ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి కృషి సంస్కరణలు తీసుకొస్తున్న సర్కార్ దేశంలో ఎక్కడా లేని పథకం దళితబంధు ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ జడ్చర్ల, దేవరకద్రలో యూనిట్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యేలు లక్�
మహబూబ్నగర్ : దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో దళిత బంధు పథకాన్ని అమలు చేస్తున్నామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బాబు జగ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకొని మంగళవారం ఆయన జిల్�
Minister Niranjan Reddy | కేంద్రం రాష్ట్రాల నుంచి బియ్యం కాకుండా ధాన్యాన్నే కొన్నాలని మంత్రి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. వరి ఉత్పత్తిలో దేశంలోనే అగ్రస్థానానికి తెలంగాణ ఎదిగిందని చెప్పారు. యాసంగిలో వరి సాగుచేయొద్
మహబూబాబాద్, ఏప్రిల్ 01 : ఆదాయ మార్గాలను పెంచుకుని ఆర్టీసీని బలోపేతం చేయాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండీ సజ్జనార్ ఆర్టిసీ సిబ్బందికి సూచించారు. శుక్రవారం మహబూబాబాద్ ఆర్టీసీ డిపో ను ఆయన సందర్శిం
మహబూబ్నగర్ : ఉత్కృష్టమైన తెలంగాణ సంస్కృతి, సాహిత్యాలను వెలుగులోకి తీసుకు వచ్చి సబ్బండ వర్ణాల చెంతకు తీసుకువెళ్లడమే తెలంగాణ సాహిత్య అకాడమీ ధ్యేయమని రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ అన్న
మహబూబ్నగర్ : ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదేశాల మేరకు అప్పనపల్లి సమీపంలో ఉన్న కేసీఆర్ అర్బన్ ఎకో పార్క్ లో మినీ జూ ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు తెలిపారు. మినీ జూ ఏర్పాటుకు మ
మహబూబ్ నగర్ : రాష్ట్రంలో పండించిన యాసంగి వడ్లను మొత్తం కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ మేరకు సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిర
మహబూబ్నగర్, మార్చి 28 : జిల్లాలోని బాలానగర్ మండలం నందారంలో పురాతమైన రాగి నాణేలు బయటపడ్డాయి. గ్రామంలో పంచాయతీ కార్యదర్శి నరేశ్కుమార్ ఆధ్వర్యంలో ఉపాధి పనులకు సంబంధించి పొలాన్ని చదును చేస్తుండగా ఓ పా�
మహబూబ్నగర్ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు జిల్లా కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస
మహబూబ్నగర్ : బాలానగర్ మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం, ప్రధాని దిష్టిబొమ్మను బుధవారం నేతలు, కార్యకర్తలు దహనం చేశారు. గిరిజన రిజర్వేషన్ల కోసం తెలంగాణ ప్రభుత్వం పంపిన ప
మూసాపేట(అడ్డాకుల), మార్చి 18 : మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మండలంలోని కందూరు క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం రామలింగేశ్వర స్వామి రథోత్సవం నిర్వహించారు. భక్
మహబూబ్నగర్: జిల్లాలోని కోయిల్ సాగర్ ప్రాజెక్టు వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన బోటింగ్ను పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనినాస్ గౌడ్, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డితో కలిసి గురువారం ప్రారంభించారు. ఈ సం
మహబూబ్నగర్ : నిరుపేదలకు ప్రభుత్వ పథకాలు అందే విధంగా ప్రజా ప్రతినిధులు, అధికారులు చూడాల్సిన అవసరం ఉందని ఎక్సైజ్ శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గురువారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సబ్ కి యోజన స�