ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో అన్నివర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని మహబూబ్నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. ము ఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకల్లో భాగంగా మం�
కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులకు మంగళవారం ఆయన నిఘంటువులను పంపిణీ చేశారు. తాను చద
మహబూబ్నగర్ : భారత స్వాతంత్ర్య సమరంలో బంజారాలది మహోన్నత పాత్ర. స్వాతంత్ర్యనంతరం గత పాలక వర్గాలు లంబడాలను పూర్తిగా విస్మరించాయని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలో సంత్ సేవాలా�
హైదరాబాద్ : మహబూబ్నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మహబూబ్నగర్, జడ్చర్ల, భూత్పూర్ మున్సిపాలిటీలతో కలిపి అభివృద్ధి సంస�
ప్రైవేట్కు దీటుగా ప్రభుత్వ విద్య ‘మన ఊరు-మనబడి’తో పాఠశాలల అభివృద్ధి మౌలిక వసతుల కల్పన నాగర్కర్నూల్ జిల్లాలో సౌకర్యాల కల్పనకు 290 పాఠశాలలు ఎంపిక నాగర్కర్నూల్, ఫిబ్రవరి 11 : ప్రభుత్వం విద్యా రంగానికి పె�
నిండు కుండల్లా చెరువులు, కుంటలు శ్రీశైలం ప్రాజెక్టులో తగ్గిన నీటిమట్టం ఏపీలో అధికంగా విద్యుదుత్పత్తి ప్రచారం చేపట్టిన ఇరిగేషన్ శాఖ నాగర్కర్నూల్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ) : ఎంజీకేఎల్ఐ నీటి పంపింగ్�
మన్యంకొండ క్షేత్రానికి ఉత్సవ శోభ 8రోజుల పాటు వెంకన్న ఉత్సవాలు విద్యుద్దీపాల కాంతుల్లో ఆలయం శోభాయమానంగా పల్లకీసేవ వందలాదిగా తరలివస్తున్న భక్తులు మహబూబ్నగర్, ఫిబ్రవరి 11: జిల్లా కేంద్రానికి సమీపంలోని త�
పాత నేరస్తులు, కొత్త వ్యక్తులపై నిఘా ఉంచాలి ఫిర్యాదుదారులతో స్నేహపూర్వకంగా వ్యవహరించాలి శాంతి భద్రతల సమావేశంలో ఎస్పీ వెంకటేశ్వర్లు మహబూబ్నగర్ మెట్టుగడ్డ, ఫిబ్రవరి 11 : పోలీస్ సి బ్బంది చేస్తున్న కృషి
అదనపు కలెక్టర్ సీతారామారావు మన్యకొండ బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల పరిశీలన మహబూబ్నగర్, ఫిబ్రవరి 11: జిల్లా కేంద్రానికి సమీపంలోని తెలంగాణ తిరుపతి మన్యకొండ లక్ష్మీవేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక�
ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి ఖానాపూర్లో టీఆర్ఎస్ పార్టీలో చేరికలు జడ్చర్లటౌన్, ఫిబ్రవరి 11: టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని ఎమ్మెల్యే �
మహబూబ్నగర్ : ఈ నెల 11 నుంచి 18 వరకు నిర్వహించనున్న మన్యంకొండ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి, మార్చి 16 నుంచి 20 వరకు నిర్వహించే అలివేలు మంగ అమ్మవారి బ్రహ్మోత్సవాలను పక్కాగా చేపట్టాలని సాంస్కృతిక ,పర్యాటక శాఖ మ