మహబూబ్నగర్ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు జిల్లా కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస
మహబూబ్నగర్ : బాలానగర్ మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం, ప్రధాని దిష్టిబొమ్మను బుధవారం నేతలు, కార్యకర్తలు దహనం చేశారు. గిరిజన రిజర్వేషన్ల కోసం తెలంగాణ ప్రభుత్వం పంపిన ప
మూసాపేట(అడ్డాకుల), మార్చి 18 : మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మండలంలోని కందూరు క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం రామలింగేశ్వర స్వామి రథోత్సవం నిర్వహించారు. భక్
మహబూబ్నగర్: జిల్లాలోని కోయిల్ సాగర్ ప్రాజెక్టు వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన బోటింగ్ను పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనినాస్ గౌడ్, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డితో కలిసి గురువారం ప్రారంభించారు. ఈ సం
మహబూబ్నగర్ : నిరుపేదలకు ప్రభుత్వ పథకాలు అందే విధంగా ప్రజా ప్రతినిధులు, అధికారులు చూడాల్సిన అవసరం ఉందని ఎక్సైజ్ శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గురువారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సబ్ కి యోజన స�
మహబూబ్నగర్ : హైదరాబాద్కు సమానంగా మహబూబ్నగర్ జిల్లాను అభివృద్ధి చేస్తానని ఎక్సైజ్శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ అన్నారు. జిల్లాకేంద్రంలోని క్రౌన్ ఫంక్షన్ హాలులో లబ్ధిదారులకు అసెట్స్ పంపిణీ క
బాలానగర్, మార్చి 11 : రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో టీఆర్ఎస్కు ఎంతో ప్రజాదరణ లభిస్తున్నదని మాజీ మంత్రి, జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం హైదారాబాద్లోని �
వ్యవసాయంలో పెరుగుతున్న పెట్టుబడి, తగ్గుతున్న ఆదాయం, కోల్పోతున్న భూసారం వంటివి ఓ వ్యక్తి ఆలోచనా విధానాలను మార్చేశాయి. కొన్ని దశాబ్దాల కిందట ఉన్న సాగు విధానాలపై దృష్టి మరల్చాడు.
మహబూబ్నగర్ : అమెరికాలో ఉద్యాన విద్యార్థులకు అపారమైన అవకాశాలున్నాయని ఉద్యాన కళాశాల అసోసియేట్ డీన్ ప్రొఫెసర్ రాజశేఖర్ అన్నారు. విదేశాల్లో ఉద్యాన విద్య- అవకాశాలు, అర్హతలపై వనపర్తి జిల్లా మోజెర్ల ఉద్యాన క�
మహబూబ్నగర్ : జిల్లాలోని అడ్డాకుల మండలం పెద్దమునుగల్ చెడ్ ప్రభుత్వ పాఠశాలలో బుధవారం మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విషయం తెలుసుకున్న అడ్డాకుల మండల తహసీల్దార్ బి.కిషన్, డిప్�
మహబూబ్ నగర్ : రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఎస్ఐ కుటుంబానికి ఆర్థిక సాయం స్నేహితులు ఆర్థిక సాయం అందించి తమ ఔదర్యాన్ని చాటుకున్నారు. ఇటీవల హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మహబూబ్ నగర�
మహబూబ్ నగర్ : అన్ని కులాలు, మతాలను సమానంగా చూసే వ్యక్తి మంత్రి శ్రీనివాస్ గౌడ్, అలాంటి వ్యక్తిని హత్య చేసేందుకు బీజేపీ నాయకులు కుట్రపన్నడం దారుణమని జిల్లా రెడ్డి సంఘం నాయకులు అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా ర�
మహబూబ్ నగర్ : మంత్రి శ్రీనివాస్ గౌడ్ జోలికి వస్తే దళిత సంఘాలు ఉరుకోవని మంత్రి పై జరిగిన హత్య కుట్రను ఖండిస్తున్నామని జిల్లా దళిత సంఘాల నేతలు అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా దళిత సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కేంద్ర
మహబూబ్ నగర్ : మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే బీజేపీ నాయకులు మంత్రిని హత్య చేసేందుకు కుట్ర పన్నారని మహబూబ్నగర్ అఖిల భారత యాదవ సంఘం నాయకులు ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని టీఆ