మహబూబ్నగర్ : అంతర్జాతీయ స్థాయిలో మహబూబ్నగర్ను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్నగర్ మున్సిపల్ బడ్జెట్ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. మహబూబ్�
మహబూబ్నగర్ : మన ఊరు – మన బడి కార్యక్రమం కింద జిల్లాలోని 291 ప్రభుత్వ పాఠశాలలను పటిష్టం చేయనున్నట్లు రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటకశాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. శనివారం కార్యక్రమంపై జడ్పీ సమా�
మహబూబ్ నగర్ : విద్యార్థులతో పాటు, పేద ప్రజలు, ఆసుపత్రుల్లో రోగుల సహాయకులకు హరే కృష్ణ మూమెంట్ ద్వారా ఉచితంగా భోజనం అందించడం అభినందనీయమని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ �
జడ్చర్ల : సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన పలు సేవ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. మహబూబ్నగర్ జిల్లా బాదేపల్లి నేతాజీ చౌరస్తాలో కేసీఆర�
మహబూబ్నగర్ : జిల్లాలో తెలంగాణ తిరుపతిగా సుప్రసిద్ధమైన మన్యంకొండ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా మన్యంకొండలో ఏర్పాటు చేసిన అన్నదానం కార్యక్రమాన్ని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్�
సీఎం కేసీఆర్ బర్త్డే సందర్భంగా పేదలకు చేయూతనిచ్చేలా సేవా కార్యక్రమాలు నిర్వహించి అభిమానాన్ని చాటుకోవాలని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట�
గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మ హరాజ్ చూపిన మార్గం ఆదర్శనీయమని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని రాజపేట గ్రామశివారులో జిల్లా గిరిజన సంఘం ఆధ్వర్యంలో నిర్
భక్తుల కొంగుబంగారమైన కొల్లాపూర్ పట్టణ శివారులోని ఈదమ్మ దేవత ఉత్సవాలు కొనసాగుతున్నాయి. 8వ తేదీన ఊరబోనాలతో ఉత్సవాలు ప్రారంభం కాగా.. ఐదు మంగళవారాలు వైభవంగా జరుగుతుంది. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన సిడె మహోత్
జిల్లా కేంద్రానికి సమీపంలో కొలువైన లక్ష్మీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు కనుల పండవుగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం స్వామికి హనుమ వాహన సేవా కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అల
ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో అన్నివర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని మహబూబ్నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. ము ఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకల్లో భాగంగా మం�
కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులకు మంగళవారం ఆయన నిఘంటువులను పంపిణీ చేశారు. తాను చద
మహబూబ్నగర్ : భారత స్వాతంత్ర్య సమరంలో బంజారాలది మహోన్నత పాత్ర. స్వాతంత్ర్యనంతరం గత పాలక వర్గాలు లంబడాలను పూర్తిగా విస్మరించాయని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలో సంత్ సేవాలా�
హైదరాబాద్ : మహబూబ్నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మహబూబ్నగర్, జడ్చర్ల, భూత్పూర్ మున్సిపాలిటీలతో కలిపి అభివృద్ధి సంస�
ప్రైవేట్కు దీటుగా ప్రభుత్వ విద్య ‘మన ఊరు-మనబడి’తో పాఠశాలల అభివృద్ధి మౌలిక వసతుల కల్పన నాగర్కర్నూల్ జిల్లాలో సౌకర్యాల కల్పనకు 290 పాఠశాలలు ఎంపిక నాగర్కర్నూల్, ఫిబ్రవరి 11 : ప్రభుత్వం విద్యా రంగానికి పె�