ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరిన నేతలు రాజాపూర్, ఏప్రిల్ 15 : రాష్ట్రంలోని టీఆర్ఎస్ పార్టీ పేదలకు అండగా ఉంటుంద ని ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. రాష్ట్రంలో కులమతాలకతీత�
ప్రారంభమైన సలేశ్వరం జాతర దర్శనానికి పోటెత్తిన భక్తులు మార్మోగిన లింగమయ్య నామస్మరణ వస్తున్నాం లింగమయ్యా.. అంటూ భక్తులు అడవి బాట పట్టారు. తెలంగాణ అమర్నాథ్ యాత్రగా పిలువబడే సలేశ్వరం జాతర శుక్రవారం ప్రా�
గ్రూప్స్, పోలీసు ఉద్యోగాల అభ్యర్థులకు ఉచిత శిక్షణ ట్రైనింగ్తోపాటు ైస్టెఫండ్ పరీక్షలో మెరిట్ ప్రకారం ఎంపిక దరఖాస్తులు స్వీకరిస్తున్న అధికారులు స్టడీ సర్కిళ్ల ద్వారా నిర్వహణ వనపర్తి, ఏప్రిల్ 15 (నమస�
మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆకట్టుకున్న సంపూర్ణ శతావధానం మహబూబ్నగర్, ఏప్రిల్ 15 : కవిత్వంతో స మాజాన్ని మేల్కొల్పుదామని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పిలుపునిచ్చారు. శుక్రవారం మహబూబ్నగర్�
మహబూబ్నగర్ : ప్రతి మనిషిలో మార్పు తెచ్చిన మహనీయుడు గౌతమ బుద్ధుడని సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. దేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా గౌతమ బుద్ధునికి గొప్ప చరిత్ర ఉందని అన్�
మహబూబాబాద్ : సఖి సెంటర్లో ట్రాన్స్ జెండర్ హెల్ప్ డెస్క్ ను ప్రారంభించామని జిల్లా సంక్షేమ అధికారిని జే.ఎం. స్వర్ణలత లెనిన తెలిపారు. మంగళవారం జిల్లా మహిళా – శిశు సంక్షేమ శాఖ అధికారి ఆధ్వర్యంలో సఖి-సెంటర్�
సీతారాముల కల్యాణానికి వేలాదిగా తరలివచ్చిన భక్తులు పాల్గొన్న ఎమ్మెల్యే లు చిట్టెం, పట్నం పలుచోట్ల ఊరేగింపులు, అన్నదాన కార్యక్రమాలు నారాయణపేట టౌన్, ఏప్రిల్ 10 : జిల్లా కేంద్రంలో ఆదివారం శ్రీరామ నవమి వేడు�
బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన మహనీయుడు అన్ని వర్గాల అభివృద్ధి దిశగా ప్రభుత్వం కృషి : మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి వనపర్తి, ఏప్రిల్ 5 : పేదల పాలిట పెన్నిధి, నవ భా రత నిర్మాణంలో నాలుగు దశాబ్
సప్తమిన సీతారాముల కల్యాణం రాష్ట్రంలోనే పెద్దగూడెం కోదండరాముల ఆలయానికి ప్రత్యేక స్థానం వనపర్తి రూరల్, ఏప్రిల్ 5 : సాధారణంగా సీతారాముల కల్యాణాన్ని చైత్ర శుద్ధ నవమిన నిర్వహిస్తారు. కానీ, వనపర్తి మండలంలోన
ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి కృషి సంస్కరణలు తీసుకొస్తున్న సర్కార్ దేశంలో ఎక్కడా లేని పథకం దళితబంధు ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ జడ్చర్ల, దేవరకద్రలో యూనిట్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యేలు లక్�
మహబూబ్నగర్ : దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో దళిత బంధు పథకాన్ని అమలు చేస్తున్నామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బాబు జగ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకొని మంగళవారం ఆయన జిల్�
Minister Niranjan Reddy | కేంద్రం రాష్ట్రాల నుంచి బియ్యం కాకుండా ధాన్యాన్నే కొన్నాలని మంత్రి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. వరి ఉత్పత్తిలో దేశంలోనే అగ్రస్థానానికి తెలంగాణ ఎదిగిందని చెప్పారు. యాసంగిలో వరి సాగుచేయొద్
మహబూబాబాద్, ఏప్రిల్ 01 : ఆదాయ మార్గాలను పెంచుకుని ఆర్టీసీని బలోపేతం చేయాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండీ సజ్జనార్ ఆర్టిసీ సిబ్బందికి సూచించారు. శుక్రవారం మహబూబాబాద్ ఆర్టీసీ డిపో ను ఆయన సందర్శిం
మహబూబ్నగర్ : ఉత్కృష్టమైన తెలంగాణ సంస్కృతి, సాహిత్యాలను వెలుగులోకి తీసుకు వచ్చి సబ్బండ వర్ణాల చెంతకు తీసుకువెళ్లడమే తెలంగాణ సాహిత్య అకాడమీ ధ్యేయమని రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ అన్న