూర్, ఏప్రిల్ 28 : రాష�
మహబూబ్ నగర్ : సమైక్య రాష్ట్రంలో ఏ మాత్రం పట్టించుకోని దివ్యాంగుల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుందని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని దివ్య
మహబూబ్నగర్ : మహబూబ్నగర్ నియోజక వర్గం పరిధిలో చేపట్టిన రెండు పడకల గదుల ఇండ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావు అన్నారు. బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ
మహబూబ్ నగర్ : రైతు వేదికల వినియోగాన్ని విస్తృతం చేయనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్తో కలిసి అడ్డాకుల మండల కేంద్రంలో రూ. 22 ల�
‘కనిపించే మూడు సింహాలు’..అంటూ ఓ సినీ హీరో పవర్ఫుల్ డైలాగ్ స్టార్ట్ చేసినా.., ‘పోలీసోడి ఒంటి మీద యూనిఫాం కూడా డ్యూటీ చేస్తది’ అంటూ ప్రత్యేకంగా రాసినా..‘సలాం పోలీస్' అంటూ పాట రాసినా అది వాళ్లకే చెల్లుతుం
మహబూబాబాద్ : తెలంగాణ బీజేపీ ఎంపీలపై గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఫైర్ అయ్యారు. తెలంగాణ నుంచి బీజేపీలో ఎంపీలుగా ఉన్న ఆ నలుగురు తెలంగాణ బిడ్డలైతే, తెలంగాణ ఆత్మగౌరవం, పౌరుషం వారి రక్తం ప్రవహిస్త
డబుల్లైన్ పూర్తవ్వడంతో కొత్తగా రైళ్లను ప్రారంభించేందుకు సం బంధిత శాఖ సిద్ధమైంది. గతంలో తిరిగే లోక ల్ రైళ్లను కరోనా కారణంగా ఆపేసిన రైల్వే శా ఖ తిరిగి రేపటి నుంచి పునరుద్ధరించనున్నది.
రాష్ట్రంలో విభిన్న వాతావరణం 26వ తేదీ వరకు వర్ష సూచన వచ్చే 5 రోజులు అధిక ఎండలు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని విభిన్న వాతావరణం ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తు�
మహబూబ్నగర్ : మన -ఊరు మన బడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేందుకు సీఎం కేసీఆర్ కృతనిశ్చయంతో ఉన్నారని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొంది