‘కనిపించే మూడు సింహాలు’..అంటూ ఓ సినీ హీరో పవర్ఫుల్ డైలాగ్ స్టార్ట్ చేసినా.., ‘పోలీసోడి ఒంటి మీద యూనిఫాం కూడా డ్యూటీ చేస్తది’ అంటూ ప్రత్యేకంగా రాసినా..‘సలాం పోలీస్' అంటూ పాట రాసినా అది వాళ్లకే చెల్లుతుం
మహబూబాబాద్ : తెలంగాణ బీజేపీ ఎంపీలపై గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఫైర్ అయ్యారు. తెలంగాణ నుంచి బీజేపీలో ఎంపీలుగా ఉన్న ఆ నలుగురు తెలంగాణ బిడ్డలైతే, తెలంగాణ ఆత్మగౌరవం, పౌరుషం వారి రక్తం ప్రవహిస్త
డబుల్లైన్ పూర్తవ్వడంతో కొత్తగా రైళ్లను ప్రారంభించేందుకు సం బంధిత శాఖ సిద్ధమైంది. గతంలో తిరిగే లోక ల్ రైళ్లను కరోనా కారణంగా ఆపేసిన రైల్వే శా ఖ తిరిగి రేపటి నుంచి పునరుద్ధరించనున్నది.
రాష్ట్రంలో విభిన్న వాతావరణం 26వ తేదీ వరకు వర్ష సూచన వచ్చే 5 రోజులు అధిక ఎండలు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని విభిన్న వాతావరణం ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తు�
మహబూబ్నగర్ : మన -ఊరు మన బడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేందుకు సీఎం కేసీఆర్ కృతనిశ్చయంతో ఉన్నారని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొంది
మహబూబ్నగర్ : ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ను హైదరాబాద్లోని తన క్యాంప్ కార్యాలయంలో జిల్లాలోని రాజాపూర్ మండలం గుండ్ల పొట్లపల్లి గ్రామస్తులు కలిశారు. గుండ్ల పొట్లపల్లి గ్రామం జాతీయ స్థాయిలో ఉత్త
మహబూబ్నగర్ టౌన్, ఏప్రిల్ 19 : రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని హెచ్బీ గార�
మహబూబ్నగర్ : రాష్ట్రంలో వడ్లను కొనుగోలు చేయడానికి కేంద్రంలో మోదీ సర్కార్ చేతులెత్తిసింది. కుంటిసాకులతో రైతాంగం నోట్లో మట్టికొట్టేందుకు బీజేపీ పాలకులు కుట్రలు పన్నారని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస�
యువ కవులకు మరింత ప్రాధాన్యమిస్తూ ప్రోత్సహించాలని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్, గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కవులకు, కళాకారులకు సముచితస్థానం కల్పిస్తున్నదన
ప్రజా సంగ్రామ యాత్ర కాదు.. తొండి యాత్ర పాల్గొంటున్న వారందరూ వలస నాయకులే.. బీజేపీని రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితి లేదు మతం పేరుతో రాజకీయం చేసి అధికారంలోకి.. ప్రెస్మీట్లో ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీన�
జోగుళాంబ అమ్మవారి సాక్షిగా పచ్చి అబద్ధాలు దమ్ముంటే పాలమూరు లిఫ్ట్కు జాతీయ హోదా తేవాలి కృష్ణానదిలో నీటి వాటా ఇప్పటికీ తేల్చరెందుకు..? ఉమ్మడి పాలమూరు జిల్లాకు కేంద్రం చేసిందేందో చెప్పాలి ప్రశ్నలన్నింటి
ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరిన నేతలు రాజాపూర్, ఏప్రిల్ 15 : రాష్ట్రంలోని టీఆర్ఎస్ పార్టీ పేదలకు అండగా ఉంటుంద ని ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. రాష్ట్రంలో కులమతాలకతీత�
ప్రారంభమైన సలేశ్వరం జాతర దర్శనానికి పోటెత్తిన భక్తులు మార్మోగిన లింగమయ్య నామస్మరణ వస్తున్నాం లింగమయ్యా.. అంటూ భక్తులు అడవి బాట పట్టారు. తెలంగాణ అమర్నాథ్ యాత్రగా పిలువబడే సలేశ్వరం జాతర శుక్రవారం ప్రా�
గ్రూప్స్, పోలీసు ఉద్యోగాల అభ్యర్థులకు ఉచిత శిక్షణ ట్రైనింగ్తోపాటు ైస్టెఫండ్ పరీక్షలో మెరిట్ ప్రకారం ఎంపిక దరఖాస్తులు స్వీకరిస్తున్న అధికారులు స్టడీ సర్కిళ్ల ద్వారా నిర్వహణ వనపర్తి, ఏప్రిల్ 15 (నమస�
మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆకట్టుకున్న సంపూర్ణ శతావధానం మహబూబ్నగర్, ఏప్రిల్ 15 : కవిత్వంతో స మాజాన్ని మేల్కొల్పుదామని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పిలుపునిచ్చారు. శుక్రవారం మహబూబ్నగర్�